జగన్ ను కలిసిన చినజీయర్ స్వామి-రామానుజుడి సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఇవాళ త్రిదండి చిన్న జీయర్ స్వామి కలిశారు. హైదరాబాద్ శివార్లలో ఆశ్రమం నిర్వహిస్తున్న చిన్న జీయర్ సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఓ ప్రత్యేక ఆహ్వానం ఇచ్చేందుకు జగన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జగన్ ఆయనకు పాదాభివందనం చేసి

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/chinna-jeeyar-swamy-met-ap-cm-ys-jagan-invite-for-ramanujacharya-s-millenium-celebrations-306544.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!