రైతుల ఉద్యమం: అత్యంత హింసాత్మక ఘటనలుగా నిలిచినా ఎర్రకోట హింసాకాండ, లఖింపూర్ ఖేరీ ఘటన

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు సాగించిన పోరాటంలో అనేక విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కోసం రైతును సాగించిన పోరాటంలో, ఏడాదిపాటు సాగిన ఉద్యమంలో అత్యంత విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఉద్యమంలో 700మంది రైతులు ప్రాణాలు కోల్పోగా, పలు ఘటనలు హింసాత్మకంగా మారాయి. రిపబ్లిక్

source https://telugu.oneindia.com/news/india/farmers-protest-the-red-fort-violence-lakhimpur-kheri-incident-despite-being-the-most-violent-inci-306478.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!