జెడ్పీటీసీ - ఎంపీటీసి ఓట్ల లెక్కింపు- మధ్నాహ్నానికి ఫలితాలు : జమ్మలమడుగుపై ఉత్కంఠ..!!

ఏపీలో మరో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఈ రోజు జరగనుంది. బుధవారం వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో అధికార వైసీపీలో జోష్ కనిపిస్తోంది. నెల్లూరు కార్పోరేషన్ లో ఏకపక్షంగా.. కుప్పంలోనూ వైసీపీ గెలుపొందింది. ఇక, తమ ఓట్ల శాతం పెరిగిందని

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-counting-of-votes-for-the-ten-zptc-and-123-mptc-seats-where-the-elections-were-held-will-take-pl-306377.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!