ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి

ఉగాండా రాజధాని కంపాలాను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్లు దాడులు చేశారు. కనీసం ముగ్గురు మరణించారని, 30 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయం దగ్గర, పార్లమెంటు సమీపంలో మోటార్‌ బైక్‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు

source https://telugu.oneindia.com/news/international/suicide-bomber-kills-three-in-ugandan-capital-kampala-306295.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!