అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ వారు ఆందోళన బాట పట్టారు. రాజధాని అమరావతి కోసం తాము భూములను త్యాగం చేశామని, రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ భూములను ఇచ్చామని

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/bandi-sanjay-supports-amaravati-farmers-maha-padayatra-bjp-mark-in-ap-capital-struggle-306658.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్