వాయిదా కోరితే రూ.50 వేలు చెల్లించాలి - పిటీషనర్లకు హెచ్చరిక : సీఎం జగన్ కేసుల్లో హైకోర్టు..!!

జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ కోరితే ఖర్చుల కింద రూ 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి తమపై దాఖలైన కేసులను కొట్టేయాలని వివిధ చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న సంస్థలు, వ్యక్తులు హైకోర్టులో క్వాష్‌, ఇతర పిటిషన్లు దాఖలు

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/telangana-high-court-key-comments-over-pettioners-in-ap-cm-jagan-case-asks-to-pay-rs50k-for-every-po-306466.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!