హరియాణా గగనతలంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి? 25 ఏళ్ల నాటి ఆ విధ్వంసం ఎలా జరిగింది?

1996 నవంబర్ 12 సాయంత్రం సౌదీ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి ఎప్పటిలాగే దిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. గాలి కూడా ప్రశాంతంగా వీస్తోంది. కాసేపట్లో కొన్ని వేల అడుగుల ఎత్తున దాదాపు 350 మంది ప్రయాణికులతోసహా ఆ విమానం ముక్కలవబోతోంది అనడానికి అక్కడ ఎలాంటి సంకేతాలూ

source https://telugu.oneindia.com/news/india/how-did-two-planes-collide-in-haryana-airspace-how-did-this-happen-25years-back-306602.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!