గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూధనాచారి- కౌశిక్ రెడ్డి స్థానంలో ప్రతిపాదన : గవర్నర్ ఆమోదం..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీలను ప్రకటించిన టీఆర్ఎస్ తాజాగా.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని ఖరారు చేసారు. కొంత కాలంగా ఎమ్మెల్సీ రేసులో ప్రచారంలో ఉన్న మధుసూధనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపింది తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌.

source https://telugu.oneindia.com/news/telangana/governor-accepts-madhusudhana-chary-appointment-as-govnernor-s-quota-mlc-306470.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!