చట్టాలు రద్దు చేసే వరకూ పోరాటం - పార్లమెంట్ కు ట్రాక్టర్ ర్యాలీ : ఏడాది పూర్తవుతున్న రైతుల ఆందోళన..!!

దాదాపుగా ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్న రైతులు...మూడు రైతు చట్టాలు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ గురునానక్ జయంతి నాడు తాము తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను ఉప సంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. రైతులకు క్షమాపణ చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆ చట్టాల

source https://telugu.oneindia.com/news/india/ksm-decided-to-go-ahead-with-the-pre-decided-programmes-of-the-farmers-agitation-till-november-29-306610.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!