అప్పటి దాకా హైకోర్టు ఎక్కడికీ పోదు -ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం : హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు..!!

హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని వ్యాజ్యాలపై విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధిస్తూనే.. అనేక సందేహాలు వ్యక్తం చేసారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/chief-justice-prashant-kumar-mishra-made-key-remarks-on-the-setting-up-of-the-high-court-in-kurnool-306381.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!