పింఛన్ల రద్దుపై ఫిర్యాదుల వెల్లువ-జగన్ సర్కార్ కీలక నిర్ణయం-వీరికి మాత్రమే ఊరట

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించిన కీలక హామీల్లో పెన్షన్ల పెంపు కూడా ఒకటి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓసారి మాత్రమే పెన్షన్ పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత మౌనంగా ఉండిపోతోంది. అయితే పింఛన్ల పెంపు సంగతి తర్వాత ఉన్న వారికే పింఛన్ తొలగిస్తుండటంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పందనలో ఈ ఫిర్యాదుల వ్యవహారం

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/after-serial-complaints-jagan-government-give-another-chance-to-apply-for-pensions-removed-earlier-306390.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!