వరదలో తిరుమల మాడ వీధులు - కొండపైకి దారులు మూసివేత : చిక్కుకుపోయిన భక్తులు..!!

కుంపోతవాన.. వరద నీటి ప్రవాహంతో తిరుపతి- తిరుమల ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఊహించని విధంగా.. కొండల్లో నుంచి వర్షపు నీటితో తిరుమల వీధులు నిండిపోయాయి. వర్షం కారణంగా నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న మ్యూజియం వద్దకు కొండ ప్రాంతం నుంచి పెద్దఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది.

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/pilgrims-stranded-in-tirumala-the-officials-made-arrangement-for-free-food-and-accommodation-306456.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!