మీ ఇంటికి మీ రేషన్: బీజేపీ పాలిత రాష్ట్రంలో జగన్ స్కీమ్: జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి
భోపాల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కొన్ని పథకాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆకర్షిస్తోన్నాయి. ప్రత్యేకించి- ఇంటింటికీ రేషన్ పథకం ఆయా రాష్ట్రాలను ఆకట్టుకుంది. కోట్లాదిమంది పేదలకు నేరుగా లబ్ది కలిగించే పథకం కావడం వల్ల దాన్ని అమలు చేయడానికి సన్నద్ధమౌతున్నాయి. తమ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశ పట్టడానికి సమాయాత్తమౌతున్నాయి.
source https://telugu.oneindia.com/news/india/cm-shivraj-singh-chouhan-launches-ration-at-door-step-scheme-for-tribal-villages-and-blocks-306299.html
source https://telugu.oneindia.com/news/india/cm-shivraj-singh-chouhan-launches-ration-at-door-step-scheme-for-tribal-villages-and-blocks-306299.html
Comments
Post a Comment