ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు తీవ్ర అస్వస్థత: హైదరాబాద్‌లో చికిత్స

అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఎఐసీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థిితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. బిశ్వభూషణ్

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-governor-biswabhushan-harichandan-health-critical-airlifted-to-hyderabad-306305.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!