జడ్డీలతో జగన్ పోరు సశేషం ? రాజధానుల విచారణతో మరోసారి తెరపైకి-హైకోర్టు మార్పుపై చర్చ

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు జడ్డీలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణల్ని జగన్ సర్కార్ తెరపైకి తెచ్చింది. తద్వారా తమ ప్రభుత్వానికి కోర్టులు వ్యతిరేకమన్న భావనను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అరోపణల్లో పస లేదని తేల్చింది.

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-regime-seek-high-court-judges-removal-from-three-capitals-petitions-with-quid-pro-quo-reasons-306216.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!