ఇక అమరావతి పోరులోకి బీజేపీ-అమిత్ షా సూచనతో-టీడీపీకి మైలేజ్ వ్యాఖ్య -జగన్ కు షాక్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. ఇందులో విపక్ష టీడీపీతో పాటు సీపీఐ కీలకంగా ఉన్నాయి. మిగతా పార్టీలు అవసరమైనప్పుడు వచ్చిపోతున్నాయి. దీంతో అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తోంది టీడీపీనే అనే ప్రచారాన్ని వైసీపీ తీవ్రతరం చేస్తోంది. ఇది టీడీపీకి ఒక విధంగా మంచిదే అయినా ఇతర ప్రాంతాల్లో మాత్రం నష్టం

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/after-amit-shah-suggestions-ap-bjp-plans-to-step-in-amaravati-capital-movement-against-ysrcp-306220.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!