ఆంధ్రప్రదేశ్‌ వరదలు: ‘టీటీడీకి 4 కోట్లకు పైగా నష్టం.. 30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’ - టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

నవంబరు 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్‌లు పొంగి పొర్లి.. కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి

source https://telugu.oneindia.com/news/india/ap-floods-more-than-rs-4-crore-loss-to-ttd-heavy-rains-never-in-30-years-ttd-chairman-yv-su-306598.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!