మోర్బీ డ్రగ్స్ కేసు: అఫ్గానిస్తాన్‌లో నల్లమందు సాగు పెరగడంతో గుజరాత్ సముద్ర మార్గం స్మగ్లింగ్‌ కేంద్రంగా మారిందా?

గుజరాత్‌లోని ముంద్రా, ద్వారక నౌకా కేంద్రాల తర్వాత మోర్బీ జిల్లాలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. మోర్బి జిల్లాలోని జింజుడా ప్రాంతంలో దాడులు చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్( ఏటీఎస్) పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను సీజ్ చేసింది. 120 కిలోల డ్రగ్స్‌ను

source https://telugu.oneindia.com/news/india/morbi-drugs-case-has-gujarat-become-a-hub-for-smuggling-with-the-rise-of-opium-cultivation-in-afgha-306288.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!