ఏపీ అసెంబ్లీ సమావేశాలు- టీడీపీ బాయ్ కాట్..!! ముట్టడికి విద్యార్ధి సంఘాల పిలుపు-భారీ బందోబస్తు..!!

సుదీర్ఘ విరామం తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీ చివరి సమావేశం జరిగి ఆరు నెలలు పూర్తి కానుండటంతో..తప్పని సరిగా సభ సమావేశం కావాలి. దీంతో..ఈ ఒక్క రోజు సభ నిర్వహించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-assembly-start-today-government-planning-to-approve-14-ordinances-in-this-session-306385.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!