అప్పులు చెల్లించకపోతే పరువునష్టం-జగన్ సర్కార్ కు కేంద్ర విద్యుత్ సంస్ధల హెచ్చరిక

ఏపీలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పైకి చెప్పుకునేందుకు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా విద్యుత్ సంస్ధల నష్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధల భారీగా రుణాలు తీసుకుని వాటిని నడిపిస్తోంది. ఈ రుణాలకు అసలు, వడ్డీలు చెల్లించకపోవడం, బకాయిల చెల్లింపు గడువు కూడా ముగిసిపోవడంతో కేంద్ర ఆర్ధిక సంస్ధల ప్రతినిధులు

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/centre-power-finance-entities-warn-jagan-regime-to-file-defamation-if-fails-to-repay-rs-546-cr-due-306386.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!