వైసీపీ మహిళా ఎమ్మెల్సీ హఠాన్మరణం - ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి ..!!

ఏపీ శాసనమండలి సభ్యురాలు ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా శుక్రవారం సైతం మండలి సమావేశానికి హాజరయ్యారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ycp-mlc-karimunnisa-died-with-heart-attack-cm-jagan-was-shocked-306535.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!