తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళ రగడ: కర్షకుడా.. కదిలిరా అంటూ కాంగ్రెస్; బీజేపీకి పోటీగా..ఎవరి తిప్పలు వారివే !!

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. నువ్వా నేనా అన్నట్టు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడమే కాకుండా, భౌతిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అంశంపై రైతుల పక్షాన పోరాటం చేసి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ

source https://telugu.oneindia.com/news/telangana/congress-farmers-rally-for-paddy-procurement-in-telangana-targets-bjp-and-trs-306306.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!