ఇక ప్రజల్లోకి చంద్రబాబు-ఎన్టీఆర్ తరహాలో యాత్ర ? అసెంబ్లీ అవమానంపై పోరు-త్వరలో ప్రకటన

ఏపీ అసెంబ్లీలో నిన్న చోటు చేసుకున్న అవమానకర పరిణామాల నేపథ్యంలో రగిలిపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ప్రకటించారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లి గెలిచాకే తిరిగి సభలో ముఖ్యమంత్రిగా అడుగుపెడతానని శపథం చేశారు. తనకు ప్రజలు మద్దతివ్వాలని ఆ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో సైతం కోరారు. దీంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లడం ఖాయమైంది.

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-chief-chandrababu-may-go-for-state-wide-yatra-against-ysrcp-government-s-assembly-humiliation-306542.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!