Posts

Showing posts from November, 2021

రాజధాని బిల్లుల రద్దును స్వాగతించిన విపక్షాలు-అమరావతికే కట్టుబడాలన్న రైతులు-రియాక్షన్స్ ఇవే

ఏపీలో మూడు రాజధానుల బిలుల్ని వెనక్కి తీసుకోవాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు మాత్రం స్వాగతించాయి. మూడు రాజధానుల బిల్లుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై విపక్ష టీడీపీ, బీజేపీతో పాటు అమరావతి జేఏసీ కూడా స్వాగతించాయి. అయితే ప్రభుత్వం ఇకనైనా అమరావతి రాజధానికి కట్టుబడి ఉండాలని సూచిస్తున్నాయి. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-opposition-welcome-repealment-of-three-capitals-demand-ys-jagan-to-confine-for-amaravati-only-306663.html

స్నేహమంటే ఇదేరా.!టీడిపి నుండి వచ్చిన వారందరికి దాదాపు న్యాయం చేసిన కేసీఆర్.!

హైదరాబాద్ : రాజకీయాల్లో సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెద్దపీఠ వేస్తారు. సమన్యాయం చేయందే ఆయనకు నిద్రపట్టదని చంద్రశేఖర్ రావును లోతుగా గమనించిన వాళ్లకు ఇట్టే అర్థమై పోతుంది. తనతో పాటు ప్రయాణం చేసిన రాజకీయ నాయకులకు ఎంతటి సాయం చేస్తారో, తన పాత స్నేహితులకు కూడా రాజకీయాల్లో అంతే న్యాయం చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది. source https://telugu.oneindia.com/news/telangana/kcr-did-almost-justice-to-all-those-who-came-from-tdp-306662.html

Motorola కొత్త ఫోన్ Moto G200 ఇండియా లాంచ్ వివరాలు ! ధర మరియు స్పెసిఫికేషన్లు.

గత వారం, Motorola Moto G200, Moto G71, Moto G51, Moto G41 మరియు Moto G31 వంటి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. లెనోవా యాజమాన్యంలోని కంపెనీ G71, G51 మరియు G41 ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ఇటీవలి నివేదిక పేర్కొంది. ఇప్పుడు, Moto G200 కూడా దేశంలో విడుదల చేయనున్నట్లు ఒక టిప్‌స్టర్

అమెజాన్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపులు!! పూర్తి వివరాలు ఇవిగో

అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి 20 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు గత వారం అరెస్టు చేశారు. స్మగ్లర్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి దక్షిణాసియా మార్కెట్‌లోకి గంజాయిని అక్రమంగా రవాణా చేశారు. తాజా అప్‌డేట్‌లో భాగంగా మధ్యప్రదేశ్ (MP) పోలీసులు దేశంలోని మాదకద్రవ్యాల చట్టం ప్రకారం టాప్ అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌లపై

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

దేశవ్యాప్తంగా టమాట ధర మండిపోతుంది. విపరీతంగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులకు టమాటా మంట పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క టమాట ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు లబోదిబోమనేలా చేస్తున్నాయి. source https://telugu.oneindia.com/news/telangana/tomato-prices-skyrocket-in-ap-and-telangana-people-suffer-from-high-prices-asking-for-subsidy-toma-306661.html

Illegal affair: భార్యను 17 సార్లు కత్తులతో పొడిచి చంపించిన భర్త, కాంట్రాక్టు కిల్లర్స్ తో లక్షలు డీల్!

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న భర్త దగ్గర కొందరు పని చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు భర్త బయట ఎక్కువగా ఉంటున్నాడు. ఇదే సమయంలో దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు మొదలైనాయి. రానురాను దంపతుల మద్య అక్రమ సంబంధం source https://telugu.oneindia.com/news/india/illegal-affair-a-woman-was-stabbed-around-17-times-by-killers-hired-by-her-husband-in-new-delhi-306660.html

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ వారు ఆందోళన బాట పట్టారు. రాజధాని అమరావతి కోసం తాము భూములను త్యాగం చేశామని, రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ భూములను ఇచ్చామని source https://telugu.oneindia.com/news/andhra-pradesh/bandi-sanjay-supports-amaravati-farmers-maha-padayatra-bjp-mark-in-ap-capital-struggle-306658.html

జగన్ సంచలనం- మూడు రాజధానుల బిల్లులు వెనక్కు : హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల విషయంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను ఉప సంహరించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టు ధర్మాసంనకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ సమావేశంలోనూ ఇదే నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా ప్రధాని మోదీ మూడు రైతు చట్టాలను వెనక్కు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/three-capitals-row-ap-cabinet-decides-to-withdraw-three-capitals-bill-306657.html

హై అలెర్ట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఆర్మీ క్యాంపు వద్ద ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి; చెక్ పోస్టుల వద్ద తనిఖీలు!!

భారత దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఉగ్ర మూక భారత భద్రతా దళాలపై దాడులకు ప్రయత్నాలు సాగిస్తోంది. కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే భారతదేశంలోకి అనేక రహస్య మార్గాల ద్వారా చొరబడిన ఉగ్రవాదులను ఏరివేయడానికి భద్రతా బలగాలు నిత్యం source https://telugu.oneindia.com/news/india/high-alert-terrorist-grenade-attack-at-pathankot-army-camp-in-punjab-alert-at-check-posts-306656.html

చంద్రబాబుకు మద్దతుగా రాజీనామాలు-తాజాగా జగన్ సొంత జిల్లాలో మహిళా ఉద్యోగి

ఏపీ అసెంబ్లీ చోటు చేసుకున్న దారుణ ఘటనల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉద్యోగుల్లో మద్దతు పెరుగుతోంది. చంద్రబాబుకు సంఘీభావంగా ఉద్యోగులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. గతంలో ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఇలాంటి ఘటనలు కనిపించగా.. తాజాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా ప్రకాశం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/dalit-women-employee-resignation-in-support-of-chandrababu-in-cm-jagan-home-land-kadapa-306655.html

Lady yoga teacher: డిన్నర్ కు పిలిచి ప్రియుడి మర్మాంగం కోసేసింది, బెడ్ రూమ్ లో సారీ చెప్పి!

జైపూర్/రాజస్థాన్: యోగా శిక్షణ ఇస్తున్న మహిళ, యువకుడికి పరిచయం అయ్యింది. మహిళలకు వేరుగా, పురుషులకు వేరుగా అక్కడ యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇదే సమయంలో యోగా టీచర్, ఆదే ప్రాంతంలో యోగా శిక్షణ ఇస్తున్న యువకుడు స్నేహితులు అయ్యి కలిసిమెలసి తిరిగారు. యెగా క్లాసులు పూర్తి అయిన తరువాత ఇద్దరూ హోటల్ కు వెళ్లి కాలక్షేపం చేసి source https://telugu.oneindia.com/news/india/lady-yoga-teacher-young-yoga-teacher-cut-boyfriends-private-part-in-jaipur-in-rajasthan-306654.html

Airtel ప్లాన్‌ల ధరలు 25% పెరగనున్నాయి!! కొత్త ధరలు ఇవిగో...

భారతదేశంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజాలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. టెలికాం ఆపరేటర్ టారిఫ్డ్ వాయిస్ ప్లాన్‌లు, అపరిమిత వాయిస్ ప్లాన్‌లు మరియు డేటా టాప్-అప్‌లతో సహా వివిధ ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క ధరలను 25 శాతం వరకు పెంచింది. ఈ ప్లాన్‌ల మీద కొత్త ధరలు

Dish TV యూజర్లకు రూ.500 విలువైన ప్రయోజనాలు ఉచితంగా!! కొద్ది రోజులు మాత్రమే

భారతదేశంలోని అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (DTH) సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన డిష్ టీవీ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు రూ.500 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తించే ఆఫర్. కాబట్టి మీరు డిష్ టీవీ వినియోగదారు అయితే కనుక ఈ ఆఫర్ పొందడానికి మీ అకౌంటును ఇప్పుడే రీఛార్జ్ చేయండి. డిష్

ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ - చంద్రబాబు అంశంపై : సీఎం జగన్ ఏం తేల్చబోతున్నారు..!!

ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు..తదనంతరం ప్రభుత్వం పైన విమర్శల సమయంలో ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ సమావేశం ఆకస్మికంగా ఏర్పాటు చేయటం రాజకీయ ఉత్కంఠకు కారణమవుతోంది. ఇప్పటికే నాలుగు జిల్లాలు భారీ వర్షాలు..వరదలతో బాగా దెబ్బ తిన్నాయి. అసెంబ్లీకి సమావేశాలకు ఆ జిల్లాలకు చెందిన మంత్రులు..ఇన్ ఛార్జ్ మంత్రులు..ఎమ్మెల్యేలు రావద్దని..సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎం జగన్ నిర్దేశించారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-calls-for-emergency-cabinet-meet-will-it-be-chandrababu-topic-or-other-agenda-306653.html

రంజుగా యూపీ పోరు-బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా ? సెమీఫైనల్స్ పై దేశవ్యాప్త ఆసక్తి

దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు ఓ ఎత్తయితే యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అక్కడి రాజకీయ పార్టీలతో పాటు దేశంలోని ఇతర పార్టీలకు కూడా ఓ ఎత్తుగా మారుతుంటాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ భారీ సంఖ్యలో ఉన్న అసెంబ్లీ స్ధానాలే. ఇందులో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ ఎప్పుడూ ఉంటుంది. దీనికి తోడు ఈసారి బీజేపీ source https://telugu.oneindia.com/news/india/will-bjp-retain-power-in-most-awaited-semi-final-battle-uttar-pradesh-elections-key-equations-306652.html

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక- దీదీతో కలిసి ముందుకు : జగన్ కలిసొస్తారా - అసలు లక్ష్యం అదే ..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరారు. ఆయన మూడు..నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రులతో ఒకటి, రెండు రోజుల్లో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన మోదీ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. కేసీఆర్‌ సతీమణి శోభకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు source https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-kcr-to-meet-his-bengal-counterpart-mamata-banerjee-in-delhi-know-the-complete-agenda-306651.html

Junior NTRను టార్గెట్ చేసిన టీడీపీ : నాని..వంశీని ఏమనరా -ట్రాప్ లో చిక్కారా : పక్కా స్కెచ్..!!

టీడీపీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు, చంద్రబాబు..భువనేశ్వరి పేరు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు. కొడాలి నాని..వల్లభనేని వంశీని ఎందుకు ఏమీ అనలేదు. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా కామన్ పబ్లిక్ లోనూ మొదలైన చర్చ ఇది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..మీడియా ముందు చంద్రబాబు కన్నీరు అంశంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో సడన్ ఛేంజ్ కనిపించింది. చంద్రబాబు కన్నీరు పెట్టటం చూసిన పలువురు స్పందించారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/junior-ntr-being-targetted-by-tdp-leaders-here-is-why-306649.html

వివేకా హత్య కేసులో మరో మలుపు : అల్లుడితో గొడవలు - హత్య వెనుకా : సీబీఐకి భరత్ లేఖ..!!

మాజీ మంత్రి..సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే సీబీఐ ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా చార్జిషీట్‌లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిలను నిందితులుగా పేర్కొనగా.. నాలుగు రోజుల కిందట దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఇక, ఇప్పుడు వివేకా హత్య source https://telugu.oneindia.com/news/andhra-pradesh/bharat-yadav-brings-new-issues-to-the-screen-in-ys-viveka-murder-case-306647.html

ఆ మంత్రిని తొలిగించాలి -కనీస మద్దతు ధరకు చట్టబద్ధత : ప్రధానికి ఆరు డిమాండ్లతో రైతుల లేఖ..!!

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రధాని ప్రకటించినా రైతులు వెనక్కు తగ్గటం లేదు. చట్టాలు పూర్తిగా రద్దయ్యే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఉద్యమం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్బంగా రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. ఇదే సమయంలో ప్రధానికి ఆరు డిమాండ్లతో బహిరంగ లేఖ రాసారు. ‘సంయుక్త source https://telugu.oneindia.com/news/india/farmers-open-letter-to-pm-modi-with-six-demands-the-minister-should-be-removed-and-the-msp-should-b-306646.html

దూషణల వీడియోలు బయట పెట్టండి - నిందారోపణలు చేసారు : స్పీకర్ కు టీడీపీ లేఖ..!!

ఏపీ శాసనసభలో ఈ నెల 19న చోటు చేసుకున్న పరిణామాల పైన ఆడియో..వీడియోలను బయట పెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. 19న జరిగిన చర్చకు సంబంధించిన ఆడియో, వీడియోలను ఎలాంటి ఎడిటింగ్‌ లేకుండా ప్రజల ముందు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ స్పీకర్ కు లేఖ రాసారు. ఆ రోజు జరిగిన వ్యవహారాలను సభాపతిగా మీకున్న source https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-demanded-to-release-of-of-audio-and-video-on-the-developments-that-took-place-in-the-assembly-306644.html

Lady: ఫేస్ బుక్ లవర్స్, అమ్మాయి కాదు, పిల్లల తల్లి, రెచ్చిపోయిన లేడీ, ప్రియుడి మీద యాసిడ్ పోసి!

తిరువనంతపురం/కొచ్చి: సోషల్ మీడియాలో పరిచయాలు చాలా మంది జీవితాలు నాశనం చేస్తున్నాయని అనేకసార్లు వెలుగు చూశాయి. ముక్కు ముఖం తెలియ వారితో సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుంటే సినిమా కష్టాలు ఎదురౌతాయని తెలిసినా చాలా మంది వాటిన బారినపడి లబోదిబో అంటున్నారు. ఫేస్ బుక్ లో ఓ యువకుడితో మహిళకు పరిచయం ఏర్పడింది. మొదట హలో, హాయ్, source https://telugu.oneindia.com/news/india/lady-woman-throws-acid-on-facebook-boyfriend-face-in-kerala-306643.html

నేడే మున్సిపల్ ఛైర్మన్లు- డిప్యూటీల ఎన్నిక : కొండపల్లి లో ఉత్కంఠ - ఎవరికి దక్కేను..!!

తాజాగా ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడైన మున్సిపాల్టీల్లో ఈ రోజు (సోమవారం) ఛైర్మన్లు.. డిప్యూటీ ఛూర్మన్ల ఎన్నిక జరగనుంది. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాల్టీల్లో ఈ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక అధికారులను నియమించింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయరు, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/election-commission-made-all-arrangements-for-mayor-and-chairman-election-to-be-held-to-day-306642.html

ఇంకా వరదలోనే పలు గ్రామాలు - 30కి చేరిన మృతులు : 18 రైళ్లు రద్దు.. 10 దారి మళ్లింపు..!!

ఏపీలోని నాలుగు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, వదద మాత్రం పూర్తిగా తగ్గలేదు. రైలు పట్టాల కిందకు నీరు చేరి ఉధృతికి కొట్టుకుపోవడంతో విజయవాడ- నెల్లూరు మార్గంలో 18 రైళ్లను రద్దు చేశారు. మరో పది రైళ్లను దారి మళ్లించారు. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై బ్రిడ్జి కొట్టుకుపోయింది. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-death-toll-from-the-floods-has-risen-to-30-roads-and-tracks-were-washed-away-in-many-places-306640.html

వామ్మో.. వరద ప్రవాహాం.. బైక్‌తో కొట్టుకుపోయిన వ్యక్తి (వీడియో)

వర్షాలతో వరద ప్రవాహాం కొనసాగుతోంది. ఇళ్లలోకి నీరు రావడమే కాదు.. రహదారులపై కూడా వచ్చి చేరింది. సో ఇలాంటి సమయంలో ప్రయాణిస్తోన్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బైక్ మీద జర్నీ చేసే సమయంలో ప్రాబ్లమ్ తప్పదు. కర్ణాటకలో ఓ వ్యక్తి అలానే వరద ప్రవాహాంలో కొట్టుకుపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ source https://telugu.oneindia.com/news/india/floodwaters-sweep-away-biker-in-karnataka-tumakuru-306628.html

ప్రేమిస్తే, లైంగిక సంబంధానికి అంగీకరించినట్లు కాదు: కేరళ హైకోర్టు కీలక తీర్పు

తిరువనంతపురం: కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళ ఓ వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన అతడు లైంగిక సంబంధం పెట్టుకోవడానికి అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది. ఆమె అందుకు ఒప్పుకుందని ఊహించుకోవడం ఎంతమాత్రమూ సరికాదని తెలిపింది. ఆమెను బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అది కిడ్నాప్ తోపాటు అత్యాచారం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ source https://telugu.oneindia.com/news/india/being-in-love-doesn-t-mean-consent-for-sex-kerala-high-court-306624.html

వెంటనే జిల్లాలకు వెళ్లండి : మంత్రులు- ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం..!!

వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా కడప..చిత్తూరు..అనంతపురం..నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. భారీగా ప్రాణ నష్టంతో పాటుగా వందలాది గ్రామాలు నీట మునిగి లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-directed-the-mlas-from-the-flood-hit-areas-not-to-come-to-the-assembly-and-stay-in-their-ar-306622.html

రాజస్థాన్ మంత్రివర్గంలోకి 15 కొత్త ముఖాలు, ఐదుగురు సచిన్ పైలట్ వర్గం, అంతా ఓకే

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు వచ్చాయి. మొత్తం 15 మంది మంత్రివర్గంలోకి వచ్చారు. వీరిలో ఐదుగురు సచిన్ పైలట్ వర్గం వారు కావడం గమనార్హం. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఉన్న బేదాభిప్రాయాలకు ఈ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చరమగీతం source https://telugu.oneindia.com/news/india/15-ministers-take-oath-in-rajasthan-sachin-pilot-ok-with-ashok-gehlot-act-of-reshuffle-306619.html

మెటావర్స్: ఇంటర్నెట్‌కి రాబోయే 'అవతార్' - డిజిహబ్

నిద్ర లేస్తూనే పక్షుల కిలకిలారావాలు, సముద్ర ఘోష వినిపిస్తాయి మీకు, మీరుండేది హైదరాబాద్ లాంటి సిటీ నడిబొడ్డున కిక్కిరిసిన అపార్ట్‌మెంటులోనే అయినా. లేచి, కాస్త తయారై, ఏమన్నా తినేసరికి, మీ హోమ్-ఆఫీస్‍ రూమ్‍లో మీ కొలీగ్స్ డిజిటల్ అవతార్‍లో సిద్ధంగా ఉంటారు, ముఖ్యమైన మీటింగ్ కోసం. మీరు మీ వర్చువల్ రియాల్టీ హెడ్‍సెట్ తగిలించుకుని source https://telugu.oneindia.com/news/india/metaverse-the-avatar-coming-to-the-internet-digihab-306608.html

ఆంధ్రప్రదేశ్ వరదలు: రాయలసీమ, నెల్లూరుని ముంచెత్తిన వరదలకు కారణమేంటి, నిర్లక్ష్యం వల్లే డ్యామ్‌లు కొట్టుకుపోయాయా

ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలోనూ విలయం సృష్టించింది. భారీ వర్షాలకు పెన్నా, దాని ఉపనదులన్నీ పొంగిపొర్లాయి. ఆనకట్టలు తెగిపోయాయి. గ్రామాల మీదకు ఒక్కసారిగా జలప్రళయం మాదిరి ఎగిసిపడడంతో నేటికీ పలు గ్రామాలు కోలుకోలేని స్థితిలో source https://telugu.oneindia.com/news/india/ap-floods-rayalaseema-nellore-floods-dams-washed-away-due-to-negligence-306606.html

హరియాణా గగనతలంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి? 25 ఏళ్ల నాటి ఆ విధ్వంసం ఎలా జరిగింది?

1996 నవంబర్ 12 సాయంత్రం సౌదీ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి ఎప్పటిలాగే దిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. గాలి కూడా ప్రశాంతంగా వీస్తోంది. కాసేపట్లో కొన్ని వేల అడుగుల ఎత్తున దాదాపు 350 మంది ప్రయాణికులతోసహా ఆ విమానం ముక్కలవబోతోంది అనడానికి అక్కడ ఎలాంటి సంకేతాలూ source https://telugu.oneindia.com/news/india/how-did-two-planes-collide-in-haryana-airspace-how-did-this-happen-25years-back-306602.html

కారులోంచి తల బయటకు పెట్టిన యువతి మృతి - ప్రెస్‌రివ్యూ

చల్లగాలి కోసం వాహనం నుంచి తల బయటకు పెడితే విద్యుత్తు స్తంభం తగిలి యువతి దుర్మరణం పాలైన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుందని ‘ఈనాడు’ కథనం తెలిపింది. ‘‘పోలీసులు, యువతి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..ఎనిమిది మంది స్నేహితులు పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం నుంచి ఒక కారులో శనివారం మారేడుమిల్లి source https://telugu.oneindia.com/news/india/young-woman-killed-after-putting-her-head-out-of-a-car-pressreview-306599.html

ఆంధ్రప్రదేశ్‌ వరదలు: ‘టీటీడీకి 4 కోట్లకు పైగా నష్టం.. 30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’ - టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

నవంబరు 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్‌లు పొంగి పొర్లి.. కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి source https://telugu.oneindia.com/news/india/ap-floods-more-than-rs-4-crore-loss-to-ttd-heavy-rains-never-in-30-years-ttd-chairman-yv-su-306598.html

కరోనావైరస్‌ను నిరోధించే శక్తి కొందరిలో సహజంగా ఉంటుందా... ఈ శక్తి మరింత మెరుగైన వ్యాక్సీన్‌కు దారి చూపిస్తుందా?

కరోనావైరస్ వేగంగా వ్యాపించే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కొంత మందిలో ఆ వైరస్‌ను అడ్డుకోగల రోగ నిరోధక శక్తి ఉంటోంది. వైరస్‌ను నిరోధించగలిగే అలాంటి వ్యక్తులలో ఏం జరుగుతోందన్నది అర్థం చేసుకోగలిగితే మరింత మెరుగైన వ్యాక్సీన్లను తయారుచేయవచ్చని పరిశోధకులు అంటున్నారు. మహమ్మారి వ్యాప్తి ప్రారంభం కావడానికి ముందే కొందరిలో ఒక స్థాయిలో కోవిడ్ రోగ నిరోధక source https://telugu.oneindia.com/news/international/is-the-ability-to-inhibit-coronavirus-natural-in-some-will-this-power-lead-to-a-better-vaccine-306595.html

పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... మదుపరులకు ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?

స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన మొదటి రోజే పేటీఎం షేర్లు కుప్పకూలాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. పేటీఎం చేసే వ్యాపారం, కంపెనీకి ప్రస్తుతం వస్తున్న లాభాలు, నష్టాలు, సంస్థ భవిష్యత్తుపై పెరుగుతున్న భయాలతో ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదని చాలా మంది నిపుణులు ముందే హెచ్చరించారు. పెద్ద పెద్ద కంపెనీలకు source https://telugu.oneindia.com/news/india/why-did-paytm-share-price-collapse-on-the-first-day-what-is-the-lesson-to-be-learned-from-this-ipo-f-306593.html

ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసారు- ఆత్మీయంగా మళ్లీ ఇద్దరూ : కేసీఆర్ - జగన్ మాటా మంతీ..!!

ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఇద్దరూ అత్మీయంగా మాట్లాడుకున్నారు. ఏకాంతంగా మంతనాలు సాగించారు. ఇందుకు హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహ వేడుక వేదిక అయింది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఆత్మీయంగా మెలిగారు. హైదరాబాద్ లో కేసీఆర్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cms-kcr-and-jagan-meet-after-a-long-time-sources-say-closed-room-talks-took-place-between-them-306611.html

చట్టాలు రద్దు చేసే వరకూ పోరాటం - పార్లమెంట్ కు ట్రాక్టర్ ర్యాలీ : ఏడాది పూర్తవుతున్న రైతుల ఆందోళన..!!

దాదాపుగా ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్న రైతులు...మూడు రైతు చట్టాలు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ గురునానక్ జయంతి నాడు తాము తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను ఉప సంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. రైతులకు క్షమాపణ చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆ చట్టాల source https://telugu.oneindia.com/news/india/ksm-decided-to-go-ahead-with-the-pre-decided-programmes-of-the-farmers-agitation-till-november-29-306610.html

దేశంలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. కానీ రికవరీ మాత్రం సూపర్

దేశంలో కరోనా వైరస్ ఇంఫాక్ట్ కాస్త తక్కువగానే ఉంది. రోజు రోజు స్వల్పంగా పెరగడమో.. తగ్గడమో జరుగుతుంది. నిన్న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 10,488 కొత్త కేసులు వచ్చాయి. వైరస్ సోకిన 313 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 4,65,662కు చేరింది. మరోవైపు, source https://telugu.oneindia.com/news/india/india-covid-recovery-rate-currently-at-98-30-percent-306609.html

నారా రోహిత్ నిరసన - వైసిపి నేతలకు నోరెలా వచ్చింది : ఆ ఇద్దరి సమాధుల వద్ద...!!

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..ఆ తరువాత మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీరు పెట్టడం పైన నందమూరి - నారా కుటుంబ సభ్యులు వైసీపీ నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబం మొత్తం ఈ అంశం పైన స్పందించింది. తమ కుటుబం గురించి మాట్లాడితే నందమూరి వంశం మరో రూపం చూస్తారంటూ కుటుంబ సభ్యులు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-rohit-staged-a-protest-at-the-grave-of-chandrababu-parents-306607.html

అర్ద్రరాత్రి కూన రవికుమార్ అరెస్ట్ - పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు : అచ్చెన్న ఆగ్రహం..!!

ప్రభుత్వ మాజీ విప్, తెలుగు దేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా శాంతినగర్‌ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను శనివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/police-arrest-tdp-leader-kuna-ravi-kumar-in-mid-night-306605.html

చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ - రేణుకా చౌదరి నిలదీత: శపథం నెరవేరుతుంది..!!

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..చంద్రబాబు కన్నీరు పెట్టటం పైన పలువురు స్పందిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ..సినీ ప్రముఖులు అసెంబ్లీలో జిరగిన పరిణాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తన సతీమణి గురించి వ్యాఖ్యలు చేసారంటూ కన్నీరు పెట్టటంతో...ఆడపడుచుల గురించి హీనంగా మాట్లాడుతారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నందమూరి కుటుంబం అధికార వైసీపికి హెచ్చరిక చేసింది. జూనియర్ ఎన్టీఆర్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/rajani-kanth-senior-aiadmk-leader-maitreyan-phoned-tdp-chief-chandrababu-on-ap-assembly-episode-306604.html

ఏపీలో మరో మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు: రాత్రి నుంచి ఏకధాటిగా..

అమరావతి: కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు.. రాయలసీమను అతలాకుతలం చేశాయి. చిత్తూరు, కడప, అనంతపురంలతో పాటు దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లా నెల్లూరును ముంచెత్తాయి. రాయలసీమ జిల్లాలు నిండా మునిగాయి. ఈ ప్రాంతంలో ప్రవహించే పెన్నా, పాపాఘ్ని, కుందూ, చెయ్యేరు, చిత్రావతి.. ఇలా అన్ని నదులూ ఉప్పొంగాయి. ఇదివరకెప్పుడూ లేనంతగా ఉగ్రరూపాన్ని దాల్చాయి. ఆయా నదుల source https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-to-very-heavy-rainfall-in-coastal-districts-of-andhra-pradesh-306601.html

వరదల్లో ప్రాణాలకు తెగించి సేవలు - 64 మంది ప్రాణాలు కాపాడి : నాలుగు జిల్లాల్లో ఆ బృందాలు..!!

భారీ వర్షాలు..వరదలతో రాయలసీమ లోని నాలుగు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో 1300 పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 24 మంది మరణించ గా.. 17 మంది గల్లంతు అయ్యారు. అయితే, వరద నీటితో మరింత ప్రాణ నష్టం జరగకుండా అలుపెరగకుండా సేవలందిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్‌ బృందాల source https://telugu.oneindia.com/news/andhra-pradesh/aid-teams-have-rescued-64-people-in-flood-hit-districts-306600.html

24 మంది మృతి -17 మంది గల్లంతు : 6.32లక్షల ఎకరాల్లో పంట నష్టం : రెస్క్యూ చర్యలు కొనసాగింపు..!!

భారీ వర్షాలు..వరదలతో నాలుగు జిల్లాలు భారీగా దెబ్బ తిన్నాయి. చిత్తూరు..కడప జిల్లాల పైన తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యమంత్రి జగన్ వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే సమయంలో కలెక్టర్లు జిల్లాల వారీగా జరిగిన ప్రాణ..పంట నష్ట వివరాల ప్రాధమిక అంచనాలను అందించారు. ముందుగా సహాయక చర్యల పైన ఫోకస్ చేయాలని సీఎం ఆదేశించారు. వదరల కారణంగా source https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rains-and-floods-in-1316-villages-caused-extensive-damage-initially-estimated-crop-damage-at-306597.html

వరద నీటిలోనే వందలాది గ్రామాలు - పలువురి గల్లంతు : రెండు జిల్లాలో అల్లకల్లోలం..!!

భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, వందలాది గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కుంభ వృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా వైఎస్సార్‌ జిల్లాను వరద ముంచెత్తింది. 58 వేల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యం ఉన్న పింఛాకు లక్షా 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం, 2 లక్షల source https://telugu.oneindia.com/news/andhra-pradesh/hundreds-of-villages-in-kadapa-and-nellore-districts-are-under-flood-waters-many-lost-their-lives-306596.html

Bigg Boss 5 Telugu: మరీ అంత ఓవర్ యాక్షన్ అంటే చూడలేం తల్లోయ్: ఎసరు పెట్టిన వెక్కరింతలు

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఇవ్వాళ మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే 10 ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి source https://telugu.oneindia.com/news/telangana/bigg-boss-5-telugu-elimination-11th-week-anee-master-to-get-eliminated-from-the-house-reports-306594.html

Amazonలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క ఆన్‌లైన్ ప్లాట్ ఫారంలో షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు అన్నివేళల అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో కస్టమర్‌లు ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ ద్వారా ప్రతి ఒక్కటి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది.

కేబినెట్ ఆమోదం లేకుండా వ్యవసాయ చట్టాలు రద్దా ? బీజేపీపై చిదంబరం విసుర్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ప్రధాని మోడీ తాజాగా చేసిన ప్రకటనపై విపక్ష కాంగ్రెస్ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే కోవలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సైతం మోడీ ప్రకటనను తప్పుబట్టారు. ముఖ్యంగా కేబినెట్ తో సంబంధం లేకుండా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల్ని చిదంబరం ఖండించారు. కేబినెట్ తో సంబంధం లేకుండా గతంలో source https://telugu.oneindia.com/news/india/congress-leader-chidambaram-take-dig-at-bjp-laws-made-and-unmade-without-cabinet-approval-306551.html

Balakrishna Press Meet: ఖబడ్దార్.. గాజులు తొడుక్కోలేదు : మరో అవతారం చూస్తారు : బాలయ్య హెచ్చరిక..!!

ఇళ్లల్లోని మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే చేతులు ముడుచుకొని కూర్చోలేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. వీళ్లు మారాలని..మారకపోతే మెడలు వంచి మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. పరిణామాలు బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేసారు. సజావుగా జరగాల్సిన అసెంబ్లీ, దారుణంగా ప్రవర్తించారు. చాలా ధైర్యంగా ఉండే చంద్రబాబు లాంటి మనిషి.. కన్నీరు పెట్టుకున్నారని బాలయ్య చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎంతో source https://telugu.oneindia.com/news/andhra-pradesh/balakrishna-press-meet-we-will-not-tolerate-such-incidents-in-future-hindupur-mla-warns-ysrcp-306550.html

వ్యవసాయ చట్టాలపై మోదీ ప్రభుత్వం యూ టర్న్‌కు కారణాలేంటి?

మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అక్టోబర్ 20న బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో "కేంద్ర ప్రభుత్వం మాత్రమే వ్యవసాయ చట్టాన్ని పాటించాలి, దీనిని రైతులు అంగీకరించరు" అని అన్నారు. ఒక నెల తరువాత, ఆయన మాటలు నిజమయ్యాయి. కొత్త వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రకట వచ్చిన సందర్భమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. source https://telugu.oneindia.com/news/india/what-is-the-reason-for-the-modi-government-s-u-turn-on-agricultural-laws-306529.html

మాధవరెడ్డి పేరెత్తగానే పెడబొబ్బలు పెడుతున్నావ్; ఆస్కార్ లెవల్ యాక్షన్: రివెంజ్ తీర్చుకున్న వల్లభనేని వంశీ

టీడీపీ అధినేత చంద్రబాబును, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని టార్గెట్ చేసి వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేశారని లబోదిబోమంటున్న చంద్రబాబుకు వైసీపీ నేతలు చురకలు అంటిస్తూ ఉన్నారు. మీకు కుటుంబాలు ఉంటాయి. మీకు గౌరవం ఉంటుంది. మాకు కుటుంబాలు, గౌరవమూ లేదా అని ప్రశ్నిస్తున్నారు. నిన్నటికి నిన్న భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/mla-vallabhaneni-vamsi-harsh-remarks-over-chandrababu-crying-scene-306549.html

పగటిపూటే చీకటి.!నగరంలో కమ్ముకున్న మబ్బులు.!తెల్లవారు నుంచే జల్లులు.!తుపాను ప్రభావం.!

హైదరాబాద్ : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద కూడా ప్రభావం చూపిస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడమే కాకుండా నగరంలో చిరు జల్లులు కురిసాయి. ఇక శనివారం తెల్లవారు ఝామునుంచే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పగటిపూటే చీకటిని తలపిస్తోంది. తెల్లవారు ఝాము నుంచే నగరం తడిసి ముద్దవుతోంది. source https://telugu.oneindia.com/news/telangana/dark-during-the-day-clouds-over-the-city-showers-from-dawn-storm-effect-306548.html

చంద్రబాబును సీఎం చేసి తీరుతాం ..పసుపు ప్రతిజ్ఞలు చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు; సోషల్ మీడియాలో రచ్చ

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న చంద్రబాబు, శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన అవమానానికి కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్యను రాజకీయాల్లోకి లాగి అత్యంత అవమానకరంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని ఆవేదనతో ఏడ్చేశారు. ఇప్పటివరకు చంద్రబాబు విలపించిన సందర్భాన్ని ఎప్పుడూ టిడిపి నేతలు చూడలేదు. అత్యంత బాధాకరమైన సంఘటనలలో కూడా ఆయన కన్నీటిని source https://telugu.oneindia.com/news/andhra-pradesh/we-will-make-chandrababu-the-cm-tdp-ranks-making-yellow-vows-bustle-on-social-media-306547.html

3GB డైలీ డేటా & OTT ప్రయోజనాలతో లభించే Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లలో వెనుకంజలో ఉన్న వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తమ కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అధిక డేటా ప్రయోజనాలకు అనుగుణంగా నిరంతరం తన యొక్క ప్లాన్‌లలో మార్పులను చేయడమే కాకుండా కొత్త ప్లాన్ లను అందజేస్తూనే ఉంది. 4G డేటా స్పీడ్‌ను అందించే విషయంలో తాజా TRAI నివేదికల ప్రకారం Reliance Jioతో

Illegal affair: నేరుగా ఇంటికే వస్తున్న ప్రియుడు, పెళైన ఆరు నెలలకే, భర్త స్కెచ్ తో ఫినిష్!

లక్నో/ఉత్తరప్రదేశ్: బంధువులు వెతికిపెట్టిన యువతిని యువకుడు వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్న భర్త ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. దంపతులతో పాటు భర్త తల్లిదండ్రులు వారితోనే నివాసం ఉంటున్నారు. భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య గంటలు గంటలు ఫోన్ లో source https://telugu.oneindia.com/news/india/illegal-affair-man-takes-dad-s-help-to-kill-wife-s-paramour-near-lucknow-in-uttar-pradesh-306546.html

వెధవలు అన్న మాటలకు ఆవేదనా - ప్రేమమూర్తి చంద్రబాబు : టీడీపీ అధినేతకు సినీ ప్రముఖలు మద్దతు...!!

ఏపీలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు పెట్టటం పైన పలువురు రియాక్ట్ అవుతున్నారు. అసెంబ్లీలో జరిగిన వాదోపవాదనల నడుమ వైసీపీ నేతలు తమ సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ చంద్రబాబు బోరున విలపించారు. ఆయన విలపించిన తీరు పైన రాజకీయంగా కలకలం రేగింది. తాము అసలు కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించ లేదని.. ఎవరూ చంద్రబాబు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/donot-care-for-the-useless-words-spoken-by-some-chandrababu-is-all-time-great-person-film-industry-306545.html

జగన్ ను కలిసిన చినజీయర్ స్వామి-రామానుజుడి సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఇవాళ త్రిదండి చిన్న జీయర్ స్వామి కలిశారు. హైదరాబాద్ శివార్లలో ఆశ్రమం నిర్వహిస్తున్న చిన్న జీయర్ సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఓ ప్రత్యేక ఆహ్వానం ఇచ్చేందుకు జగన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జగన్ ఆయనకు పాదాభివందనం చేసి source https://telugu.oneindia.com/news/andhra-pradesh/chinna-jeeyar-swamy-met-ap-cm-ys-jagan-invite-for-ramanujacharya-s-millenium-celebrations-306544.html

ఇక ప్రజల్లోకి చంద్రబాబు-ఎన్టీఆర్ తరహాలో యాత్ర ? అసెంబ్లీ అవమానంపై పోరు-త్వరలో ప్రకటన

ఏపీ అసెంబ్లీలో నిన్న చోటు చేసుకున్న అవమానకర పరిణామాల నేపథ్యంలో రగిలిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ప్రకటించారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లి గెలిచాకే తిరిగి సభలో ముఖ్యమంత్రిగా అడుగుపెడతానని శపథం చేశారు. తనకు ప్రజలు మద్దతివ్వాలని ఆ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో సైతం కోరారు. దీంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లడం ఖాయమైంది. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-chief-chandrababu-may-go-for-state-wide-yatra-against-ysrcp-government-s-assembly-humiliation-306542.html

మీరు చేస్తున్న ఈ 8 తప్పుల వల్లే మీ ఫోన్ నాశనం అవుతుంది ! జాగ్రత్త.

మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే, మీరు మీ ఫోన్లో ఏమి డౌన్‌లోడ్ చేస్తున్నారో మరియు మీ ప్రైవేట్ సమాచారానికి ఏ యాప్‌లు యాక్సెస్‌ను కలిగి ఉన్నాయనే విషయం పై శ్రద్ధ వహించడం ముఖ్యం అని గమనించండి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ హ్యాకర్లు, స్కామర్‌లు మరియు ప్రకటనదారుల నుండి దృష్టిని

అమెజాన్‌లో 43-ఇంచ్ టీవీలపై ఎన్నడులేని అద్భుతమైన డిస్కౌంట్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు ముఖ్యంగా 43-ఇంచ్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ టీవీలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది

పంబ న‌దిలో వ‌ర‌ద ఉధృతం - శబరిమల దర్శనాలకు ఈ రోజు బ్రేక్ : ప్రభుత్వం ప్రకటన..!!

కేర‌ళ‌లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌కు కేర‌ళ‌లోని అన్ని జ‌లాశ‌యాలు నిండిపోయాయి. పంబ న‌దిలో వ‌ర‌ద ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. పంబ న‌దిలో వ‌ర‌ద ఉధృతి దృష్ట్యా.. పంబ‌, శ‌బ‌రిమ‌ల‌కు యాత్రికుల‌ను అధికారులు అనుమ‌తించ‌డం లేదు. పంబ‌, శ‌బ‌రిమ‌ల‌లో శ‌నివారం ద‌ర్శ‌నాలు నిలిపివేస్తూ జిల్లా కలెక్ట‌ర్ దివ్య ఎస్ అయ్య‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. యాత్రికులంతా స‌హ‌క‌రించాల‌ని source https://telugu.oneindia.com/news/india/pilgrimage-to-the-famous-ayyappa-temple-in-sabarimala-hill-in-pathanamthitta-district-has-been-suspe-306540.html

అమరావతి రైతులతో ఒప్పందం వద్దంటే : పూర్వస్థితిలో భూముల్ని తిరిగి ఇవ్వాలి-హైకోర్టులో వాదనలు..!!

అమరావతికి భూములిచ్చిన రైతులను సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై వరుసగా ఐదో రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/if-the-government-wants-to-withdraw-from-the-agreement-with-the-farmers-the-land-should-be-returned-306537.html

చంద్రబాబుపై ఆర్జీవి సెటైర్లు : మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జుగుప్స - నా మూవీ ట్రైలర్ చూసి ఏడ్చేసారు..!!

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు బోరున ఏడ్చేసారు. ఆయన సభలో తాను ఇక ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని..తిరిగి సీఎం అయిన తరువాతనే సభలో అడుగు పెడతానంటూ బయటకు వెళ్లిపోయారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజకీయాలతో సంబంధం లేని తన సతీమణి పైన అసభ్యంగా మాట్లాడారంటూ ఏడ్చేసారు. ఇది source https://telugu.oneindia.com/news/andhra-pradesh/rgv-satirically-comments-on-chandra-babu-emotional-he-says-cbn-crying-after-watching-his-new-movie-306536.html

వైసీపీ మహిళా ఎమ్మెల్సీ హఠాన్మరణం - ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి ..!!

ఏపీ శాసనమండలి సభ్యురాలు ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా శుక్రవారం సైతం మండలి సమావేశానికి హాజరయ్యారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ycp-mlc-karimunnisa-died-with-heart-attack-cm-jagan-was-shocked-306535.html

ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు- కారణాలు చెప్పండి : కేంద్రానికి హైకోర్టు ఆదేశం..!!

ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని.. దీనికి గల కారణాలను కోర్టు ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు.. రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-high-court-directed-the-central-government-to-state-the-reasons-for-not-giving-special-status-to-306533.html

కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు- ప్రాణనష్టం : ఇళ్లపై బాధితులు -హెలికాప్టర్ తో ఆహార పొట్లాలు..!!

వరద ఉప్పెనలా వచ్చి గ్రామాలను ముంచెత్తింది. అనేక ప్రాణాలను బలి తీసుకుంది. కడప జిల్లాలోని చెయ్యేరు నది పై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు కట్ట పూర్తిగా కొట్టుకుపోయింది. అనేక గ్రామాలను ముంచెత్తింది. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు సమీపంలో కట్ట తెంచుకున్న ప్రాజెక్టు వరద అనేక మంది ప్రాణాలు తీసింది. ప్రభావిత గ్రామాల్లో ప్రజలు తల్లడిల్లిపోయారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/several-villages-were-submerged-with-the-washed-out-annamayya-project-on-the-cheyeru-river-12-peopl-306532.html

కడప-చిత్తూరులో జలప్రళయం : 30 మంది గల్లంతు- 12 మంది మృతి : తిరుపతికి రైళ్ల రద్దు..!!

భారీ వర్షాలు రెండు జిల్లాల్లో జలప్రళయం సృష్టించాయి. కడప..చిత్తూరు జిల్లాలను ముంచెత్తాయి. తిరుపతిని పూర్తిగా వరద నీరు చుట్టుముట్టింది. తిరుమలలోనూ పోటెత్తింది. భారీ వర్షాలు రాయల సీమలో బీభత్సం సృష్టించాయి. పెద్దసంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కు కున్నాయి. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల మట్టికట్టలు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/at-least-12-people-were-killed-and-30-others-feared-washed-away-in-a-flash-flood-in-kadapa-and-chitt-306530.html

అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకోనున్న కమలా హ్యారీస్: కారణం ఇదే

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరించనున్నారు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కొలొనోస్కోపీ కోసం అనస్థీషియాలో ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది. ఈ క్రమంలోనే కమలా హ్యారీస్ తాత్కాలికంగా అమెరికా అధ్యక్ష బాధ్యతను నిర్వహించనున్నారు. తన బాధ్యతలను బైడెన్ తాత్కాలికంగా ఉపాధ్యక్షురాలికి బదిలీ చేయనున్నారు. పెద్ద source https://telugu.oneindia.com/news/international/kamala-harris-to-become-us-president-briefly-as-biden-undergoes-a-colonoscopy-306528.html

600ఏళ్లకొకసారి వచ్చే సుదీర్ఘ చంద్ర గ్రహణం: ఏయే దేశాల్లో పూర్తిగా కనిపించిందంటే?

న్యూడిల్లీ: శుక్రవారం(నవంబర్ 19న) సుదీర్ఘ చంద్ర గ్రహణం సంభవించింది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది. 580 ఏళ్ల తర్వాత ఈ సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడటం గమనార్హం. చంద్ర గ్రహణం వ్యవధి దాదాపు మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు కొనసాగింది. చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న ఇంత సుదీర్ఘమైన పాక్షిక source https://telugu.oneindia.com/news/india/longest-partial-lunar-eclipse-in-600-years-pic-306527.html

మంచి నిర్ణయమే.. కానీ ఆలస్యమైంది.. వ్యవసాయ చట్టాలపై సురవరం

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ మూడు నల్ల చట్టాల ను రద్దు చేయాలని కోరుతూ.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోనే కొన్ని నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఆ వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ source https://telugu.oneindia.com/news/india/cpi-leader-suravaram-sudhakar-reddy-welcome-three-agricultural-laws-withdraw-306526.html

ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం - కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశం: రేపు సీఎం ఏరియల్ సర్వే ..!!

ఏపీలో భారీ వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలిచ్చారు. జిల్లాల్లో పరిస్థితుల పైన వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ప్రభావం ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపింది. నెల్లూరుకు సీనియర్‌ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు సీనియర్‌ అధికారి ప్రద్యుమ్న, కడపకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌లను నియమించారు. వర్షాలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు..స్థానిక పరిస్థితులను వివరించారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-orders-collectors-to-give-rs-5-lakh-exgratia-to-those-families-who-lost-their-loved-ones-306479.html

రైతుల ఉద్యమం: అత్యంత హింసాత్మక ఘటనలుగా నిలిచినా ఎర్రకోట హింసాకాండ, లఖింపూర్ ఖేరీ ఘటన

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు సాగించిన పోరాటంలో అనేక విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కోసం రైతును సాగించిన పోరాటంలో, ఏడాదిపాటు సాగిన ఉద్యమంలో అత్యంత విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఉద్యమంలో 700మంది రైతులు ప్రాణాలు కోల్పోగా, పలు ఘటనలు హింసాత్మకంగా మారాయి. రిపబ్లిక్ source https://telugu.oneindia.com/news/india/farmers-protest-the-red-fort-violence-lakhimpur-kheri-incident-despite-being-the-most-violent-inci-306478.html

రైతులు చచ్చిం తర్వాత రద్దు చేస్తారా.?మోదీ మూల్యం చెల్లించక తప్పదన్న రేవంత్ రెడ్డి.!

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన మూడూ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పట్ల తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా రైతుల నుండి వ్యక్తమైన వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించినందుకు అనేక మంది రైతులు సర్వం కోల్పోయారని టీపీసీసీ source https://telugu.oneindia.com/news/telangana/will-cancel-after-death-of-the-farmers-revanth-fired-on-modi-306477.html

చంద్రబాబుపై కన్నబాబు సెటైర్లు-మంగళగిరిలో లోకేష్ ఓటమి తట్టుకున్న గుండె-కుప్పమో లెక్కా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెండోరోజు సభలో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు టీడీపీ హయాంలో చోటు చేసుకున్న పరిస్దితులు, వైసీపీ సర్కార్ హయాంలో చేపడుతున్న సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ ను టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-minister-kannababu-satire-on-chandrababu-a-heart-tolerate-mangalagiri-defeat-can-kuppam-also-306476.html

MLA love story: ఉద్యోగం, పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే రేప్ చేశాడు, కేసు పెట్టిన ఆంటీ, కూతురు !

జైపూర్/ రాజస్థాన్: సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గరకు ప్రజలు వారి కష్టాలు చెప్పుకోవడానికి వెళ్లి వస్తున్నారు. మాకు ఏదైనా సహాయం చెయ్యాలని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. కొందరు ఉద్యోగాలు కావాలని, కొందరు కాంట్రాక్టు పనులు కావాలని, కొందరు మా వ్యాపారానికి సహకరించాలని ఇలా రకరకాల పనుల మీద ఆ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. source https://telugu.oneindia.com/news/india/mla-love-story-bjp-mla-booked-for-allegedly-raping-38-year-old-woman-in-rajasthan-306474.html

ఫలించిన రైతన్నల పోరాటం; సాగు చట్టాల రద్దు కోసం సాగిన అన్నదాతల ఉద్యమ ప్రస్థానం ఇదే !!

దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులలో కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు సాగించిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కేంద్రం దిగి వచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తి కావస్తున్న సమయంలో కేంద్రం సంచలన source https://telugu.oneindia.com/news/india/pm-modi-announced-the-repeal-the-three-farm-laws-the-reign-of-the-farmers-protest-306473.html

వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని ప్రకటన-పార్లమెంటులో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా ?

కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఇవాళ ప్రకటించారు. ప్రధాని ప్రకటన నేపథ్యంలో చట్టాల రద్దు కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది పార్లమెంటు శీతాకాలసమావేశాల్లోనే చట్టాల రద్దు ఉంటుందని ప్రధాని ప్రకటించారు. దీంతో పార్లమెంటులో అసలు చట్టాల రద్దు ప్రక్రియ ఎలా జరుగుతుందన్న దానిపై మరోసారి చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చట్టాల రద్దు ప్రక్రియ గురించి ఓసారి తెలుసుకుందాం.... source https://telugu.oneindia.com/news/india/centre-to-withdraw-farm-laws-in-parliament-winter-session-what-is-the-process-of-repealment-306472.html

అనూహ్యం- చంద్రబాబు వీడియో తీసిన అసెంబ్లీ మార్షల్-పట్టుకున్న సెక్యూరిటీ- క్షమాపణ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తొలిరోజు మహిళా సాధికారతపై అధికార వైసీపీ చర్చ చేపట్టింది. దీనికి విపక్ష టీడీపీ బాయ్ కాట్ చేసింది. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినా సభకు మాత్రం హాజరుకాలేదు. దీంతో సీఎం జగన్ కూడా ఆయన్ను పదే పదే కలవరించడం కనిపించింది. ఇవాళ రెండోరోజు టీడీపీ సభలో అడుగుపెట్టింది. రెండోరోజు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-security-personal-caught-assembly-marshal-for-shooting-video-at-him-in-assembly-306471.html

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూధనాచారి- కౌశిక్ రెడ్డి స్థానంలో ప్రతిపాదన : గవర్నర్ ఆమోదం..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీలను ప్రకటించిన టీఆర్ఎస్ తాజాగా.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని ఖరారు చేసారు. కొంత కాలంగా ఎమ్మెల్సీ రేసులో ప్రచారంలో ఉన్న మధుసూధనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపింది తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌. source https://telugu.oneindia.com/news/telangana/governor-accepts-madhusudhana-chary-appointment-as-govnernor-s-quota-mlc-306470.html

ప్రధాని సూచన తిరస్కరించిన రైతులు-చట్టాలు రద్దయ్యాకే ఇంటికెళ్తామన్న తికాయత్

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు ఇవాళ ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై రైతు సంఘాలు స్పందించాయి. వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని చేసిన ప్రకటనను వారు పూర్తిగా నమ్మడం లేదు.దీంతో వాస్తవంగా రైతు చట్టాలు రద్దయ్యాకే తాము ఇళ్లకు వెళ్తామని ప్రకటించాయి. ప్రధాని మోడీ ఇవాళ రైతులను ఉద్దేశించి ప్రసంగం source https://telugu.oneindia.com/news/india/bku-leader-rakesh-tikait-says-will-go-homes-after-actual-repealment-of-farm-laws-only-306469.html

వ్యవసాయ చట్టాల రద్దుపై సర్వత్రా హర్షం- స్వాగతించిన సిద్ధూ, అమరీందర్-మోడీకి ధ్యాంక్స్

కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తూ ఇవాళ ప్రధాని మోడీ కీలక నిర్ణయం ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తలుగుతుండటం, వచ్చే ఏడాది కీలక ఎన్నికలు ఉండటంతో వీటిపై వ్యవసాయ చట్టాల ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ ప్రకటించిన వ్యవసాయ చట్టాల source https://telugu.oneindia.com/news/india/navjot-singh-sidhu-and-amarinder-singh-welcome-repealment-of-farm-laws-by-centre-306468.html

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

గురునానక్ జయంతి నాడు ప్రధాని మోదీ కలక ప్రకటన చేసారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇప్పటి వరకు వివాదాస్పదంగా మారిన కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. సంవత్సర కాలంగా రైతులు ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు గురునానక్ source https://telugu.oneindia.com/news/india/pm-modi-address-to-the-nation-on-gurunanak-jayanti-also-says-3-farm-laws-to-be-withdrawn-306464.html

Xiaomi , Redmi నుంచి త్వరలో లాంచ్ కాబోతోన్న కొత్త ఫోన్లు ! వివరాలు చూడండి.

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ భారత దేశంలో మరిన్ని మోడళ్లను విడుదల చేయడం ద్వారా భారతీయ మార్కెట్లో తన ఆధిక్యాన్ని నిలుపుకోవడానికి సిద్ధంగా ఉంది. నివేదిక ప్రకారం, Xiaomi ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో, చైనీస్ టెక్ దిగ్గజం దేశంలో

ఏపీలో కరెంటు వినియోగదారులకు ఊరట-ట్రూఅప్ ఛార్జీల నిలిపివేత-తాత్కాలికమేనా ?

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల భారం నుంచి తాత్కాలిక ఊరట దక్కింది. గత నష్టాల్ని ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపై వేసి రెండు నెలలుగా వసూలు చేస్తున్న డిస్కంలు.. ఇప్పుడు తాజా బిల్లుల్లో మాత్రం వాటిని విధించలేదు. ఏపీఈఆర్సీ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా జారీ చేస్తున్న బిల్లుల్లో source https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-relief-to-elecricity-consumers-in-ap-as-discoms-stop-levy-true-up-charges-in-latest-power-bills-306467.html

వాయిదా కోరితే రూ.50 వేలు చెల్లించాలి - పిటీషనర్లకు హెచ్చరిక : సీఎం జగన్ కేసుల్లో హైకోర్టు..!!

జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ కోరితే ఖర్చుల కింద రూ 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి తమపై దాఖలైన కేసులను కొట్టేయాలని వివిధ చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న సంస్థలు, వ్యక్తులు హైకోర్టులో క్వాష్‌, ఇతర పిటిషన్లు దాఖలు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/telangana-high-court-key-comments-over-pettioners-in-ap-cm-jagan-case-asks-to-pay-rs50k-for-every-po-306466.html

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

గురునానక్ జయంతి నాడు ప్రధాని మోదీ కలక ప్రకటన చేసారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇప్పటి వరకు వివాదాస్పదంగా మారిన కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. సంవత్సర కాలంగా రైతులు ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు గురునానక్ source https://telugu.oneindia.com/news/india/pm-modi-address-to-the-nation-on-gurunanak-jayanti-says-progress-of-farmers-is-govts-top-priority-306464.html

ప్రభుత్వ చట్టాల చట్టబద్ధతను తేలుస్తాం - రాజధాని ఏది అనువైనదో చెప్పం : హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ రాజధాని వ్యవహారం పైన పిటీషన్లను హైకోర్టు రోజు వారీ విచారణ కొనసాగిస్తోంది. ఈ వాదనల సమయంలో అనేక అంశాలు పిటీషనర్లు ప్రస్తావిస్తున్నారు. న్యాయస్థానం సైతం స్పష్టమైన వైఖరిని చెబుతూ వస్తోంది. తాజాగా జరిగిన వాదనల్లో తాము ప్రభుత్వం జారీ చేసిన చట్టాల చట్టబద్దతనే తేలుస్తామని స్పష్టం చేసింది. ఇది నగరాల మధ్య పోటీ కాదని.. రాజధానిగా source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-court-will-clarify-the-legitamacy-of-govt-laws-comments-ap-hc-306462.html

Leader: ఐటీ హబ్ లో మాజీ కార్పోరేటర్ ఆత్మహత్య, ఫామ్ లో ఉన్న పోలిటికల్ లీడర్, ఎమ్మెల్యే టిక్కెట్ కోసం !

బెంగళూరు: ఐటీ హబ్ లో మాజీ కార్పోరేటర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని ఇప్పటి నుంచి ఆశపడుతూ ఆ నియోజక వర్గంలో వివిద సమాజసేవా కార్యక్రమాలు చేస్తున్న పొలిటికల్ లీడర్ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. ఆత్మహత్య చేసుకున్న పొలిటికల్ లీడర్ భార్య కూడా ఒక్కసారి కార్పోరేటర్ source https://telugu.oneindia.com/news/india/leader-bbmp-former-corporator-and-bjp-leader-commits-suicide-in-bengaluru-city-in-karnataka-306461.html

ఈ ఎన్నికల్లో వైసీపీకి కొత్త సంకేతాలు- పుంజుకున్న టీడీపీ : మంత్రుల ఇలాకాల్లో షాకింగ్..!!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పర్వం ముగిసింది. 2019 ఎన్నికల నుంచి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తూ వచ్చింది. కానీ, చివరి విడత జరిగిన పెండింగ్ మున్సిపల్ .. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చివరి విడత ఎన్నికల్లో source https://telugu.oneindia.com/news/andhra-pradesh/do-ysrcp-needs-to-learn-a-lesson-from-the-local-body-elections-tdp-upperhand-in-ministers-constitue-306459.html

తిరుపతిని ముంచెత్తిన వానలు...కపిలతీర్థంలో జలప్రళయం

భారీ వర్షాలు..వదరలతో పలు ప్రాంతాల్లో జల ప్రళయం ముంచుకొస్తోంది. ఇప్పటికే చిత్తూరు...నెల్లూరు జిల్లాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. తిరుపతి పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. తిరుమలలోనూ భారీగా వరద నీరు రావటంతో ఘాట్ రోడ్లు మూసివేసారు. మాడ వీధుల్లో వరద నీరు ప్రవహిస్తోంది. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 source https://telugu.oneindia.com/news/andhra-pradesh/rains-in-andhra-pradesh-live-updates-in-telugu-tirupati-under-floods-depression-to-make-a-landfall-306458.html

తీరం దాటిన వాయుగుండం - నాలుగు జిల్లాల్లో దంచికొడుతున్న వర్షాలు : అల్లకల్లోలం..!!

భారీ వర్షాలు..వదరలతో పలు ప్రాంతాల్లో జల ప్రళయం ముంచుకొస్తోంది. ఇప్పటికే చిత్తూరు...నెల్లూరు జిల్లాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. తిరుపతి పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. తిరుమలలోనూ భారీగా వరద నీరు రావటంతో ఘాట్ రోడ్లు మూసివేసారు. మాడ వీధుల్లో వరద నీరు ప్రవహిస్తోంది. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 source https://telugu.oneindia.com/news/andhra-pradesh/depression-makes-a-land-fall-today-four-districts-to-recieve-heavy-rains-306457.html

వరదలో తిరుమల మాడ వీధులు - కొండపైకి దారులు మూసివేత : చిక్కుకుపోయిన భక్తులు..!!

కుంపోతవాన.. వరద నీటి ప్రవాహంతో తిరుపతి- తిరుమల ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఊహించని విధంగా.. కొండల్లో నుంచి వర్షపు నీటితో తిరుమల వీధులు నిండిపోయాయి. వర్షం కారణంగా నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న మ్యూజియం వద్దకు కొండ ప్రాంతం నుంచి పెద్దఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/pilgrims-stranded-in-tirumala-the-officials-made-arrangement-for-free-food-and-accommodation-306456.html

తిరుపతి అల్లకల్లోలం - మూడు జిల్లాలు అతలాకుతలం : 6 గురు గల్లంతు- విమానాల దారి మళ్లింపు...!!

తిరుపతి నగరం జిలదిగ్బంధంలో చిక్కుకుంది. కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేషాచలం కొండల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు.. తిరుమల ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్‌రోడ్లలో రాకపోకలు నిలిపివేశారు. నడక మార్గాలను కూడా మూసివేశారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/rain-fury-in-chittor-tirupati-heavy-rains-lashed-the-city-submerge-vehicles-306455.html

ఒక పక్క ధర్నాచౌక్ లో కేసీఆర్ మహాధర్నా.!మరోపక్క రేవంత్ కర్షకుడా కదలిరా.!దద్దరిల్లుతున్ననగరం.!

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం ధర్మాలు, దీక్షలు, ర్యాలీలతో హోరెత్తుతోంది. ఇందిరా పార్క్ లో మహాధర్నా పేరుతో అధికార గులాబీ పార్టీ దీక్షా కార్యక్రమానికి ఉపక్రమించగా, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్ళు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ source https://telugu.oneindia.com/news/telangana/kcr-mahadharna-in-dharnachowk-on-one-side-revanth-farmer-rally-on-the-other-side-306399.html

మహాధర్నాలో కేసీఆర్ హెచ్చరికలు- ఇది ఆరంభమే -గ్రామాల్లోనూ పోరు-ఉత్తరాది రైతులకూ మద్దతు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్.. మంత్రులు, టీఆర్ఎస్ నేతలతో కలిసి హైదరాబాద్ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన ఇవాళ ప్రారంభమైంది. వరి కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ హెచ్చరించారు. ధర్నాచౌక్ లో మహాధర్నా source https://telugu.oneindia.com/news/telangana/telangana-cm-kcr-slams-centre-over-paddy-purchase-at-trs-mahadharna-at-hyderabad-dhana-chowk-306397.html

ఆ ఇద్దరికీ బీఫామ్ అందించిన వైఎస్ జగన్: గెలుపు లాంఛనమే: పట్టు బిగించడమే

అమరావతి: ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ ఉదయం 9:30 గంటలకు ఆరంభం అయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ఛైర్మన్‌గా వ్యవహరించిన ఈ బీఏసీ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-handovers-bform-to-mlc-candidates-kalyani-and-arun-kumar-to-be-elected-under-mla-quota-306396.html

ఏపీ అసెంబ్లీ 6 రోజులు- మండలి ఒక్క రోజే-బీఏసీల నిర్ణయాల గందరగోళం

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం ఇరుసభలు ప్రారంభం కాగానే దివంగత సభ్యులకు సంతాప తీర్మానాలు చేశారు. అనంతరం సభలు వాయిదా వేసి బీఏసీలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా సభలు ఎన్నిరోజులు కొనసాగాలనే అంశంలో గందరగోళం ఏర్పడింది ముందు అసెంబ్లీని కేవలం ఇవాళ మాత్రమే నిర్వహించాలని భావించిన ప్రభుత్వం అసెంబ్లీ బీఏసీలో మాత్రం టీడీపీ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/confusion-over-duration-of-ap-assembly-winter-sessions-with-different-bac-decisions-306395.html

మావోయిస్ట్ లకు బిగ్ షాక్: గడ్చిరోలి ఎన్ కౌంటర్ తర్వాత ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో వారి ఇళ్ళలో ఎన్ఐఏ సోదాల కలకలం!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 14వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర పోలీసులు ఏకంగా 27 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్లో హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో source https://telugu.oneindia.com/news/telangana/nia-searches-in-ap-and-telangana-after-gadchiroli-encounter-big-shock-to-maoists-with-nia-raids-306394.html

Amazon స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. ఇప్పుడు శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ పేరుతో మరొక సేల్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 20 వరకు

BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల వాలిడిటీలో సరికొత్త సవరణలు...

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏకైక టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL ప్రైవేట్ ఆపరేటర్లకు పోటీగా ఉండడానికి ఎప్పటికప్పుడు తన యొక్క ప్లాన్‌లలో మార్పులను చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు రూ.187 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. BSNL యొక్క అన్ని సర్కిల్ లలో దాని ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త మార్పులను సంబందించిన వివరాలను

శాసన సభ్యురాలిగా బద్వేలు సుధ ప్రమాణం: వైసీపీ ఎమ్మెల్యేల్లో కుప్పం, నెల్లూరు జోష్

అమరావతి: కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డాక్టర్ సుధ.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రమాణం చేయించారు. శాసన సభ సభ్యురాలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానంటూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/newly-elected-mla-from-badvel-during-bypoll-as-ysrcp-candidate-dr-sudha-takes-oath-as-a-member-306392.html

ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ -ఏ చర్చకైనా సిద్దమన్న సీఎం జగన్ : బీసీ జనగణనపై తీర్మానం..!!

ఒక్క రోజుకే పరిమితం అనుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలు పూర్తవుతున్న సమయంలో ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీంతో..ప్రభుత్వం ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసింది. ఒక్క రోజు మాత్రమే సమావేశం నిర్వహించాలని.. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి..కొత్త సభ్యులు వచ్చిన source https://telugu.oneindia.com/news/andhra-pradesh/bac-meeting-ap-assembly-sessions-to-be-held-upto-26th-of-november-cm-jagan-says-govt-ready-to-discu-306391.html

పింఛన్ల రద్దుపై ఫిర్యాదుల వెల్లువ-జగన్ సర్కార్ కీలక నిర్ణయం-వీరికి మాత్రమే ఊరట

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించిన కీలక హామీల్లో పెన్షన్ల పెంపు కూడా ఒకటి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓసారి మాత్రమే పెన్షన్ పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత మౌనంగా ఉండిపోతోంది. అయితే పింఛన్ల పెంపు సంగతి తర్వాత ఉన్న వారికే పింఛన్ తొలగిస్తుండటంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పందనలో ఈ ఫిర్యాదుల వ్యవహారం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/after-serial-complaints-jagan-government-give-another-chance-to-apply-for-pensions-removed-earlier-306390.html

ప్రకాశంలో ఒకరిని మించి ఒకరు బలమైన నేతలు: అయినా దర్శిలో చుక్కెదురు: వైసీపీ స్కానింగ్ రిపోర్ట్

ఒంగోలు: మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు హైరేంజ్‌లో కొనసాగింది. వైఎస్ఆర్సీపీ జైత్రయాత్ర ఏ స్థాయిలో కొనసాగిందంటే.. చివరికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కంచుకోట.. చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పం సైతం తుత్తునీయలు అయింది. వైఎస్ఆర్సీపీ ధాటికి నిలవలేకపోయింది..దాసోహమైంది. 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు నిర్వహించిన ఎన్నికల్లో అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/despite-having-key-leaders-in-prakasam-district-ruling-party-ysrcp-lost-darsi-municipality-306388.html

Chandra Grahanam 2021:కార్తీక పౌర్ణమి రోజు సుదీర్ఘ చంద్రగ్రహణం..ఎక్కడ కనిపిస్తుందంటే..?

ఈ శుక్రవారమే కార్తీక పౌర్ణమి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి.. చంద్ర గ్రహణంతో కలిసి వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇది రెండో చంద్ర గ్రహణం. ఇదివరకు మే 26వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12:48 నిమిషాలకు చంద్ర గ్రహణం ఆరంభమౌతుంది. సాయంత్రం 4:17 source https://telugu.oneindia.com/news/india/lunar-eclipse-2021-live-updates-in-telugu-where-you-can-see-the-chandra-grahan-on-november-19-india-306387.html

Flipkart సేల్ లో Realme స్మార్ట్ ఫోన్ల పై భారీ ఆఫర్లు ! ఫోన్లు,ఆఫర్ల లిస్ట్ చూడండి 

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ అన్ని బ్రాండ్లపై అంతటా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్ లు మరియు తగ్గింపులను అందిస్తుంది. ఈ సేల్ సమయంలో, మీరు చాలా తక్కువ ధరకు Realme స్మార్ట్‌ఫోన్‌లను పొందే అవకాశం ఉంది. అలాగే, నో-కాస్ట్ EMI చెల్లింపు మరియు ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో సహా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇ-కామర్స్ రిటైలర్ తక్కువ

Lunar Eclipse 2021:కార్తీక పౌర్ణమి రోజు సుదీర్ఘ చంద్రగ్రహణం..ఎక్కడ కనిపిస్తుందంటే..?

ఈ శుక్రవారమే కార్తీక పౌర్ణమి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి.. చంద్ర గ్రహణంతో కలిసి వచ్చింది. కార్తీక పౌర్ణమి నాడే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇది రెండో చంద్ర గ్రహణం. ఇదివరకు మే 26వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12:48 నిమిషాలకు చంద్ర గ్రహణం ఆరంభమౌతుంది. సాయంత్రం 4:17 source https://telugu.oneindia.com/news/india/lunar-eclipse-2021-live-updates-in-telugu-know-where-you-can-see-the-lunar-eclipse-on-november-19t-306387.html

అప్పులు చెల్లించకపోతే పరువునష్టం-జగన్ సర్కార్ కు కేంద్ర విద్యుత్ సంస్ధల హెచ్చరిక

ఏపీలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పైకి చెప్పుకునేందుకు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా విద్యుత్ సంస్ధల నష్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధల భారీగా రుణాలు తీసుకుని వాటిని నడిపిస్తోంది. ఈ రుణాలకు అసలు, వడ్డీలు చెల్లించకపోవడం, బకాయిల చెల్లింపు గడువు కూడా ముగిసిపోవడంతో కేంద్ర ఆర్ధిక సంస్ధల ప్రతినిధులు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/centre-power-finance-entities-warn-jagan-regime-to-file-defamation-if-fails-to-repay-rs-546-cr-due-306386.html

Bharti Airtel 3GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు వాటి పూర్తి వివారాలు

భారతదేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిరంతరం కొత్త కొత్త ప్లాన్‌లను అందజేస్తూనే ఉంది. వినియోగదారులకు 4G డేటా స్పీడ్‌ను అందించే పరంగా చూసుకుంటే కనుక TRAI యొక్క తాజా నివేదికల ప్రకారం రిలయన్స్ జియోతో ఎయిర్‌టెల్ కంపెనీ ఎటువంటి అంతరాలు లేకుండా మెరుగైన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు- టీడీపీ బాయ్ కాట్..!! ముట్టడికి విద్యార్ధి సంఘాల పిలుపు-భారీ బందోబస్తు..!!

సుదీర్ఘ విరామం తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీ చివరి సమావేశం జరిగి ఆరు నెలలు పూర్తి కానుండటంతో..తప్పని సరిగా సభ సమావేశం కావాలి. దీంతో..ఈ ఒక్క రోజు సభ నిర్వహించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-assembly-start-today-government-planning-to-approve-14-ordinances-in-this-session-306385.html

సేఫ్ సైడ్‌గా కుప్పంతో పాటు అత్తవారింటి జిల్లా నుంచీ చంద్రబాబు పోటీ: జోరుగా ప్రచారం

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటారనే ప్రచారం ఊపందుకుంది. తన సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు అధికంగా ఉన్న కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి ఆయనపై పెరిగిందని తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా కుప్పంతో పాటు కృష్ణా జిల్లాలో- ఖచ్చితంగా గెలిచి source https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-likely-to-contest-from-krishna-district-to-assembly-after-loosing-kuppam-municipality-306384.html

మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్ - ప్రాణాపాయంలో ఉన్నవారిని తన వాహనంలో: నెటిజెన్ల ప్రశంసలు..!!

ఆపదలో ఉన్న వారు సమాచారం ఇవ్వగానే స్పందించే మంత్రి కేటీఆర్..మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఏ సమయంలో తన సోషల్ మీడియా వేదిక ద్వారా సమస్యలు తెలుసుకుంటూ ఆపదలో ఉన్న వారికి కేటీఆర్ కావాల్సిన సాయం అందిస్తున్నారు. అందునా ప్రధానంగా వైద్య సేవలు కావాల్సిన వారి విషయంలో మాత్రం తక్షణం స్పందిస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజా జరిగిన source https://telugu.oneindia.com/news/telangana/minister-ktr-helped-students-and-once-again-expressed-his-humanity-306382.html

అప్పటి దాకా హైకోర్టు ఎక్కడికీ పోదు -ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం : హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు..!!

హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని వ్యాజ్యాలపై విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధిస్తూనే.. అనేక సందేహాలు వ్యక్తం చేసారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/chief-justice-prashant-kumar-mishra-made-key-remarks-on-the-setting-up-of-the-high-court-in-kurnool-306381.html

‘జై భీమ్‌’ మూవీ పై ఎమ్మెల్యే సీతక్క స్పందన - రిప్లై ఇచ్చిన హీరో సూర్య...!!

తమిళ స్టార్‌ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జై భీమ్‌' .ఓటీటీలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ అందుకుంది. సమాజంలో అణగారిన వర్గాలపై పోలీసుల దాష్టీకాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లాంటి ప్రముఖులు సూర్యను అభినందిస్తూ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు source https://telugu.oneindia.com/news/telangana/mla-seetakka-hope-oscar-award-for-surya-jai-bheem-movie-hero-surya-reaction-306380.html

జెడ్పీటీసీ - ఎంపీటీసి ఓట్ల లెక్కింపు- మధ్నాహ్నానికి ఫలితాలు : జమ్మలమడుగుపై ఉత్కంఠ..!!

ఏపీలో మరో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఈ రోజు జరగనుంది. బుధవారం వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో అధికార వైసీపీలో జోష్ కనిపిస్తోంది. నెల్లూరు కార్పోరేషన్ లో ఏకపక్షంగా.. కుప్పంలోనూ వైసీపీ గెలుపొందింది. ఇక, తమ ఓట్ల శాతం పెరిగిందని source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-counting-of-votes-for-the-ten-zptc-and-123-mptc-seats-where-the-elections-were-held-will-take-pl-306377.html

రెండు నాల్కల దోరణి, అలా గప్పాలు కొట్టిన కేసీఆర్.. ఇప్పుడు ధర్నాలా?: విజయశాంతి సెటైర్లు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు.  source https://telugu.oneindia.com/news/telangana/vijayashanthi-lashes-out-at-cm-kcr-for-crop-purchase-issue-306375.html

కుప్పం పీఠం వైసీపీకే - చంద్రబాబు కంచుకోట బద్దలు : నెల్లూరులోనూ ఏకపక్షంగా- ఎవరెక్కడ గెలిచారు..!!

కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారిన కుప్పం మున్సిపల్ ఎణ్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. ఏకపక్షంగా కుప్పం మున్సిపాల్టీని గెలుచుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం 25 వార్డుల్లో ఒక వార్డులో వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. పోలింగ్ జరిగిన 24 వార్డుల్లో ఇప్పటి వరకు వైసీపీ 12 స్థానాల్లో స్పష్టతమైన ఆధిక్యతతో విజయం సాధించింది. తొలి source https://telugu.oneindia.com/news/andhra-pradesh/kuppam-municipal-election-results-2021-kuppam-municipal-elections-results-2021-ysrcp-shows-clear-lea-306307.html

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళ రగడ: కర్షకుడా.. కదిలిరా అంటూ కాంగ్రెస్; బీజేపీకి పోటీగా..ఎవరి తిప్పలు వారివే !!

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. నువ్వా నేనా అన్నట్టు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడమే కాకుండా, భౌతిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అంశంపై రైతుల పక్షాన పోరాటం చేసి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ source https://telugu.oneindia.com/news/telangana/congress-farmers-rally-for-paddy-procurement-in-telangana-targets-bjp-and-trs-306306.html

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు తీవ్ర అస్వస్థత: హైదరాబాద్‌లో చికిత్స

అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఎఐసీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థిితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. బిశ్వభూషణ్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-governor-biswabhushan-harichandan-health-critical-airlifted-to-hyderabad-306305.html

మున్సిపల్ పోరులో పలుచోట్ల పోస్టల్ బ్యాలెట్ నిల్- ఉద్యోగుల్లో భయాలు-టీడీపీకి ఓటేస్తే !

ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇవాళ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కౌంటింగ్ కు ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాల్సి ఉండగా.. చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దర్శనమివ్వలేదు. దీంతో పోస్టల్ బ్యాలెట్ పడలేదని తెలుసుకున్న అధికారులు నేరుగా సాధారణ ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ కీలకంగా తీసుకున్న కుప్పంతో పాటు పలు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/postal-ballots-nil-in-several-municipalities-as-fears-in-employees-over-ysrcp-govt-s-harrassment-306304.html

స్మార్ట్ ఫోన్ ధరలు పెరగబోతున్నాయి. కారణం ఏంటో తెలుసా?

Xiaomi, Samsung, Apple మరియు Realmeతో సహా పలు ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లలో భారతదేశపు మార్కెట్ ఎప్పుడు ముందంజలో ఉండేది. Flipkart మరియు Amazon ఈ రెండు ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లలో మరియు రిటైల్ షెల్ఫ్‌లలో, పరిశ్రమ అధికారులు మాట్లాడుతూ కొన్ని హ్యాండ్‌సెట్‌ల సరఫరాలు డిమాండ్ కంటే 20% మరియు 30 మధ్య తగ్గుతున్నాయని చెప్పారు.

కుప్పంలో వైసీపీ ముందంజ - కొనసాగుతున్న ఉత్కంఠ : ఏ మున్సిపాల్టీలో ఎవరికెన్ని..!!

హోరా హోరీగా సాగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1-15 వార్దుల వరకు తొలి రౌండ్ లో కౌంటింగ్ కొనసాగుతోంది.1,2,7 వార్డుల్లో వైసీపీ అధిక్యతలో ఉంది. ఇప్పటికే 14వ వార్డు ఏకగ్రీవం అయింది. తొలి రౌండ్ లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతోంది. కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేసుకున్నారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/kuppam-municipal-election-results-2021-ysrcp-takes-a-lead-in-first-two-rounds-nil-votes-in-postal-306302.html

జగన్ సర్కార్ కు తీరని అవమానం-అప్పుల వసూళ్లకు విజయవాడకు కేంద్ర బృందాలు-తాడోపేడో

ఏపీలో విద్యుత్ సంస్ధల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ సంస్ధలు నష్టాల బాట పట్టగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవి మరింత పెరుగుతూ పోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఆర్ధిక సంస్ధల నుంచి భారీ ఎత్తున రుణాలు తెచ్చి వాడుకుంటున్నారు. వీటి నుంచి తీసుకున్న source https://telugu.oneindia.com/news/andhra-pradesh/setback-to-jagan-regime-as-centre-s-power-finance-entities-mds-in-amaravati-to-collect-state-dues-306300.html

మీ ఇంటికి మీ రేషన్: బీజేపీ పాలిత రాష్ట్రంలో జగన్ స్కీమ్: జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి

భోపాల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కొన్ని పథకాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆకర్షిస్తోన్నాయి. ప్రత్యేకించి- ఇంటింటికీ రేషన్ పథకం ఆయా రాష్ట్రాలను ఆకట్టుకుంది. కోట్లాదిమంది పేదలకు నేరుగా లబ్ది కలిగించే పథకం కావడం వల్ల దాన్ని అమలు చేయడానికి సన్నద్ధమౌతున్నాయి. తమ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశ పట్టడానికి సమాయాత్తమౌతున్నాయి. source https://telugu.oneindia.com/news/india/cm-shivraj-singh-chouhan-launches-ration-at-door-step-scheme-for-tribal-villages-and-blocks-306299.html

OTT కంటెంట్ స్ట్రీమింగ్ కోసం అనువైన ఎయిర్‌టెల్, Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

ప్రపంచం మొత్తం మీద OTT వినియోగం అధికమవుతుంది. రోజు రోజుకి ఆన్‌లైన్‌లో కంటెంట్‌ స్ట్రీమింగ్ కూడా పెరుగుతున్నది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరు కేవలం ఇంటికే పరిమితం కావడంతో వినోదం కోసం అధిక మంది OTT ప్లాట్ఫారంలను ఆశ్రయిస్తున్నారు. ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) తమ

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ: 'ప్రజల ఆకలి తీర్చడానికి మూడు వారాల్లో జాతీయ విధానం ఖరారు చేయండి' -ప్రెస్ రివ్యూ

దేశంలో ప్రజల ఆకలి తీర్చడానికి 3 వారాల్లో ఒక జాతీయ స్థాయి విధానాన్ని ఖరారు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్రాన్ని ఆదేశించారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్త ప్రచురించింది. ఆకలితో మరణిస్తున్న ప్రజలకు ఆహారం అందించడం సంక్షేమ రాజ్యం ప్రథమ బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం source https://telugu.oneindia.com/news/india/prepare-a-national-policy-to-reduce-hunger-in-people-says-cji-nv-ramana-306298.html

ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి

ఉగాండా రాజధాని కంపాలాను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్లు దాడులు చేశారు. కనీసం ముగ్గురు మరణించారని, 30 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయం దగ్గర, పార్లమెంటు సమీపంలో మోటార్‌ బైక్‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు source https://telugu.oneindia.com/news/international/suicide-bomber-kills-three-in-ugandan-capital-kampala-306295.html

దిల్లీలో గల్లీ గల్లీకో వైన్ షాప్ రాబోతుందా?

దిల్లీలో బుధవారం నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలులోకి రానుంది. ప్రభుత్వ కాంట్రాక్టులు ముగియనుండటంతో, ఇకపై మద్యం వ్యాపారం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. దేశ రాజధానిలో ఇకపై తొమ్మిది లక్షల లీటర్ల మద్యం అందుబాటులోకి రానుంది. కొత్తగా ప్రారంభించబోయే మద్యం షాపులకు అవసరమయ్యేంత స్టాక్‌ తమ వద్ద ఉందని లైసెన్సులు పొందిన పది source https://telugu.oneindia.com/news/india/delhi-wine-shops-in-to-come-in-every-street-306294.html

పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?

బెలారుస్-పోలండ్ సరిహద్దుల్లో వలసల సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. బెలారుస్ నుంచి పోలండ్ ద్వారా యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వలసదారులపై పోలండ్ దళాలు టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించాయి. ఇటు శరణార్ధులు కూడా పోలండ్ దళాలపై రాళ్లు రువ్వుతున్నట్లు వీడియోలలో కనిపించింది. మరోవైపు పోలండ్‌తో సరిహద్దుల దగ్గర పెరుగుతున్న వలస సంక్షోభానికి తీవ్రంగా source https://telugu.oneindia.com/news/india/poland-belarus-border-crisis-where-do-thousands-of-refugees-come-from-306290.html

మోర్బీ డ్రగ్స్ కేసు: అఫ్గానిస్తాన్‌లో నల్లమందు సాగు పెరగడంతో గుజరాత్ సముద్ర మార్గం స్మగ్లింగ్‌ కేంద్రంగా మారిందా?

గుజరాత్‌లోని ముంద్రా, ద్వారక నౌకా కేంద్రాల తర్వాత మోర్బీ జిల్లాలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. మోర్బి జిల్లాలోని జింజుడా ప్రాంతంలో దాడులు చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్( ఏటీఎస్) పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను సీజ్ చేసింది. 120 కిలోల డ్రగ్స్‌ను source https://telugu.oneindia.com/news/india/morbi-drugs-case-has-gujarat-become-a-hub-for-smuggling-with-the-rise-of-opium-cultivation-in-afgha-306288.html

ఢిల్లీ లాక్‌డౌన్: స్కూళ్లు, కాలేజీలు నిరవధికంగా మూసివేత: సగంమంది ఉద్యోగులు ఇళ్ల నుంచే

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి మొత్తం విషపూరితంగా తయారైంది. కాలుష్యం తీవ్రత రోజురోజుకూ అధికమౌతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కేటగిరీలోనే కొనసాగుతోంది. వాయు కాలుష్యం తీవ్రరూపం దాల్చడాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ను విధించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం ఆదేశాలను జారీ చేశారు. source https://telugu.oneindia.com/news/india/delhi-pollution-all-schools-and-colleges-and-nearby-cities-closed-till-further-notice-306297.html

వివేకా హత్య కేసు - నిరూపిస్తే 9 మంది ఎమ్మెల్యేల రాజీనామా : సీబీఐకి రాచమల్లు సవాల్..!!

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం పైన ఇప్పుడు రాజకీయంగా భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అందులో ఎంపీ అవినాశ్ గురించి ప్రస్తావించటం ..ఎర్రగంగిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు కడప జిల్లా వైసీపీ నేతలు వరుసగా రియాక్ట్ అవుతున్నారు. అవినాశ్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇక, source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ycp-mla-rachammlu-serious-comments-over-dastagiri-confession-statement-306296.html

నేటి భేటీ కేబినెట్ వాయిదా - రేపు అసెంబ్లీ..ఐఏఎస్ ల బదిలీ : ఏం జరుగుతోంది..!!

ఏపీ ప్రభుత్వంలో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరగాల్సిన కేబినెట్ భేటీ ఆకస్మికంగా వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశానికి ముందు కేబినెట్ నిర్వహించాలని నిర్ణయించారు. అజెండా సైతం ఫిక్స్ చేసారు. సభలో అనుసరించాల్సి వ్యూహాలు.. తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చించాలని భావించారు. అయితే, కేబినెట్‌ భేటీని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ మేరకు అధికారికంగా వెల్లడించారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cabinet-meet-post-poned-which-to-be-held-to-day-before-assembly-sessions-306293.html

జగన్ పథకాన్ని కాపీ కొట్టిన మమత బెనర్జీ: రూ.5,000 భృతితో: కోర్టులకు వెళ్లొద్దంటూ విజ్ఞప్తి

కోల్‌కత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కొన్ని పథకాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆకర్షిస్తోన్నాయి. దిశ చట్టాన్ని అమలు చేస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. దిశ చట్టంతో పాటు వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావడానికి కేరళలోని పినరయి source https://telugu.oneindia.com/news/india/mamata-banerjee-launches-ration-at-door-step-scheme-and-decided-to-enhance-the-commission-306292.html

చంద్రబాబు కంచుకోట బద్దలయ్యేనా- కుప్పం ఫలితంపై ఉత్కంఠ : పెద్దిరెడ్డికి ప్రతిష్ఠాత్మకం..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో ఎలాగైనా జెండా ఎగరేయాలని వైసీపీ గట్టి ప్రయత్నాలే చేసింది. అదే సమయంలో తన ఇలాకాలో పట్టు నిరూపించుకోవటం చంద్రబాబుకు సవాల్ గా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై చంద్రబాబుకి సవాల్ చేసింది. మళ్లీ ఇప్పుడు మరో ఎన్నికల ఫలితం రాబోతోంది. ఈ మున్సిపల్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/kuppam-municipal-election-results-2021-prestigious-for-ycp-and-tdp-who-will-win-306291.html

నేడే మున్సిపల్ ఓట్ల లెక్కింపు -మధ్నాహ్నానికి ఫలితాలు : హోరా హోరీ..!!

ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పెండింగ్ లో ఉన్న మున్సిపాల్టీలకు ఈ నెల 15న పోలింగ్ జరిగింది. పోలింగ్ సందర్బంలో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయో స్పష్టం అయింది. ఇక, ఇప్పుడు జరిగే కౌంటింగ్ పైన అదే స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 source https://telugu.oneindia.com/news/andhra-pradesh/municipal-elections-counting-in-nellore-corporation-and-12-municipalities-to-day-306289.html

మణిపూర్ మిలిటెంట్ దాడి: చైనా ఆర్మీ సహకారం ఉందా?, మయన్మార్‌ను అలర్ట్ చేసిన భారత్

న్యూఢిల్లీ: మణిపూర్‌లో గత వారం చివరలో జరిగిన మిలిటెంట్ మెరుపుదాడిలో అస్సాం రైఫిల్స్ కల్నల్, అతని జీవిత భాగస్వామి, కుమారుడు, మరో నలుగురు రైఫిల్‌మెన్‌లు మరణించిన విషయం తెలిసిందే అయితే, ఈ దాడిలో చైనాకు చెందిన సైనికులు కూడా పరోక్షంగా పాల్పంచుకున్నట్లు, వారి సహకారంతోనే ఈ దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా, మయన్మార్ సరిహద్దుకు source https://telugu.oneindia.com/news/india/role-of-chinese-army-under-scanner-in-manipur-militant-ambush-that-killed-7-intel-sources-306287.html

ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా: అసెంబ్లీ సమావేశాలకు ముందే, కీలక అంశాలపై చర్చ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే బుధవారం రోజున కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. కానీ, ఆ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు తర్వాత ప్రకటించారు. నవంబర్ 18న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో.. అసెంబ్లీ ప్రారంభం కంటే ముందే.. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cabinet-meet-postponed-to-november-18th-306286.html

Illegal affair: ఇంటి ఓనర్ తో పూజారి భార్య ?, ఆంటీ, కూతురు అందర్, పూజ చెయ్యాలని ఫినిష్ !

గౌహతి/ చెన్నై: గుడిలో పూజారిగా పని చేస్తున్న వ్యక్తి బయట కూడా పూజలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. పూజారి అతని భార్య, కూతురితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఊరి బయట నివాసం ఉంటున్న వ్యక్తి మా ఇంటిలో ప్రత్యేక పూజలు చెయ్యాలని, మంచి రోజు చూసి మా ఇంటికి వచ్చి పూజలు చెయ్యాలని చెప్పాడు. పూజారికి source https://telugu.oneindia.com/news/india/illegal-affair-priest-murder-case-police-arrest-wife-daughter-in-guwahati-in-assam-306234.html

ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా వీరే కడియంకుబిగ్ రిలీఫ్;ఊహించని నేతకు మంత్రి ఛాన్స్?

తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్యే కోటా లోని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను టిఆర్ఎస్ పార్టీ ఖరారు చేసిన విషయం తెలిసిందే . ఈ జాబితాలో ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు స్థానం దక్కుతుండటం ఉమ్మడి వరంగల్ జిల్లా లో చర్చనీయాంశంగా మారింది. విపరీతమైన పోటీ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఆశావహులు source https://telugu.oneindia.com/news/telangana/joint-warangal-district-leaders-trs-mlcs-chance-big-relief-to-kadiyam-minister-chance-for-banda-pr-306233.html

ఆపిల్ ఐఫోన్ 13 కొనుగోలుపై రూ.24,000 తగ్గింపు!! ఆఫర్ మిస్ చేసుకోకండి..

ఆపిల్ బ్రాండ్ యొక్క iPhone 13 లాంచ్ అయిన తర్వాత ఆపిల్ సంస్థ తన యొక్క ఐఫోన్ 12 తో సహా అనేక మోడల్స్ ఫోన్లపై భారీగా ధర తగ్గింపును అందించింది. అదనంగా ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 11 సిరీస్‌లు పండుగ సీజన్‌లలో చాలా తక్కువ ధరలకు విక్రయించబడుతున్నాయి. కానీ మీరు సరికొత్త ఐఫోన్ 13ని

CJI NV Ramana: తిరుమలలో టెంకాయ ఎలా కొట్టాలో..ఎలా హారతి ఇవ్వాలో కోర్టులు చెప్పాలా: సుప్రీం

అమరావతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల ఆలయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, కైంకర్యాలు, ఇతర ఆర్జిత సేవా కార్యక్రమాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో పూజలు, ఇతర సేవా కార్యక్రమాలను చేపడుతుంటారని, వాటిల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/constitutional-court-can-t-interfere-in-daily-rituals-of-a-temple-sc-on-tirumala-temple-plea-306232.html

దాడికి కేసీఆర్ సూత్రధారి..మండిపడిన బండి సంజయ్; 2వ రోజు పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతుంది. ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. సోమవారం నల్గొండ జిల్లాలో ఆర్జాలబావి, మిర్యాలగూడలలో బండి సంజయ్ ఐకెపి కేంద్రాల వద్దకు వెళ్ళిన క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల పర్వం కొనసాగేలా కనిపిస్తుంది. source https://telugu.oneindia.com/news/telangana/bandi-sanjay-slams-kcr-is-the-mastermind-of-the-attack-2nd-day-tour-tension-with-trs-vs-bjp-306230.html

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం-ఇక బస్సుల్లోనే కొరియర్ బుకింగ్

మూలిగే నక్కపై తాడిపండులా అసలే ఆర్ధికంగా నష్టాల్లో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా ప్రభావం, చమురు ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా పడింది. గతేడాది కాలంలో వరుస ఎదురుదెబ్బలతో కుదేలైన ఆర్టీసీని బయటపడేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల రవాణాతో పాటు ఇతర మార్గాల్నీ వెతుకుతోంది. దీంతో కొరియర్ బుకింగ్స్ సేవల్ని మరింత source https://telugu.oneindia.com/news/andhra-pradesh/apsrtc-to-launch-small-quantity-courier-bookings-facility-in-buses-with-tim-devices-next-week-306229.html

Purvanchal Expressway : ఇంజనీరింగ్ అద్భుతం-ఫైటర్ జెట్ల ల్యాండింగ్ హైవే-ప్రత్యేకతలివే

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. ఇందులో భాగంగా తెరపైకి వచ్చినవే ఫైటర్ జెట్ ల్యాండింగ్ హైవేలు. ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏ కొత్త జాతీయ రహదారి, ఎక్స్ ప్రెస్ వే నిర్మించినా దాన్ని యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేలా నిర్మించాలనేది కేంద్రం ఉద్దేశం. ఇదే కోవలో తెరపైకి వచ్చింది పూర్వాంచల్ ఎక్స్ source https://telugu.oneindia.com/news/india/purvanchal-expressway-an-engineering-wonder-with-many-specialties-including-fighter-jet-landing-306228.html

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే: రెడ్లపై కేసీఆర్ ఫోకస్: రేవంత్ రెడ్డికి చెక్

హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. తన వ్యూహాలను మార్చుకున్నట్టే కనిపిస్తోంది. సరికొత్తగా సామాజిక వర్గ సమీకరణాలకు తెర తీసినట్టే అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సామాజిక వర్గ సమీకరణాలపై దృష్టి సారించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లకు ఏకకాలంలో చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు.. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. source https://telugu.oneindia.com/news/telangana/trs-candidate-names-for-mlc-elections-2021-in-mla-quota-confirmed-306226.html

ఎందుకింత దాష్టికం.?పోలీసుల సమక్షంలో దాడులు చేస్తారా.?ప్రతీకారం తప్పదన్న బీజేపి.!

హైదరాబాద్ : బండి సంజయ్ కాన్వాయ్ పై జరిగిన దాడిని బీజేపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపి ఘాటుగా విమర్శించింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వరి రైతులను కలిసేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ తొలిరోజు పర్యటనను పోలీసుల source https://telugu.oneindia.com/news/telangana/do-attacks-in-the-presence-of-the-police-bjp-must-retaliate-306225.html

అమెజాన్ నూ వదలని ఏపీ గంజాయి గుప్పు ... ఆన్ లైన్ దందా; షాకింగ్ నిజాలు చెప్పిన మధ్యప్రదేశ్ పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారుతోందా?దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటున్నాయా? విశాఖ నుంచి భారీ నెట్వర్క్ గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతుందా? ఆన్లైన్ ద్వారా కూడా విక్రయాలు సాగించే స్థితికి ఏపీ గంజాయి చేరుకుంది అంటే సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టేనా? దేశవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా పట్టుబడుతున్న గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-ganja-smuggling-online-in-amazon-madhya-pradesh-police-says-shocking-facts-306224.html

వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మాన్ ఎడిషన్‌ మొదటి సేల్ మొదలుకానున్నాయి!!

ఇండియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో వన్‌ప్లస్ బ్రాండ్ ఇటీవల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మాన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. చైనీస్ బ్రాండ్ స్పెషల్ ఎడిషన్ నార్డ్ 2 ఫోన్‌ను 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా మెటీరియల్ ముగింపుతో రూ.37,999 ధర వద్ద విడుదల చేసింది. 80ల నాటి ప్రసిద్ధ

ఒరిజినల్ అట్లనే ఉన్నడు.!మెడలు వంచుడు కాదు ఇరుస్తం.!ఈ వ్యాఖ్యలే మిర్యాలగూడ ఎటాక్ కి కారణమా.?

హైదరాబాద్ : ఒక్క అడుగు చరిత్రనే మార్చేసినట్టు ఒక్క ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను పూర్తి వైవిధ్యంగా మార్చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తి విరుద్దంగా మారిపోయాయి. సమీప భవిష్యత్తులో రాజకీయ ప్రత్యర్ధులు లేరు అనుకున్న గులాబీ బాస్ కు బీజేపి చెమటలు పట్టించిన సందర్బం చోటుచేసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నికతో బీజేపిని source https://telugu.oneindia.com/news/telangana/are-these-trs-leaders-comments-the-reason-for-the-miryalaguda-attack-306222.html

కొత్త ప్రధాన అర్చకుడి చేతుల మీదుగా తెరచుకున్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు

తిరువనంతపురం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలోని శబరిమల దేవస్థానానికి కొత్త ప్రధాన అర్చకుడిగా ఎంపికైన ఎన్ పరమేశ్వరన్ నంబూద్రి బాధ్యతలను స్వీకరించారు. ఆయన చేతుల మీదుగా ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ తెల్లవారు జామున 4 గంటలకు వృశ్చిక లగ్నంలో సంప్రదాయబద్ధంగా మణికంఠుడికి పూజలను నిర్వహించిన అనంతరం ఆలయ తలుపులను పరమేశ్వర్ నంబూద్రి తెరిచారు. అనంతరం అయ్యప్పుడి భక్తులకు సన్నిధానంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు. source https://telugu.oneindia.com/news/india/new-head-priest-n-parameswaran-namboothiri-opened-the-doors-of-aabarimala-ayyappa-temple-306221.html

ఇక అమరావతి పోరులోకి బీజేపీ-అమిత్ షా సూచనతో-టీడీపీకి మైలేజ్ వ్యాఖ్య -జగన్ కు షాక్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. ఇందులో విపక్ష టీడీపీతో పాటు సీపీఐ కీలకంగా ఉన్నాయి. మిగతా పార్టీలు అవసరమైనప్పుడు వచ్చిపోతున్నాయి. దీంతో అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తోంది టీడీపీనే అనే ప్రచారాన్ని వైసీపీ తీవ్రతరం చేస్తోంది. ఇది టీడీపీకి ఒక విధంగా మంచిదే అయినా ఇతర ప్రాంతాల్లో మాత్రం నష్టం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/after-amit-shah-suggestions-ap-bjp-plans-to-step-in-amaravati-capital-movement-against-ysrcp-306220.html

'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు

తమిళ హీరో సూర్య నటించిన బహుభాషా చిత్రం 'జై భీమ్' దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ఒక దళిత మహిళ న్యాయం కోసం చేసే పోరాటాన్ని, అందుకు ఓ లాయర్ సహకరించిన కథను ఈ సినిమాలో చూపిస్తారు. మహారాష్ట్రలోని లక్షలమంది అంబేద్కర్ ఉద్యమ కార్యకర్తలు, అంబేడ్కర్‌తో భావోద్వేగ బంధం ఉన్నవారు పరస్పరం అభివాదం చేసుకుంటూ 'జై భీమ్' అని చెప్పుకుంటున్నారు. source https://telugu.oneindia.com/news/india/jai-bhim-how-this-slogan-was-born-and-who-first-used-it-306209.html

బిజినెస్ కోసం ఉపయోగకరమైన టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే...

దేశంలోని ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన టాటా స్కై కంపెనీ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ పేరుతో దేశంలో FTTH సేవను అందిస్తోంది. ఈ ప్రొవైడర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 1 Gbps వరకు వేగంతో అందిస్తాయి. సాపేక్షంగా సరసమైన ప్లాన్‌లను అందించే ఇతర బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నప్పటికీ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అందించే సర్వీస్

జడ్డీలతో జగన్ పోరు సశేషం ? రాజధానుల విచారణతో మరోసారి తెరపైకి-హైకోర్టు మార్పుపై చర్చ

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు జడ్డీలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణల్ని జగన్ సర్కార్ తెరపైకి తెచ్చింది. తద్వారా తమ ప్రభుత్వానికి కోర్టులు వ్యతిరేకమన్న భావనను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అరోపణల్లో పస లేదని తేల్చింది. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-regime-seek-high-court-judges-removal-from-three-capitals-petitions-with-quid-pro-quo-reasons-306216.html

హార్దిక్ పాండ్యా ఒక్కో రిస్ట్ వాచ్ విలువ రూ.2.5 కోట్లు: బిల్లులు లేకుండా..దుబాయ్ నుంచి

ముంబై: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డారు. ఆయన కొనుగోలు చేసిన రెండు రిస్ట్ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేశారు ఒక్కో రిస్ట్ వాచీ విలువ రెండున్నర కోట్ల రూపాయలు. దుబాయ్‌లో వాటిని కొనుగోలు చేశారాయన. వాటికి సంబంధించిన ఎలాంటి బిల్లులు గానీ, రిసిప్ట్స్ గానీ ఆయన source https://telugu.oneindia.com/news/india/customs-department-seized-two-wrist-watches-worth-rs-5-crores-of-cricketer-hardik-pandya-306215.html

పెండింగ్‌లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ షురూ: ఎవరి అంచనాలు వారివి

అమరావతి: రాష్ట్రంలో మిగిలిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత కూడా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు అధికారులు. పెండింగ్‌లో ఉన్న ఈ స్థానాలతో పాటు..మున్సిపల్ వార్డుల రీపోలింగ్ కూడా ఇవ్వాళే కొనసాగుతోంది. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-zptc-mptc-elections-2021-polling-underway-in-pending-local-body-seats-306214.html

కొత్త iQoo Z5 వేరియంట్ ఇండియాలో లాంచ్ అయింది. ధర, స్పెసిఫికేషన్లు చూడండి.

iQoo Z5 భారతదేశంలో 'సైబర్ గ్రిడ్' అనే కొత్త వేరియంట్ ను తీసుకు వచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబరులో ప్రారంభించబడిన హ్యాండ్‌సెట్, చైనాలో బ్లూ ఆరిజిన్, డ్రీమ్ స్పేస్ మరియు ట్విలైట్ మార్నింగ్ అనే మూడు రంగు ఎంపికలలో ప్రారంభించబడింది. అయితే, ఇది భారతదేశంలో రెండు షేడ్స్‌లో వచ్చింది: మిస్టిక్ స్పేస్ మరియు ఆర్కిటిక్ డాన్. మూడవ

జో బైడెన్, జిన్‌పింగ్ ఫేస్ టు ఫేస్: మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ: దేశాధినేతల మధ్య కీలక భేటీ

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధి నాయకుడు గ్ఝి జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఈ సమ్మిట్ ఆరంభమైంది. వర్చువల్ విధానంలో ఈ రెండు దేశాధినేతల మధ్య అత్యున్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. తన అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి జో బైడెన్- ఈ భేటీలో పాల్గొన్నారు. విదేశాంగ, వాణిజ్య, రక్షణ source https://telugu.oneindia.com/news/international/us-president-joe-biden-opens-virtual-summit-with-chinese-president-xi-jinping-306213.html

Bigg Boss 5 Telugu: ఆ ఒక్కడు తప్ప: విమర్శల నుంచి వెక్కిరింపుల దాకా: హాట్‌గా నామినేషన్స్

హైదరాబాద్: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5..11వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జున్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షోలో నామినేషన్ల ప్రాసెస్ అనేది ఎప్పట్లాగే హాట్ హాట్‌గా సాగింది. నలుగురు ఆడవాళ్లు ఒకేచోట గుమికూడి ఉండలేరనే సామెతను గుర్తు చేసింది. ఒకరికిపై ఒకరు విమర్శించుకోవడాన్ని మించిపోయింది. వెక్కిరింపుల దాకా వెళ్లింది. source https://telugu.oneindia.com/news/telangana/bigg-boss-5-telugu-11th-week-except-anchor-ravi-all-contestants-are-nominated-for-elimination-306210.html

సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం: గే వ్యక్తిని జడ్జీగా నియామకం

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయవ తీసుకుంది. గే వ్యక్తిని జడ్జిగా నియమిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం డెసిసన్ తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సీనియర్ లాయర్‌ సౌరభ్‌ కిర్‌పాల్‌ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. జడ్జిగా సౌరభ్‌ కిర్‌పాల్‌ నియామకంపై గత మూడేళ్లుగా కొలీజియం నిర్ణయం తీసుకోలేదు. సౌరభ్‌ కిర్‌పాల్‌ మాజీ సీజేఐ బీఎన్‌ source https://telugu.oneindia.com/news/india/sc-collegium-recommends-elevation-of-advocate-saurabh-kirpal-as-delhi-hc-judge-306208.html

డ్రగ్స్ కేంద్రంగా గుజరాత్: మళ్ళీ భారీగా డ్రగ్స్; రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం, ప్రతిపక్షాల రచ్చ!!

భారతదేశం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా? నిత్యం అనేకచోట్ల పట్టుబడుతున్న డ్రగ్స్ అందుకు ఊతమిస్తాయా? ఒకపక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం లోనూ డ్రగ్స్ కట్టడి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పడం వెనుక ఆంతర్యం అదేనా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. source https://telugu.oneindia.com/news/india/drugs-threat-to-gujarat-heavy-drugs-caught-again-seizure-of-heroin-worth-rs-600-crore-306148.html

Amazonలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్రయత్నిస్తున్న వారు ముఖ్యంగా శామ్‌సంగ్ గెలాక్సీ బ్రాండ్ యొక్క ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్