APSRTC : ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం-ఇక బస్సుల్లోనే కొరియర్ బుకింగ్

మూలిగే నక్కపై తాడిపండులా అసలే ఆర్ధికంగా నష్టాల్లో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా ప్రభావం, చమురు ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా పడింది. గతేడాది కాలంలో వరుస ఎదురుదెబ్బలతో కుదేలైన ఆర్టీసీని బయటపడేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల రవాణాతో పాటు ఇతర మార్గాల్నీ వెతుకుతోంది. దీంతో కొరియర్ బుకింగ్స్ సేవల్ని మరింత

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/apsrtc-to-launch-small-quantity-courier-bookings-facility-in-buses-with-tim-devices-next-week-306229.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!