రాజధాని బిల్లుల రద్దును స్వాగతించిన విపక్షాలు-అమరావతికే కట్టుబడాలన్న రైతులు-రియాక్షన్స్ ఇవే

ఏపీలో మూడు రాజధానుల బిలుల్ని వెనక్కి తీసుకోవాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు మాత్రం స్వాగతించాయి. మూడు రాజధానుల బిల్లుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై విపక్ష టీడీపీ, బీజేపీతో పాటు అమరావతి జేఏసీ కూడా స్వాగతించాయి. అయితే ప్రభుత్వం ఇకనైనా అమరావతి రాజధానికి కట్టుబడి ఉండాలని సూచిస్తున్నాయి.

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-opposition-welcome-repealment-of-three-capitals-demand-ys-jagan-to-confine-for-amaravati-only-306663.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!