మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

గురునానక్ జయంతి నాడు ప్రధాని మోదీ కలక ప్రకటన చేసారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇప్పటి వరకు వివాదాస్పదంగా మారిన కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. సంవత్సర కాలంగా రైతులు ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు గురునానక్

source https://telugu.oneindia.com/news/india/pm-modi-address-to-the-nation-on-gurunanak-jayanti-also-says-3-farm-laws-to-be-withdrawn-306464.html

Comments

Popular posts from this blog

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!