పంబ న‌దిలో వ‌ర‌ద ఉధృతం - శబరిమల దర్శనాలకు ఈ రోజు బ్రేక్ : ప్రభుత్వం ప్రకటన..!!

కేర‌ళ‌లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌కు కేర‌ళ‌లోని అన్ని జ‌లాశ‌యాలు నిండిపోయాయి. పంబ న‌దిలో వ‌ర‌ద ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. పంబ న‌దిలో వ‌ర‌ద ఉధృతి దృష్ట్యా.. పంబ‌, శ‌బ‌రిమ‌ల‌కు యాత్రికుల‌ను అధికారులు అనుమ‌తించ‌డం లేదు. పంబ‌, శ‌బ‌రిమ‌ల‌లో శ‌నివారం ద‌ర్శ‌నాలు నిలిపివేస్తూ జిల్లా కలెక్ట‌ర్ దివ్య ఎస్ అయ్య‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. యాత్రికులంతా స‌హ‌క‌రించాల‌ని

source https://telugu.oneindia.com/news/india/pilgrimage-to-the-famous-ayyappa-temple-in-sabarimala-hill-in-pathanamthitta-district-has-been-suspe-306540.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!