కుప్పం పీఠం వైసీపీకే - చంద్రబాబు కంచుకోట బద్దలు : నెల్లూరులోనూ ఏకపక్షంగా- ఎవరెక్కడ గెలిచారు..!!

కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారిన కుప్పం మున్సిపల్ ఎణ్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. ఏకపక్షంగా కుప్పం మున్సిపాల్టీని గెలుచుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం 25 వార్డుల్లో ఒక వార్డులో వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. పోలింగ్ జరిగిన 24 వార్డుల్లో ఇప్పటి వరకు వైసీపీ 12 స్థానాల్లో స్పష్టతమైన ఆధిక్యతతో విజయం సాధించింది. తొలి

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/kuppam-municipal-election-results-2021-kuppam-municipal-elections-results-2021-ysrcp-shows-clear-lea-306307.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!