ఏపీ అసెంబ్లీ 6 రోజులు- మండలి ఒక్క రోజే-బీఏసీల నిర్ణయాల గందరగోళం

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం ఇరుసభలు ప్రారంభం కాగానే దివంగత సభ్యులకు సంతాప తీర్మానాలు చేశారు. అనంతరం సభలు వాయిదా వేసి బీఏసీలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా సభలు ఎన్నిరోజులు కొనసాగాలనే అంశంలో గందరగోళం ఏర్పడింది ముందు అసెంబ్లీని కేవలం ఇవాళ మాత్రమే నిర్వహించాలని భావించిన ప్రభుత్వం అసెంబ్లీ బీఏసీలో మాత్రం టీడీపీ

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/confusion-over-duration-of-ap-assembly-winter-sessions-with-different-bac-decisions-306395.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!