వరదల్లో ప్రాణాలకు తెగించి సేవలు - 64 మంది ప్రాణాలు కాపాడి : నాలుగు జిల్లాల్లో ఆ బృందాలు..!!

భారీ వర్షాలు..వరదలతో రాయలసీమ లోని నాలుగు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో 1300 పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 24 మంది మరణించ గా.. 17 మంది గల్లంతు అయ్యారు. అయితే, వరద నీటితో మరింత ప్రాణ నష్టం జరగకుండా అలుపెరగకుండా సేవలందిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్‌ బృందాల

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/aid-teams-have-rescued-64-people-in-flood-hit-districts-306600.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!