కడప-చిత్తూరులో జలప్రళయం : 30 మంది గల్లంతు- 12 మంది మృతి : తిరుపతికి రైళ్ల రద్దు..!!

భారీ వర్షాలు రెండు జిల్లాల్లో జలప్రళయం సృష్టించాయి. కడప..చిత్తూరు జిల్లాలను ముంచెత్తాయి. తిరుపతిని పూర్తిగా వరద నీరు చుట్టుముట్టింది. తిరుమలలోనూ పోటెత్తింది. భారీ వర్షాలు రాయల సీమలో బీభత్సం సృష్టించాయి. పెద్దసంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కు కున్నాయి. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల మట్టికట్టలు

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/at-least-12-people-were-killed-and-30-others-feared-washed-away-in-a-flash-flood-in-kadapa-and-chitt-306530.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!