మీ ఇంటికి మీ రేషన్: బీజేపీ పాలిత రాష్ట్రంలో జగన్ స్కీమ్: జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి

భోపాల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కొన్ని పథకాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆకర్షిస్తోన్నాయి. ప్రత్యేకించి- ఇంటింటికీ రేషన్ పథకం ఆయా రాష్ట్రాలను ఆకట్టుకుంది. కోట్లాదిమంది పేదలకు నేరుగా లబ్ది కలిగించే పథకం కావడం వల్ల దాన్ని అమలు చేయడానికి సన్నద్ధమౌతున్నాయి. తమ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశ పట్టడానికి సమాయాత్తమౌతున్నాయి.

source https://telugu.oneindia.com/news/india/cm-shivraj-singh-chouhan-launches-ration-at-door-step-scheme-for-tribal-villages-and-blocks-306299.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!