Posts

Showing posts from October, 2021

అమరావతి మహా పాదయాత్రకు రేణుకా చౌదరి మద్దతు- జగన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు

అమరావతిలో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర తుళ్లూరు నుంచి ఈ ఉదయం బయలుదేరింది. న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో మొదలైన ఈ యాత్ర తుళ్లూరు నుంచి తిరుమల వరకూ కొనసాగబోతోంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన డిసెంబర్ 19న ఈ యాత్ర తిరుమలలో ముగియబోతోంది. దీనికి విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇదే క్రమంలో source https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-union-minister-renuka-chowdary-extends-support-to-amaravati-farmers-maha-padayatra-305195.html

Lady: పెళ్లి కాలేదని, కుజ పూజలు చెయ్యాలని ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి మజా చేసిన మంత్రగాడు !

తిరువనంతపురం/ కఝకోటం: అనేక సమస్యలతో భాదపడుతున్న వారిని టార్టెట్ చేసుకున్న వ్వక్తి వారిని నిలువునా దోచుకుంటున్నాడు. తాను దేవదూత అని, తనకు అనేక శక్తులు ఉన్నాయని, నేను చెప్పినట్లు చేస్తే మీ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని అమాయకులకు ఆ మంత్రగాడు చెబుతున్నాడు. మంత్రగాడి వేషాలు, అతని మాట తీరు చూసి చాలా మంది అమాయకులు నిజంగానే source https://telugu.oneindia.com/news/india/lady-woman-raped-extorted-by-godman-who-clicked-her-nude-pics-after-sedating-her-in-kerala-305194.html

ఇటు అమరావతి-అటు వైజాగ్ స్టీల్-పవన్ కళ్యాణ్, కోదండరాం ఎంట్రీ-జగన్ కు ఉద్యమాల సెగ

ఏపీలో ఇప్పటివరకూ సాగుతున్న రెండు ఉద్యమాలు 24 గంటల వ్యవధిలో తమ రూపురేఖలు మార్చుకున్నాయి. మరింత తీవ్రతరం అయ్యేందుకు సిద్ధమయ్యాయి. వీటికి లభిస్తున్న మద్దతు, మారుతున్న రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ రెండు ఉద్యమాలు కూడా జగన్ సర్కార్ కు సంకటంగా మారబోతున్నాయి. ఇందులో ఒకటి మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహా source https://telugu.oneindia.com/news/andhra-pradesh/trouble-for-jagan-regime-as-at-a-time-with-amaravati-mahapadayatra-and-vizag-steel-plant-movement-305193.html

పెద్దల సభకు రమణ - మోత్కుపల్లి..!! టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ - కేసీఆర్‌ హామీలతో రేసులో...!!

తెలంగాణలో పెద్దల సభకు కొత్తగా వెళ్లేదెవరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. 119 మంది సభ్యులున్న శాసనసభలో టీఆర్‌ఎస్‌కు సంఖ్యాపరంగా 103 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఎన్నిక జరిగే ఆరు source https://telugu.oneindia.com/news/telangana/l-ramana-and-mothkupally-who-have-joined-trs-recently-will-be-made-mlc-s-by-cm-kcr-reports-305192.html

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమమా? పవన్ ను టార్గెట్ చేసిన వైసీపీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విక్రయం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని కల్లబొల్లి కబుర్లు కథలు చెబితే నమ్మడానికి చెవిలో క్యాబేజీ పూలు పెట్టుకొని కూర్చో లేదంటూ, రాష్ట్ర ప్రభుత్వాలు లేఖల రాజకీయాలు చేయొద్దంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో జగన్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-targets-pawan-kalyan-on-visakhapatnam-steel-plant-protest-ultimatum-305191.html

దీపావళికి ముందే పేలిన ఆటంబాబు: వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.266 పెంపు: ఇక కొనుక్కుని తినట్టే

న్యూఢిల్లీ: ఎవరైనా దీపావళి రోజు బాణాసంచా పేలుస్తుంటారు. లక్ష్మీబాంబులను కాలుస్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం.. దీపావళి ఇంకా నాలుగు రోజులు ఉండగానే పటాసులు పేల్చడం స్టార్ట్ చేసింది. వంటగ్యాస్ సిలిండర్ అనే బాంబు రేటు.. ధౌజండ్‌వాలా కంటే మోత మోగించింది. జనం గుండెలు అదిరేలా పేలిందీ వంటగ్యాస్ సిలిండర్ ధర. source https://telugu.oneindia.com/news/india/commercial-lpg-prices-were-increased-by-rs-266-per-cylinder-no-change-in-domestic-connections-305190.html

టీడీపీపై బీజేపీ స్టాండ్ మారుతుందా ? అమిత్ షా కరుణించబోతున్నారా ? నారాయణ సలహా ఇదే..

ఏపీలో రెండేళ్ల క్రితం అధికార వైసీపీతో అనధికారికంగా జట్టు కట్టిన కేంద్రంలోని బీజేపీ సీఎం జగన్ ను తమ రాజకీయ అవసరాల కోసం ఇష్టానుసారంగా వాడుకుంటోంది. అయినా ఏపీకి జరిగిన మేలూ లేదు. పైపెచ్చు కోతలు, వాతల రూపంలో వైసీపీ సర్కార్ కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో విపక్ష టీడీపీ .. బీజేపీతో పొత్తు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-calm-on-tdp-s-plans-to-tie-up-with-them-again-amit-shah-s-appointment-to-naidu-may-turn-politic-305188.html

ఎయిర్‌టెల్ డిజిటల్ TV HD STBని కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప తగ్గింపు ఆఫర్

ఇండియాలోని టెలికాం రంగంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న భారతి ఎయిర్‌టెల్ డైరెక్ట్-టు-హోమ్ (DTH) రంగంలో కూడా అద్భుతమైన సేవలను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఎయిర్‌టెల్ DTH సర్వీస్ ఆర్మ్ ఎయిర్‌టెల్ డిజిటల్ TV ఇప్పుడు దాని సెట్-టాప్ బాక్స్ (STB)ని కేవలం రూ.1,500కే అందిస్తోంది. అయితే వినియోగదారుడు కంపెనీ నుండి కొత్త STBని కొనుగోలు చేసినప్పుడు చెల్లించాల్సిన

టీమిండియాను కుంగదీసిన టూమచ్ క్రికెట్: కొంప ముంచిన ఐపీఎల్: అలిసిపోయాం..: బుమ్రా

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత క్రికెట్ జట్టు మరో అవమానకర ఓటమిని చవి చూసింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. భారీ స్కోర్‌తో ప్రత్యర్థిని కంగారు పెట్టాల్సిన టీమిండియా.. నామమాత్రపు స్కోర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టాలంటే.. ఇకపై ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సిన పరిస్థితిని సృష్టించుకుంది. మరో జట్టు ఓడితే గానీ- కోహ్లీసేన ముందుకు సాగడం కష్టం. source https://telugu.oneindia.com/news/another-humiliating-defeat-for-team-india-in-t20-world-cup-2021-were-indian-players-tired-305186.html

ఏపీ ప్రజలు పట్టుదలకు మారు పేరు- తెలుగులో ప్రధాని శుభాకాంక్షలు : గవర్నర్ - సీఎం సైతం...!!

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ప్రధాని ట్విట్టర్ వేదికగా తన సందేశం ఇచ్చారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం టీడీపీ ప్రభుత్వం నిర్వహించ లేదు. రాష్ట్ర విభజన అప్పాయింటెడ్ డే జూన్ 2న ప్రతీ ఏటా తెలంగాణ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-modi-wishes-andhra-pradesh-people-ahead-state-formation-day-305185.html

నేటి నుంచే అమరావతి రైతుల పాదయాత్ర - వైసీపీ మినహా అన్ని పార్టీలు- రూట్ మ్యాప్ ఇలా..!!

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా..రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ పాదయాత్ర చేపడుతోంది. తొలుత పోలీసులు అనుమతి నిరాకరించటంతో కోర్టుకు వెళ్లిన అమరావతి జేఏసీ అక్కడ అనుమతి సాధించింది. షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేయనున్నారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/amaravati-jac-padayatra-starts-from-tullur-to-tirumala-to-day-305184.html

వైసీపీలో ఎమ్మెల్సీ సందడి - కొత్తగా 14 మంది : ఆ ముగ్గురూ ఖరారు.. లిస్టులో ఉన్నదెవరు..!!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుత సభలో 14 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు...స్థానిక సంస్థల కోటాలో 11 మందిని భర్తీ చేయాలి. అందులో తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో ముగ్గురి నియామకానికి షెడ్యూల్ విడుదల చేసింది. అందులో వైసీపీ నుంచి డీసీ గోవిందరెడ్డి..టీడీపీ నుంచి మాజీ ఛైర్మన్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-list-of-cm-jagan-who-has-almost-finlized-the-mlc-candidtes-for-mla-and-local-bodies-quota-305182.html

పెట్రో రేట్లు మళ్లీ ఫైర్: మోత మరీ ఈ రేంజ్‌లోనా: లీటర్ పెట్రోల్ రూ.122 ప్లస్

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం కూడా వాటి రేట్లు లీటర్‌ ఒక్కింటికి 35 పైసల మేర పెరిగాయి. ఇంధన రేట్లను పెంచడం వరుసగా ఇది ఆరోసారి. ప్రతి రోజూ 35 పైసలు, అంతకుమించిన భారాన్ని వాహనదారులపై మోపుతున్నాయి చమురు సంస్థలు. ఏదైనా ఓ రోజు వాటి ధరలు పెంచకపోతే.. తగ్గించినట్టే భావించుకోవాల్సిన source https://telugu.oneindia.com/news/india/petrol-and-diesel-prices-went-up-to-yet-another-record-level-costlier-by-35-paise-check-rates-here-305181.html

వరుసగా రెండో విదేశీ పర్యటనలో మోడీ: భారత్ మణిపూస అంటూ కీర్తించిన ఎన్నారైలు

లండన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటన ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఆయన ఈ దేశంలో పర్యటిస్తారు. అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటారు. అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. మోడీ పర్యటిస్తోన్న దేశాల జాబితాలో వరుసగా ఇది రెండోది. ఇదవరకు మూడు రోజుల పాటు ఇటలీలో పర్యటించారు. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలుసుకున్నారు. అనంతరం రోమ్‌లో జీ20 సదస్సుకు హాజరయ్యారు. source https://telugu.oneindia.com/news/international/pm-modi-uk-tour-interacts-with-a-kid-present-among-the-indian-community-to-welcome-him-in-glasgow-305180.html

ప్రభుత్వ నిర్ణయం పై గవర్నర్ అసంతృప్తి - దిద్దుబాటు కోసం మల్లగుల్లాలు : హైకోర్టు వ్యాఖ్యలతో...!!

ఏపీ ప్రభుత్వం రుణ ఒప్పందంలో తన పేరు వాడటం పైన గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకులు, ఆర్థిక రూ.25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న గ్యారంటీ ఒప్పందంలో వ్యక్తిగతంగా తన పేరు చేర్చడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా source https://telugu.oneindia.com/news/andhra-pradesh/governor-dissatisfied-with-government-decision-officers-giving-clarification-305179.html

ఘోర ప్రమాదం: లోయలోపడిన వాహనం: 13 మంది మృతి, నలుగురికి గాయాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ వాహనం భారీ లోయలో పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన డెహ్రాడూన్ జిల్లాలోని చక్రతా బుల్హద్-బైలా రోడ్ వద్ద చోటు చేసుకుంది. చక్రతా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎస్డీఎం) విభాగం source https://telugu.oneindia.com/news/india/13-people-killed-4-injured-after-vehicle-plunges-into-gorge-in-dehradun-uttarakhand-305152.html

Huzurabad By-poll: కేసీఆర్ డైరెక్షన్ లోనే వీవీ ప్యాట్ల తరలింపు ... కేసీఆర్ కు ఓటమి భయం: భగ్గుమన్న బండి సంజయ్

హుజురాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం సీఎం కేసీఆర్ కు పట్టుకుందని, ఆ భయంతోనే సీఎం కెసిఆర్ డైరెక్షన్లోనే కారులో వీవీ ప్యాట్ లను తరలించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని అసెంబ్లీ సమీపంలోని సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-bandi-sanjay-slams-vv-pats-move-under-kcr-direction-with-the-fear-of-defeat-305151.html

బద్వేలులో వైసీపీ మెజార్టీ అంచనాలు- ఎంతో తేల్చేసిన నేతలు : లెక్క పక్కా అంటూ..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో బై పోల్ ముగిసింది. ఈ ఎన్నిక పైన సీఎం జగన్ ముందు నుంచి సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాడే అభ్యర్ధిని ఖరారు చేసారు. పార్టీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసారు. సీనియర్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలోని మండలాల బాధ్యత అప్పగించారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి మొత్తం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-leaders-expecting-huge-majority-in-badvel-by-poll-305150.html

పళ్లు ఎంతసేపు తోముకోవాలి? నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?

రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని డాక్టర్లు చెప్పడం మనం తరచూ వింటూ ఉంటాం. అది కూడా ప్రతిసారి రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. ఒక నిమిషం పాటు పళ్లు తోముకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ డాక్టర్లు చెప్పినట్లు రెండు నిమిషాల పాటు తోముకున్నా సరిపోదని తాజా source https://telugu.oneindia.com/news/international/how-long-should-the-teeth-be-brushed-too-much-to-brush-for-minutes-what-is-science-saying-305120.html

మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఇజ్రాయెల్‌లో ఎందుకు జోకులు పేలుతున్నాయి?

ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఇజ్రాయెల్‌లో జోకులు పేలుతున్నాయి. ఫేస్‌బుక్ తన మాతృసంస్థ పేరును ఇటీవల ‘‘మెటా’’గా మార్చిన సంగతి తెలిసిందే. హీబ్రూలో మరణం అనే పదం ఉచ్చారణ ‘‘మెటా’’ను పలికినట్లే ఉంటుంది. మహిళలను ఉద్దేశించి ఈ పదాన్ని వాడతారు. దీంతో చాలామంది ఇజ్రాయెల్ వాసులు ట్విటర్‌లో తమదైన రీతిలో జోకులు పేలుస్తున్నారు. కొందరైతే తమ source https://telugu.oneindia.com/news/international/meta-why-are-jokes-exploding-in-israel-over-facebook-s-new-name-305119.html

నీలోఫర్ ఆస్పత్రిలో ఘోరం: రూ. 100 కోసం ఆక్సిజన్ పైప్ మరొకరికి, నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్: నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది కాసుల కక్కుర్తి కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం రూ.100కు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారికి ఇవ్వాల్సిన ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు ఓ వార్డుబాయ్. దీంతో ఆ బాలుడు ప్రాణవాయువు అందక ఉక్కిరిబిక్కిరై కొన్ని క్షణాల్లోనే source https://telugu.oneindia.com/news/telangana/hyderabad-a-child-dies-after-ward-boy-removes-oxygen-support-for-rs-100-at-niloufer-hospital-305148.html

గంజాయి నిర్మూలనకు ఏపీ సర్కార్ పరివర్తన కార్యక్రమం: గంజాయి క్షేత్రాల ధ్వంసం; మార్పు సాధ్యమేనా?

జగన్ సర్కార్ గంజాయి నిర్మూలన పై దృష్టి సారించిందా? గంజాయి సాగు విచ్చలవిడిగా జరుగుతుందని, గంజాయి సాగును ధ్వంసం చేయడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా? ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గంజాయిని సమూలంగా నాశనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో అధికారులు గంజాయి క్షేత్రాలను ధ్వంసం చేయడానికి source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-parivarthana-program-for-cannabis-eradication-destruction-of-ganja-fields-is-change-possib-305147.html

Cheating: ప్రేమ పెళ్లి, భర్త అసలు మ్యాటర్ తెలిసి భార్య షాక్, భర్త ఫ్రెండ్స్ ఎంట్రీతో శవమైన భార్య!

లక్నో: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు చాలా సంతోషంగా తిరిగారు. ప్రియుడిని ప్రియురాలు వివాహం చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రియుడిని వివాహం చేసుకుంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరువాత భార్యకు షాకింగ్ విషయం తెలిసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నదని మా మతం వాడు source https://telugu.oneindia.com/news/india/cheating-a-28-year-old-woman-killed-by-husband-in-uttar-pradesh-for-refusing-to-convert-say-police-305146.html

భయపెడుతోన్న చెత్త రికార్డ్: కివీస్‌పై గెలిచి 18 ఏళ్లయింది: భారత్ డూ ఆర్ డై మ్యాచ్: భువి అవుట్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో ఆసక్తికరమైన పోరాటానికి ఈ సాయంత్రం తెర లేవనుంది. సూపర్ 12 దశలో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఈ source https://telugu.oneindia.com/news/t20-world-cup-2021-ind-vs-nz-can-virat-kohli-break-18-year-old-new-zealand-jinx-305145.html

మేజర్ అయిన యువతి ఒప్పుకుంటే సెక్స్ చెయ్యటం నేరం కాదు; కానీ అనైతికం: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఒక యువతిపై సామూహిక అత్యాచారం కేసులో,బెయిల్ కోసం అభ్యర్థించిన యువతి బాయ్ ఫ్రెండ్ కు బెయిలు నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.యువతి మేజర్ అని, తామిద్దరం ఏకాభిప్రాయంతోనే సెక్స్ లో పాల్గొన్నామని, అయితే యువతిపై సామూహిక అత్యాచారం చేసిన మిగతా వారితో తనకు సంబంధం లేదని,తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరిన పిటిషనర్ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. source https://telugu.oneindia.com/news/india/sex-with-the-consent-of-an-adult-is-not-a-crime-but-immoral-allahabad-hc-key-remarks-in-gangrape-c-305144.html

Wife: ఇనుప రాడ్ తో భార్యను చితకబాది చంపేసిన భర్త, బయట వ్యాపారం, ఇంట్లో అనుమానంతో, చివరికి!

లక్నో/ప్రయోగ్ రాజ్: హ్యాపీగా సంసారం చేసిన దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. పిండి మిల్లు నిర్వహిస్తున్న భర్త రోజూ వ్యాపారం చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లు, కొడుకును చూసుకునే బాధ్యతను భార్యకు అప్పగించిన భర్త అతని పని అతను చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. ఇదే సమయంలో భార్య తీరుతో భర్తకు అనుమానం source https://telugu.oneindia.com/news/india/wife-a-45-year-old-woman-was-allegedly-beaten-to-death-by-her-husband-at-the-kacchi-sadak-daraganj-305142.html

ఢిల్లీ సరిహద్దుల నుండి రైతులను బలవంతంగా తరలిస్తే జరిగేదిదే ..రాకేష్ టికాయత్ సంచలన వార్నింగ్ !!

దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అన్నదాతల ఆందోళన దాదాపు సంవత్సర కాలం పూర్తి కావస్తుంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చెయ్యని ఆందోళన లేదు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు వ్యవసాయాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ ఢిల్లీ సరిహద్దుల్లో నినదిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో source https://telugu.oneindia.com/news/india/forcibly-evacuate-farmers-from-delhi-borders-rakesh-tikait-sensational-warning-on-govt-offices-305141.html

ఒక్క వ్యక్తిపైన ఇన్ని కుతంత్రాలా - ఏకపక్షంగా : ఇవిఎం కూడా మార్చినట్టు - ఈటల ఫైర్..!!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందని మాజీ మంత్రి..హుజూరాబాద్ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఆరోపించారు. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదన్నారు. ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా .. ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఎన్నికల కమీషన్ కి source https://telugu.oneindia.com/news/telangana/etala-rajender-sensational-comments-on-trs-leaders-over-huzurabad-by-poll-incidents-305140.html

పునీత్ ఆత్మకు సద్గతి కోసం అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో ఇళయరాజా మోక్షదీపం

బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం పూర్తయింది. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు, కన్నడ హీరో వినయ్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా అంత్యక్రియల ప్రక్రియ సాగింది. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేపట్టింది. source https://telugu.oneindia.com/news/india/maestro-ilaiyaraaja-prayers-for-puneeth-rajkumars-sadgati-at-ramana-maharshi-ashram-arunachalam-305137.html

జమ్మూ కాశ్మీర్ లో 21వ రోజుకు చేరిన టెర్రరిస్ట్ సెర్చ్ ఆపరేషన్; ల్యాండ్ మైన్ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి !!

జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్తతలు చల్లారడం లేదా? ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు, జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతలు విఘాతం కలిగించడం కోసం, విధ్వంసం సృష్టించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయా? చాప కింద నీరులా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం విస్తరిస్తోందా? భారత భద్రతా బలగాలకు టెర్రరిస్టులు రోజుకో కొత్త సవాలును విసురుతున్నా రా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది. source https://telugu.oneindia.com/news/india/21st-day-of-terrorists-search-operation-in-jammu-and-kashmir-two-soldiers-killed-in-landmine-blast-305136.html

ఏపీ - తెలంగాణలో మరో ఎన్నికల సమరం : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ జారీ...!!

ఏపీ..తెలంగాణలో ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో మూడు..తెలంగాణలో ఆరు ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సి ఉన్న ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఏపీలో ఎమ్మెల్సీలుగా పని చేసిన మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/election-commission-released-schedule-for-mla-quota-mlc-elections-in-ap-and-telangana-305135.html

ఏపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు షాక్ - శాఖల్లో కోత : బుగ్గనకు కేటాయింపు- ఎందుకిలా..!!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి శాఖల్లో కోత విధించారు. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పించిన ప్రభుత్వం..ఆ శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు. ఇక నుంచి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖకే పరిమితం కానున్నారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన source https://telugu.oneindia.com/news/andhra-pradesh/dy-cm-narayana-swamy-port-folio-commercial-taxes-merged-with-finance-305132.html

Bigg Boss 5 Telugu: హౌస్ ఎంటర్‌టైనర్ అవుట్: ఆ ల్యాడర్ ట్రెడీషన్‌కు బ్రేక్

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో మరో ఎలిమినేషన్‌ డే వచ్చేసింది. మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తన ఇంటికి వెళ్లిపోనున్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటిదాకా వరుసగా తొలి మూడు వారాల్లో ముగ్గురు విమెన్ source https://telugu.oneindia.com/news/telangana/bigg-boss-5-telugu-lobo-has-reportedly-been-eliminated-from-the-house-305130.html

ఇంధన రేట్లు మళ్లీ భగ్గు: రోజూ ఇదే తంతు: అక్కడ పెట్రోల్ రూ.120ని దాటేసిందిగా

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇవ్వాళ పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌పై 35 పైసలు పెరిగింది. వరుసగా పెట్రోల్, డీజిల్ పెరగడం ఇదే అయిదోసారి. ప్రతి రోజూ 35 పైసలు అంతకుమించిన భారాన్ని వాహనదారులపై మోపుతున్నాయి చమురు సంస్థలు. ఇంధన ధరలను పెంచే విషయంలో ఏ మాత్రం వెనుకాడట్లేదు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో source https://telugu.oneindia.com/news/india/petrol-and-diesel-prices-again-rise-by-35-on-october-31-2021-records-all-time-high-305128.html

భారతదేశంలో OTT మార్కెట్ రూ.11,976 కోట్లకు పెరగనున్నది!! వివరాలు ఇవిగో

ఇండియాలో ఇప్పుడు రోజు రోజుకి ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ కోసం డిమాండ్ పెరగడం చాలా స్పష్టంగా ఉంది. వినియోగదారులు నేరుగా OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రయిబ్ చేయకపోయినప్పటికి కంటెంట్‌ని చూడటానికి వారు తమ స్నేహితులు లేదా కుటుంబా సభ్యుల నుండి సబ్‌స్క్రిప్షన్ యొక్క లాగిన్ వివరాలను అడుగుతున్నారు. OTT జనాదరణ పొందటానికి కారణం ఇది వినియోగదారులకు నియంత్రణను తిరిగి

అమెజాన్‌లో సేల్స్ ముగియనున్నాయి!! డిస్కౌంట్ ఆఫర్లు మళ్ళి ఉండకపోవచ్చు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో నెలరోజులుగా నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ త్వరలో ముగియనుంది. దీపావళికి రెండు రోజుల ముందుగా అంటే నవంబర్ 2న ఈ అమెజాన్ సేల్ ముగుస్తుంది. ఇ-టైలర్ ఇతర ఉత్పత్తులతో పాటు, చిమ్నీలు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, రిఫ్రిజిరేటర్లు మరియు మరిన్ని కిచెన్ ఉపకరణాలపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది.

ఓటెత్తిన హుజూరాబాద్‌ -86.33% పోలింగ్‌ నమోదు : భారీ పోలింగ్ ఎవరికి మేలు చేసేను..!!

రాజకీయంగా ఉత్కంఠ..ఆసక్తికి కారణమైన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచే ఓటెత్తారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో 82.19 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 86.33 శాతం పోలింగ్ స్థాయిలో జరిగింది. అధికార టీఆర్ఎస్...బీజేపీ తో పాటుగా కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఒక విధంగా source https://telugu.oneindia.com/news/telangana/huge-polling-in-huzuarabad-creating-tension-in-political-parties-exit-poll-prediction-in-favor-of-e-305124.html

మారని డ్రాగన్: అరుణాచల్ గుండా రహదారి, నిర్మాణాలు..

డ్రాగన్ తన బుద్ది మాత్రం మార్చుకోవడం లేదు. పైకి చర్చలు అంటూనే.. చేయాల్సి చేస్తోంది. తూర్పు లడాఖ్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇటు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల గుండా కూడా వసతుల కల్పనపై ఫోకస్ చేసింది. ఇందుకు సంబంధించి చర్యలు కూడా తీసుకుంటుంది. మరోవైపు భారత్ కూడా తవాంగ్ సెక్టార్ వద్ద మిలిటరీ పోస్టులు ఏర్పాటు source https://telugu.oneindia.com/news/international/chinese-build-up-in-ralp-area-matter-of-concern-officers-305118.html

వాటికన్ సిటీలో ప్రధాని మోడీ: పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ: వెంట.. అజిత్ ధోవల్

వాటికన్ సిటీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే వాటికన్ సిటీకి చేరుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం అయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ ఆయన వెంట ఉన్నారు. వాటికన్ సిటీకి చేరుకున్న ప్రధానికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని భేటీ మర్యాదపూరకంగా మాత్రమే source https://telugu.oneindia.com/news/international/pm-narendra-modi-arrives-at-the-vatican-city-to-meet-pope-francis-305075.html

ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలైన ఆర్యన్ ఖాన్; పోలీసుల ఎస్కార్ట్ తో నేరుగా ఆ స్టార్ హోటల్ కు ఆర్యన్ !!

సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దాదాపు నాలుగు వారాల తర్వాత ఈరోజు ముంబై జైలు నుంచి విడుదలయ్యాడు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ పత్రాలు శుక్రవారం సాయంత్రం 5:30 గంటల లోపు source https://telugu.oneindia.com/news/india/aryan-khan-released-from-arthur-road-jail-aryan-went-to-that-five-star-hotel-with-a-police-escort-305073.html

Vi టెల్కో యొక్క చవకైన ప్లాన్‌లతో కస్టమర్‌లకు మెరుగైన ప్రయోజనాలు...

వొడాఫోన్ ఐడియా (Vi) కొంతకాలంగా అధికంగా వార్తల్లో నిలుస్తోంది. భారతీయ మార్కెట్‌లో కొన్ని అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నందున టెల్కో ఏ సమయంలోనైనా దేశంలో అగ్రశ్రేణి ఆపరేటర్‌గా అవతరించే అవకాశం ఉంది. VI దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఖాళీలను కలిగి ఉంది. టెల్కో సబ్‌స్క్రైబర్లలో సగం మంది గ్రామీణ భారతదేశంలో నివసిస్తున్నారని గమనించడం ఆసక్తికరంగా ఉంది. దీనర్థం వోడాఫోన్

దొంగిలించబడిన మీ స్మార్ట్ ఫోన్ లో , Google Pay & Phone Pe లను బ్లాక్ చేయడం ఎలా ?

మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకుంటే చెల్లింపుల యాప్‌లు దుర్వినియోగం కాకుండా ఎలా నిరోధించవచ్చు? భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)తో,  Google Pay, Phone Pe మరియు ఇతర సేవలు చాలా అవసరంగా మారాయి. చాలా మంది వినియోగదారులు తమ ఫోన్‌లలో UPIతో లింక్ చేయబడిన కనీసం ఒక చెల్లింపు యాప్‌ని కలిగి ఉంటారు. UPI చెల్లింపులు

బెంగుళూరుకు చిరు..బాలయ్య..తారక్ - పునీత్ కు నివాళి : ఆ క్షణాలు గుర్తు చేసుకుంటూ - భారంగా...!!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం షాక్ నుంచి ఇంకా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కోలుకోలేదు. తెలుగు సినీ పరిశ్రమలోనూ అనేక మందితో పునీత్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఆకస్మిక మరణంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. పునీత్..అతని కుటుంబంతో ఉన్న సత్సంబంధాలను గుర్తు చేసుకొని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునీత్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/puneeth-rajkumar-tollywood-stars-chiranjeevi-balakrishna-and-jr-ntr-to-visit-bengaluru-to-pay-tribut-305072.html

తనను అసెంబ్లీలో చూడొద్దని కేసీఆర్ పంతం; హుజురాబాద్ లో పోలీసుల అండతో అధికార పార్టీ డబ్బుల పంపిణీ: ఈటల రాజేందర్

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ పై రాష్ట్రం మొత్తం దృష్టిసారించింది. ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ నుండి అత్యంత దారుణంగా అవమానించినబడిన నేత ఈటెల రాజేందర్ కు మధ్య ప్రతిష్టాత్మకంగా మారడంతో రాష్ట్రవ్యాప్త ఆసక్తి నెలకొంది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-etela-rajender-shocking-comments-on-cm-kcr-over-election-temptations-305071.html

News Bride: పెళ్లైన రెండు వారాలకే కొత్త పెళ్లి కూతురు జంప్ జిలాని, నగలు ముఖం మీద విసిరి కొట్టింది !

తిరువనంతపురం/చెన్నై: యువతి, యువకుడు ప్రేమించుకుని మూడు సంవత్సరాల పాటు సంతోషంగా తిరిగారు. పెళ్లికి ప్రియురాలి కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతికి ఇష్టం లేకపోయినా ప్రియురాలికి వేరే యువకుడితో ఆమెకు పెళ్లి సెట్ చేశారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నా ఆమె కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోలేదు. బందువులను పిలిపించి రెండు source https://telugu.oneindia.com/news/india/news-bride-newly-married-woman-eloped-with-lover-in-thiruvananthapuram-in-kerala-305070.html

పీఆర్సీ పై వచ్చేవారం నిర్ణయం- ఏ మేర ఇస్తారో సంకేతాలు : సీఎం వద్దే ఫైనల్ కానుందా..!!

సుదీర్ఘ కాలం తరువాత జరిగిన ‘జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌' సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీ తో పాటుగా సీపీఎస్‌ రద్దు అంశాల పైన క్లారిటీ వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశించాయి. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ సిఫార్సులను వీలైనంత వరకూ పూర్తి సానుకూలంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేసారు. పీఆర్సీ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-assured-employees-that-prc-decision-will-be-finalised-in-next-week-305068.html

Badvel by-poll: బయట వ్యక్తులతో దొంగ ఓట్లు ..పోలింగ్ లో రగడ, పలు చోట్ల ఘర్షణలు, ఫిర్యాదులు !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.కరోనా ప్రోటోకాల్ నేపథ్యంలో సామాజిక దూర నిబంధనలు పాటిస్తూ బద్వేల్ ఉపఎన్నికల పోలింగ్ ను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు బద్వేలు ఉప source https://telugu.oneindia.com/news/andhra-pradesh/badvel-by-poll-fake-voters-in-polling-clashes-in-many-places-complaints-305067.html

JioPhone Next ఫోన్‌ను రూ.1,999 ధరతో పొందవచ్చు!! అయితే...

ఇండియాలో టెలికాం రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ జియో సంస్థ నుండి రాబోయే మరియు చాలా కాలంగా ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో ఇప్పుడు అధికారికంగా ఉంది. రిలయన్స్ జియో క్వాల్కమ్ మరియు గూగుల్‌తో కలిసి విడుదల చేయబోతున్న స్మార్ట్‌ఫోన్ దీపావళి నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో జియోఫోన్

ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ - జగన్ అప్పుడు సహకరించేలా : రేవంత్ సంచలనం..!!

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఏపీలో పార్టీ ఏర్పాటు గురించి కేసీఆర్ వ్యాఖ్యలు..ఏపీ మంత్రి పేర్ని నాని స్పందన అనుకోకుండా జరిగినవి కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్‌, కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారంటూ ఆరోపించారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర సైతం అందులో భాగమేనని చెప్పుకొచ్చారు. జల వివాదాలు source https://telugu.oneindia.com/news/telangana/tpcc-chief-revanth-serious-comments-against-kcr-and-jagan-305066.html

IT Hub: కోటీశ్వరుల కొంపల్లో క్యాస్ట్ ఫీలింగ్, ముఖం చూస్తే ధరిద్రం, గాలి పీలిస్తే అపచారం, రామరామ !

బెంగళూరు: మారుతున్న టెక్నాలజీ దెబ్బతో అందరూ వాళ్లవాళ్ల పద్దతులు మార్చుకుని నేటి కాలానికి అనుగునంగా పరుగు తీస్తున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో కన్నడిగులతో పాటు దేశవిదేశాలకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. బెంగళూరులో ఎక్కడ ఏ కులం వారు ఉన్నారో, ఉత్తర భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. ఇలాంటి source https://telugu.oneindia.com/news/india/it-hub-caste-discrimination-in-luxurious-villa-case-filed-in-bengaluru-city-305065.html

Puneeth Rajkumar: లైట్..కెమెరా..యాక్షన్: శివణ్ణ హీరోగా డైరెక్షన్: తీరని కోరిక అదే

బెంగళూరు: కన్నడ చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్‌గా వెలుగొందుతోన్న పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి ఆదివారం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. లక్షలాది మంది అభిమానుల చివరి చూపు కోసం ఆయన పార్థిక దేహాన్ని బెంగళూరులోని source https://telugu.oneindia.com/news/india/wanted-to-direct-shiva-rajkumar-this-was-puneeth-rajkumar-s-last-wish-305064.html

Huzurabad by-poll: ఓటేసిన ఈటల రాజేందర్ దంపతులు.. ఈవీఎంల మొరాయింపు; ఘర్షణలు !!

తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్, బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రలోభాల పర్వం పీక్స్ కు చేరుకుంది. మరోవైపు ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల పోలింగ్ కు అంతరాయం source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-etela-rajender-and-his-wife-cast-their-votes-here-is-the-updates-305063.html

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో 'సేఫ్ పే’ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ఎలా??

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ యొక్క అనుబంధ సంస్థ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశం అంతటా వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. కొన్ని నెలల క్రితం కంపెనీ తన కస్టమర్ల కోసం ‘ఎయిర్‌టెల్ సేఫ్ పే' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

Oppo Reno 7 సిరీస్ లో మూడు కొత్త ఫోన్లు..! స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి

Oppo తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను రెనో 7 పేరుతో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ Reno7 Pro మరియు Reno 7 Pro+తో పాటుగా వెనీలా Reno7ని విడుదల చేయనుంది. ఈ మూడు మోడల్‌లు ఇటీవలి కాలంలో లీక్ ద్వారా కొన్ని వివరాలు విడుదల అయ్యాయి. కంపెనీ Reno7 Pro+ని దాటవేయవచ్చని కొన్ని

ఉపరాష్ట్రపతిగా గులాంనబీ ఆజాద్‌ - బీజేపీ కొత్త ఎత్తుగడ :వెంకయ్యకు ప్రమోషన్ దక్కేనా..!!

ఉపరాష్ట్రపతి గా ఎవరికి అవకాశం ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు నిర్ణయానికి వచ్చేసారా. ఢిల్లీ కేంద్రంగా జరగుతున్న పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. వచ్చే మార్చిలో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది. అదే సమయంలో ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాల ఆధారంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎలక్టోరల్‌ కాలేజీలో వచ్చే మార్పుల source https://telugu.oneindia.com/news/india/gulam-nabi-azad-in-vice-president-race-while-venkaiah-to-get-promotion-what-is-bjps-new-strategy-305061.html

పోలింగ్ కోలాహలం: బద్వేలు, హుజూరాబాద్‌ సహా 30 చోట్ల: ఆ లోక్‌సభ సీట్లల్లో

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల కోలాహలం నెలకొంది. కడప జిల్లాలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్ సహా 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. వాటితో పాటు మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ మధ్య ఈ పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. source https://telugu.oneindia.com/news/india/byelections-in-3-lok-sabha-seats-and-30-assembly-constituencies-across-14-states-begin-305060.html

బద్వేలులో పోలింగ్ ప్రారంభం - పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా : భారీ బందోబస్తు- తరలి వస్తున్న ఓటర్లు..!!

ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు శుక్రవారం చేరుకొని..ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ..బీజేపీ..కాంగ్రెస్ తో పాటుగా మొత్తం 15 source https://telugu.oneindia.com/news/andhra-pradesh/prestigous-contest-in-badvel-polling-starts-in-by-poll-305059.html

హుజూరాబాద్ లో బిగ్ ఫైట్ : పోలింగ్ ప్రారంభం - చివరి నిమిషం వరకు ఉత్కంఠే..!!

తెలంగాణలో రాజకీయంగా ఉత్కంఠ కారణమవుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. అధికారులు ఇప్పటికే పోలింగ్‎కు అన్ని సర్వసన్నద్ధం చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో source https://telugu.oneindia.com/news/telangana/big-fight-is-in-huzurabad-polling-starts-evm-s-problems-araising-in-some-polling-booths-305057.html

మండుతున్న త్రిపుర: రెండు వర్గాల మధ్య దాడులు-ప్రతిదాడులు: కాళీ ఆలయం ధ్వంసం

అగర్తల: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వర్గానికి చెందిన వారిపై దాడులు కొనసాగుతున్నాయి. భౌతికదాడులకు పాల్పడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. వారి ఇళ్లు, దుకాణాలు, ఇతర ఆస్తులను ధ్వంసం చేస్తోన్నారు. ప్రార్థనా మందిరాలపైనా దాడులు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చినస్పటికీ.. పోలీసులు తోసిపుచ్చారు. వారి దుకాణాలు, ఇళ్లను లూటీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. source https://telugu.oneindia.com/news/india/tripura-violence-attacks-on-minorities-hc-asked-the-to-file-a-report-miscreants-vandalised-kali-t-305056.html

పెట్టుబడులే లక్ష్యం.. మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్‌లో పర్యటన

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఫ్రెంచ్‌ సెనేట్‌లో జరిగే యాంబిషన్‌ ఇండియా ఫోరం సమావేశంలో కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రెంచ్‌ సంబంధాలు అభివృద్ధి అంశాలపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకుంన్నారు. ఇరు దేశాలకు చెందిన 7 వందల మందికి పైగా source https://telugu.oneindia.com/news/international/minister-ktr-visits-france-305053.html

మోడీ బిజీ బిజీ: మారియోతో మీట్.. ద్వైపాక్షి అంశాలపై చర్చ

రోమ్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇవాళ ఇటలీ రాజధాని రోమ్‌కు చేరుకున్నారు. రోమ్ లోని పియాజ్​ గాంధీ ప్రాంతంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో కాసేపు మాట్లాడారు. పియాజ్​ గాంధీ ప్రాంతంలో సందడి నెలకొంది. పియాజ్​ గాంధీ ప్రాంతమంతా source https://telugu.oneindia.com/news/international/pm-meets-italian-counterpart-mario-draghi-305052.html

గంజాయి అంతానికి పటిష్ట చట్టం తీసుకురండి; ఆ యువతకు ఉపాధి చూపండి: జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత పైన మాదకద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, గంజాయి సాగు నిజంగా సామాజిక-ఆర్థిక అంశం అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విశాఖ మన్యం నుంచి తుని వరకు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyan-suggests-jagan-to-bring-tough-law-to-end-ganja-in-visakha-agency-and-give-employment-to-305003.html

ఏపీ ప్రభుత్వానికి ఊరట- కేంద్రం నుంచి నిధులు : పరిహారం కింద కేటాయింపు..!!

ఆర్దిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కొంత మేర ఊరట కలగనుంది. ఇప్పటికే భారీగా అప్పులు చేస్తూ కేంద్ర సాయం కోరుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం తో నిధులు సమకూరనున్నాయి. కేంద్రం తాజాగా రాష్ట్రాలకు రూ.44 వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. అందులో భాగంగా.. తెలంగాణకు రూ.1,264 కోట్లు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/central-govt-released-gst-compansation-for-telugu-states-it-give-relief-for-ap-govt-305002.html

రష్యాలో మళ్లీ కరోనా కలకలం: స్కూళ్లు, రెస్టారెంట్లు, షాపులు మూత.. పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం - BBC Newsreel

రష్యాలో కరోనావైరస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. యూరప్‌లో ఇప్పుడు కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలలో రష్యా ఒకటి. కేసులు పెరుగుతుండటంతో రష్యాలో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. మాస్కోలోని స్కూళ్లు, రెస్టారెంట్లను మూసేశారు. సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు మినహా అన్ని రకాల దుకాణాలు మూతపడ్డాయి. హోటళ్లలో టేక్అవే సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంది. source https://telugu.oneindia.com/news/international/corona-unrest-in-russia-again-schools-restaurants-shops-closed-government-announces-partial-lockdown-305001.html

'మెటా': ఫేస్‌బుక్ కంపెనీకి కొత్త కార్పొరేట్ పేరు.. ఫేస్‌బుక్ యాప్ పేరులో మార్పు లేదు

రీ బ్రాండింగ్‌లో భాగంగా ఫేస్‌బుక్ తన కార్పొరేట్ పేరును 'మెటా'గా మార్చింది. సోషల్ మీడియాతోపాటూ వర్చువల్ రియాలిటీ వంటి రంగాల్లో కూడా తన పరిధిని విస్తరిస్తున్నందున, తాము నిర్వహించే అన్ని పనులను సూచించే పేరు ఉండటం మంచిదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వ్యక్తిగత ప్లాట్‌ఫాంలకు ఈ మార్పు వర్తించదు. కేవలం source https://telugu.oneindia.com/news/international/meta-new-corporate-name-for-facebook-company-no-change-in-facebook-app-name-304994.html

మంత్రి పేర్ని నాని: 'ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం ఎందుకు? ఏపీ, తెలంగాణలను కలిపేస్తే సరిపోతుంది కదా' - ప్రెస్ రివ్యూ

ఆంధ్రాలో కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టాల్సిన పనేముంది? ఏపీ, తెలంగాణను కలిపేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి, రెండు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని మంత్రి పేర్ని నాని అన్నారంటూ ఈనాడు ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. ఆంధ్రాలోనూ పార్టీ పెట్టమంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దీనిపై మీరేమంటారని జర్నలిస్టులు అడిగినప్పుడు source https://telugu.oneindia.com/news/india/perni-nani-why-trs-party-in-andhra-its-better-to-combine-both-telugu-states-304991.html

2021 లో జియో సబ్‌స్క్రైబర్‌లను భారీగా కోల్పోయింది!! కారణం ఏమిటో తెలుసా

ఇండియాలోని టెలికాం రంగంలో సరికొత్త మార్పులకు మొదటగా శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో తరువాత ఎక్కువ మంది చందాదారులను అందుకొని అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. సెప్టెంబర్ 2021తో ముగిసే త్రైమాసికంలో రిలయన్స్ జియో సుమారు 11.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను

భారత్ లో థర్డ్ వేవ్ భయం; పెరుగుతున్న మరణాలు; రికవరీల కంటే ఎక్కువగా కొత్త కేసులు !!

భారతదేశంలోకరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కాస్త హెచ్చు తగ్గులతో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల ఊగిసలాట ఆందోళన కలిగిస్తుంది. తగ్గినట్టే కనిపిస్తున్న కేసులు మరోమారు క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో మరణాల సంఖ్య పెరగడం కూడా భారతదేశానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ప్రస్తుతం భారత్ లో మరణాలు పెద్ద సంఖ్యలో source https://telugu.oneindia.com/news/india/third-wave-fear-to-india-deaths-rise-corona-new-cases-increased-than-recoveries-305000.html

పట్టాభి అరెస్ట్ - ఇద్దరు పోలీసు అధికారులపై వేటు : నోటీసులు జారీలో అలసత్వం..!!

ముఖ్యమంత్రి జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి అరెస్ట్..కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్దరు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. పట్టాభి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఇద్దరు పోలీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీసుల తీరును న్యాయమూర్తులు తప్పుపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెదేపా నేత పట్టాభి source https://telugu.oneindia.com/news/andhra-pradesh/pattabhi-arrest-two-police-officials-transfered-for-giving-empty-notices-304999.html

Secret: రాత్రి ఇంటికి వెళ్లిన భర్త, వంటరూమ్ లో పక్కింటోడు ?, భార్యకు చెమటలు, కత్తితో కసక్, భర్తకు !

బెంగళూరు: పెళ్లి చేసుకుని భార్యతో కలిసి జీవిస్తున్న వ్యక్తి మెన్స్ హెయిల్ స్టైల్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఉదయం 6 గంటలకు షాపుకు వెలుతున్న భర్త రాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వెలుతుంటాడు. ఇంట్లో అతని భార్య మాత్రమే ఉంటున్నది. దంపతుల ఇంటి పక్కన ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. భర్త అర్దరాత్రి కూడా ఇంటికి సక్రమంగా ఇంటికి source https://telugu.oneindia.com/news/india/secret-hairstylist-attacks-neighbour-for-spying-sending-pictures-to-wife-in-bengaluru-city-304998.html

ఏపీ టూ హైదరాబాద్: కూరగాయల వ్యాన్ కు ఎస్కార్ట్; చెక్ చేస్తే 400కేజీల గంజాయి !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జగన్ ప్రభుత్వానికి గంజాయి సమస్య పెద్ద సమస్యగా తయారైంది. ఎక్కడ చూసినా గంజాయి కేసులు పట్టుబడుతుండడం, ఇతర రాష్ట్రాలు సైతం గంజాయి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వేలెత్తి చూపడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. దేశవ్యాప్తంగా ఏపీ గంజాయిపై ఇంత పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నా విశాఖ మన్యంలో గంజాయి స్మగ్లర్లు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-to-hyderabad-ganja-smuggling-in-vegetables-van-400-kgs-ganja-seized-304996.html

క్వింటన్ డికాక్: ‘మోకాళ్లపై నిలబడనందుకు క్షమాపణలు.. నేను జాత్యాహంకారిని కాదు’

క్వింటన్ డికాక్, తాను జాత్యాహంకారిని కాదని పేర్కొంటూ, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావంగా మోకాళ్లపై కూర్చోనందుకు క్షమాపణలు చెప్పాడు. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన డికాక్.. మోకాళ్లపై కూర్చొని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావం తెలపలేనని పేర్కొంటూ ఏకంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. source https://telugu.oneindia.com/news/international/quinton-decock-sorry-for-not-standing-on-my-knees-i-am-not-a-racist-304984.html

Flipkart దీపావళి సేల్ మొదలైంది ..! స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు. లిస్ట్ చూడండి.

స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహాలంకరణ మరియు ఇతర వినియోగదారు వస్తువులపై గొప్ప ఆఫర్‌లను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌ను గురువారం, అక్టోబర్ 28 నుండి ప్రారంభించింది. ఇటీవల ముగిసిన బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత ఈ-కామర్స్ ప్రారంభించిన ఈ మేజర్ సేల్ నవంబర్ 3 వరకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

జగన్ సర్కార్ కు హైకోర్టులో భారీ ఊరట-పిల్ లపై కీలక వ్యాఖ్యలు-విపక్షాలకు షాక్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో తీసుకున్న అనేక నిర్ణయాలను విపక్షాలు తాము నేరుగానో, లేక తమ సానుభూతిపరులతోనో కోర్టుల్లో సవాల్ చేయించాయి. పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిల్ లతో వైసీపీ సర్కార్ కు ఇబ్బందులు తప్పలేదు. మరికొన్ని సార్లు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకూ ఇవి ఇబ్బందికరంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. వీటితో source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-high-court-remarks-on-public-interest-litigation-petitions-says-can-t-challenge-every-govt-decis-304995.html

శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G దీపావళి కొనుగోలు మీద భారీ తగ్గింపు!! కొద్ది రోజులు మాత్రమే

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారీ అంచనాలతో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో రూ.29,999 ధర వద్ద ప్రారంభించబడింది. భారతదేశంలో ఇప్పుడు దీపావళి పండుగ సమీపిస్తున్నందున కంపెనీ గెలాక్సీ M52 5G ఫోన్ యొక్క ధరను తగ్గించింది. అయితే ఈ ధర తగ్గింపు లిమిటెడ్ సమయానికి ఆఫ్‌లైన్ మార్కెట్ కోసం

విజయ సాయిరెడ్డికి నల్గొండ ఎస్పీ హితవు - గంజాయి ఆపరేషన్ వాస్తవాలివి : రాజకీయాలు సరికాదు..!!

గంజాయి ఆపరేషన్ విషయంలో అస‌లేం జ‌రిగింది. వాస్త‌వాలేమిటి.. తెలంగాణ సీఎం చెబితేనే రైడ్స్ చేశాం.. కానీ దీన్ని రాజ‌కీయ అంశంగా ఎందుకు మారుస్తున్నారంటూ తెలంగాణ పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణకు చెందిన ఒక అధికారి అంటూ పేరు ప్రస్తావించకుండానే కొన్ని source https://telugu.oneindia.com/news/andhra-pradesh/don-t-politicise-the-drugs-issue-here-is-the-truth-nalgonda-sp-to-mp-saireddy-304993.html

పీఆర్సీ 3 శాతమా - ఆరు శాతమా : నేడు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం - తేల్చేస్తారా..!!

ఏపీ ఉద్యోగుల్లో ఆసక్తి. ఈ నెలాఖారులోగా పీఆర్సీ పైన క్లారిటీ వస్తుందని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ..సమయం సమీపంచటంతో ఉద్యోగులంతా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. పీఆర్సీ..పెండింగ్ డీఏ ల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున కీలకమైన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-employees-waiting-for-prc-discussions-in-joint-staff-council-meeting-304992.html

అమరావతి రైతులకు షాక్ - పాదయాత్రకు అనుమతి నిరాకరణ : న్యాయస్థానం టు దేవస్థానం..!!

కొద్ది రోజులుగా రాష్ట్రంలో చర్చకు కారణమైన అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. రైతుల పాదయాత్రకు సంబంధించి అనుమతి విషయంలో స్పష్టత ఇవ్వాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో.. అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. అవాంఛనీయ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/police-rejected-permission-of-amaravati-jac-padayatra-dgp-letter-to-jac-leader-304990.html

Shaktikanta Das: రిజర్వుబ్యాంక్ గవర్నర్‌గా పునర్నియామకం: మరో మూడేళ్లు ఆయనే..!

ముంబై: దేశంలో అన్ని రకాల బ్యాంకులకు పెద్దన్న పాత్రను పోషించే భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ పునర్నియమితులు అయ్యారు. ఆయనను రీ అపాయింట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఆయనను source https://telugu.oneindia.com/news/india/shaktikanta-das-reappointment-as-rbi-governor-for-a-period-of-three-years-304989.html

Facebook: కొత్త పేరు..కొత్త లోగో ఇదే: అదిరిందయ్యా జుకర్‌బర్గ్: ఇక వర్చువల్ రియాలిటీ..

వాషింగ్టన్: ఊహించినట్టే.. టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్.. కొత్త రూపాన్ని సంతరించుకుంది. కొత్త వెర్షన్‌లోకి మారింది. దీని మాతృసంస్థ పేరు మార్చుకొంది. కొత్త పేరుతో ఇక కార్యకలాపాలను కొనసాగించనుంది. ఫేస్‌బుక్ అనేది రెండో ప్రాధాన్యత కిందికి వెళ్లిపోయిందా పేరెంట్ కంపెనీకి. అందుకే- ఫేస్‌బుక్ స్థానంలో కొత్త పేరును పెట్టాల్సి వచ్చింది. ఈ సోషల్ మీడియా జెయింట్ source https://telugu.oneindia.com/news/international/facebook-chief-mark-zuckerberg-announced-the-parent-company-s-name-is-being-changed-to-meta-304988.html

ఏపీకి అమిత్ షా - తిరుపతి వేదికగా : వైసీపీ..టీడీపీ నేతల వెయిటింగ్ - ఏం జరగబోతోంది..!!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ 14న ఏపీ పర్యటనకు రానున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఏపీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగే ఈ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/union-home-minister-amit-shah-tour-in-ap-creating-political-curiosity-304986.html

ఠారెత్తిస్తోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు: మళ్లీ పెంపు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం పెరిగాయి. ఇవ్వాళ కూడా వాటి రేట్లను పెంచాయి చమురు సంస్థలు. లీటర్‌ ఒక్కింటికి 35 పైసల మేర వాటి రేట్లను సవరించాయి. లీటర్‌కు 35 పైసల మేర ఇంధన ధరలను పెంచడాన్ని ఈ మధ్యకాలంలో ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ఫలితంగా- మూడురోజులకోసారి ఈ రెండింటిపైనా రూపాయికి పైగా source https://telugu.oneindia.com/news/india/petrol-and-diesel-prices-hiked-as-35-paise-each-again-on-october-29-2021-check-rates-here-for-your-304985.html

గోవాలో వాలిన దీదీ: 3 రోజులు అక్కడే.. పట్టు కోసం పాట్లు..?

దీదీ మమతా బెనర్జీ కన్ను గోవాపై పడిందా అంటే ఔననే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆమె 3 రోజులు గోవాలో పర్యటిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జరిగే గోవా అసెంబ్లీకి ఎన్నిక‌ల్లో సత్తా చూపించాలని గట్టి వ్యూహంతో టీఎంసీ ముందుకు సాగుతుంది. 40 అసెంబ్లీ స్థానాలు గల కేంద్రపాలిత ప్రాంతంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి source https://telugu.oneindia.com/news/india/ahead-of-assembly-polls-mamata-banerjee-in-goa-on-3-day-visit-304983.html

కరోనా మహమ్మారి కట్టడికి ఆంక్షలను మరోసారి పొడిగించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించింది కేంద్రం. పండగల సీజన్ కావడంతో కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలను నవంబర్ 30 వరకు పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 28న జారీ చేసిన నిబంధనలు source https://telugu.oneindia.com/news/india/centre-extends-covid-19-restrictions-till-nov-30-to-prevent-further-spread-of-pandemic-304981.html

NEET UG 2021: పరీక్షల ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)- 2021 అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షల ఫలితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరడానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఆన్ హోల్డ్‌లో ఉంచాలంటూ బోంబే హైకోర్టు ఇదివరకు జారీ చేసీన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ source https://telugu.oneindia.com/news/india/supreme-court-permitted-the-national-testing-agency-to-declare-the-neet-ug-2021-results-304929.html

హుజురాబాద్ లో జోరుగా డబ్బులు పంచే వీడియోలు వైరల్: ఈసారి బీజేపీ వంతు; ఓటుకు 10 వేలు, జోరుగా చర్చ

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్, ఈటల రాజేందర్ హోరాహోరీగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ ఎన్నికలలో హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, బిజెపి source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-trs-vs-bjp-bjp-money-distibution-videos-viral-hot-debate-304928.html

Cheating: విడాకులు వచ్చేశాయి, పెళ్లి చేసుకుందామని యువకుడితో లేడీ ?, బంగారం, లక్షలు స్వాహా !

బెంగళూరు: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు భారీ మొత్తంలో జీతం తీసుకుంటున్నాడు. బ్యాచులర్ జీవితం గుడుపుతూ ఎంజాయ్ చేస్తున్న యువకుడు పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఓ ప్రముఖ మ్యాట్రీమోని వెబ్ సైట్ లో అందమైన మహిళ ఆ యువకుడికి పరిచయం అయ్యింది. తన భర్త తనకు విడాకులు ఇచ్చాడని, నీకు ఇష్టం అయితే మనం పెళ్లి source https://telugu.oneindia.com/news/india/cheating-lady-a-woman-allegedly-cheated-a-private-company-employee-in-the-name-of-marriage-in-beng-304927.html

అర్ధరాత్రి ప్రియురాలి రూమ్‌లో ప్రేమోన్మాది: గొంతుకోసిన డిగ్రీ స్టూడెంట్..: ఆసుపత్రిలో

హైదరాబాద్: హైదరాబాద్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే అక్కసుతో ఓ యువకుడు దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఓ యువతిని హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్పందించారు. ఆ యువకుడిని పట్టుకుని, చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల source https://telugu.oneindia.com/news/telangana/telangana-man-tries-to-cut-throat-a-young-woman-after-rejecting-his-proposal-in-hyderabad-304925.html

Android 12L సరికొత్త అప్ డేట్ ను గూగుల్ ప్రకటించింది! ఫీచర్లు ఇవే

ఇటీవల జరిగిన ఆండ్రాయిడ్ డెవలపర్ సమ్మిట్‌లో టాబ్లెట్‌లు మరియు ఫోల్డబుల్స్ వంటి పెద్ద స్క్రీన్ పరికరాల కోసం ఆండ్రాయిడ్ OS యొక్క కొత్త అప్ డేట్ ను సెర్చ్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. కంపెనీ దీనిని ఆండ్రాయిడ్ 12L అనే పేరుతో పిలుస్తోంది. అర్హత కలిగిన గూగుల్ పిక్సెల్ పరికరాల కోసం ఆండ్రాయిడ్ 12 OS గత

పెగాసస్ దర్యాప్తు అక్కడి నుంచే-సుప్రీం ఆదేశాలతో నిపుణుల కమిటీ అడుగులు-కేంద్రానికి మరో షాక్

పెగాసస్ స్పైవేర్ వాడకం ద్వారా భారత్ లో విపక్ష రాజకీయనేతలు, సొంత ప్రభుత్వంలోని మంత్రులు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని ఆరోపణల్ని ఎదుర్కొంటున్న కేంద్రానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది పెగాసస్ వివాదంపై స్వతంత్ర నిపుణుల కమిటీతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ దర్యాప్తు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలో కూడా స్పష్టం చేసింది. దీంతో source https://telugu.oneindia.com/news/india/independent-expert-panel-inquiry-on-pegasus-spyware-from-2019-whatsapp-data-leakage-sc-orders-304922.html

ఏపీ టూ తెలంగాణా గంజాయి స్మగ్లింగ్: కొబ్బరికాయల మాటున; 2 వేల కిలోల గంజాయి సీజ్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి దందా విపరీతంగా సాగుతోందని ఏపీ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నా, ఏపీ గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతుందని, అంతర్జాతీయంగా కూడా ఏపీ నుండి గంజాయి దందా సాగుతుందని ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా గంజాయి స్మగ్లర్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. చాప source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-to-telangana-ganja-smuggling-2-thousand-kilos-of-ganja-seized-304921.html

Actress: కారు నిలిపి నటి మీద దాడి చేసిన మాజీ బాయ్ ఫ్రెండ్, టార్చర్ పెట్టాడని సిటీ మొత్తం తిరిగి !

బెంగళూరు: వెండి తెర, బుల్లి తెర మీద హంగామా చేస్తూ బిజీగా గడుపుతున్న నటి దెబ్బకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కటకటాలపాలైనాడు. కాలేజ్ లో చదవే సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి అయ్యే సమయానికి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. తరువాత ప్రియుడికి ఆమె బ్రేకప్ చెప్పింది. యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీరు కావడం, తరువాత source https://telugu.oneindia.com/news/india/actress-kannada-actress-anusha-rai-complaint-against-her-former-boyfriend-in-bengaluru-city-304920.html

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి, చీటింగ్ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చిన కిరణ్ గోసావి అరెస్ట్

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో వివాదాస్పద విట్నెస్ గా ఉన్న కిరణ్ గోసావి చుట్టూ కేసు తిరుగుతుంది. సమీర్ వాంఖడే కి లంచం ఇవ్వాలని ప్రయత్నం చేసినట్టు కిరణ్ గోసావి అంగరక్షకుడు అఫిడవిట్ ఇవ్వటంతో కేసులో కిరణ్ గోసావి పాత్ర కీలకంగా మారింది. తాను పోలీస్ స్టేషన్లో లొంగిపోతానని ప్రకటించిన తర్వాత తాజాగా కిరణ్ గోసావిని పూణేలో అరెస్ట్ చేశారు. source https://telugu.oneindia.com/news/india/aryan-khan-drugs-case-controversial-witness-kiran-gosavi-arrested-in-pune-304917.html

దీపావళి డెకరేటివ్ స్మార్ట్ లైట్ల కొనుగోలుపై అమెజాన్‌లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు!!

ఈ దీపావళికి స్మార్ట్ లైట్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఇప్పుడు కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో డెకరేటివ్ స్మార్ట్ లైట్లతో సహా కొనసాగుతున్న సేల్‌లో విస్తృత శ్రేణి ఉత్పత్తులపై డీల్స్ మరియు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ లైట్లలో రిమోట్ మరియు Wi-Fiతో కూడిన LED స్ట్రిప్

హోం మంత్రికి సోకిన కరోనా: రెండు డోసుల టీకా తీసుకున్నా వదలని వైరస్: కొత్తగా 733 మంది బలి

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ మళ్లీ మొదలైందా? రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాం కదా.. అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దాని బారిన పడటం ఖాయమేనా? ఈ మహమ్మారి నిర్మూలన అయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తోన్న హెచ్చరికలను పాటించక తప్పదా?- అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. దేశంలో క్రమంగా కరోనా source https://telugu.oneindia.com/news/india/maharashtra-home-minister-dilip-walse-patil-tests-positive-for-covid19-after-taking-two-doses-of-vac-304918.html

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి, చీటింగ్ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చిన కిరణ్ గోసావి అరెస్ట్

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో వివాదాస్పద విట్నెస్ గా ఉన్న కిరణ్ గోసావి చుట్టూ కేసు తిరుగుతుంది. సమీర్ వాంఖడే కి లంచం ఇవ్వాలని ప్రయత్నం చేసినట్టు కిరణ్ గోసావి అంగరక్షకుడు అఫిడవిట్ ఇవ్వటంతో కేసులో కిరణ్ గోసావి పాత్ర కీలకంగా మారింది. తాను పోలీస్ స్టేషన్లో లొంగిపోతానని ప్రకటించిన తర్వాత తాజాగా కిరణ్ గోసావిని పూణేలో అరెస్ట్ చేశారు. source https://telugu.oneindia.com/news/india/aryan-khan-drugs-case-controversial-witness-kiran-goswami-arrested-in-pune-304917.html

మోడీ బాటలోనే జగన్ సర్కార్ -అక్కడ యూపీఏ, ఇక్కడ టీడీపీ- మిగతాదంతా సేమ్ టూ సేమ్

గతంలో ఏదైనా ప్రభుత్వ హయాంలో ఓ తప్పిదం జరిగితే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే అంశంపై దృష్టిసారించేది. వీలు కాకపోతే తాత్కాలికంగా ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలు వెతికేవి. ఇందులో తమ ప్రభుత్వ హయాంలో చేసిన మిగతా పనుల్ని తెరపైకి తెచ్చి విపక్షాల విమర్శల నుంచి ఊరట పొందేది. ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వాల తీరు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-follows-the-footsteps-of-pm-modi-in-blaming-previous-governments-for-current-issues-304916.html

ఎమ్మెల్యేలనే జగన్ కలవరు - బెదిరిస్తే భయపడం: సీఎం కారు పెట్రోలుకు డబ్బుల్లేవు- రఘునందన్‌ ఫైర్..!!

ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మాటలు పేలుతున్నాయి. అసలు కేంద్రం నిధులు ఇవ్వకపోతే సీఎం కారు పెట్రోలుకు కూడా డబ్బుల్లేవు అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బద్వేలు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. దీనికి వైసీపీ నేతలు సైతం అదే source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-doesn-t-have-money-for-his-car-petrol-bjp-leader-raghunandan-304915.html

Nokia T20 టాబ్లెట్ ఇండియా లాంచ్ కు సిద్ధం అయింది ! ధర, ఫీచర్లు చూడండి.

Nokia T20 Tablet నిజానికి ఈ నెల ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించబడింది. ఇప్పుడు, బ్రాండ్ భారతీయ మార్కెట్లో సరికొత్త టాబ్లెట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితమైన ప్రయోగ తేదీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ప్రయోగం త్వరలోనే ఉంది. నోకియా T20 టాబ్లెట్ కోసం ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఇది

జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తప్పదా?: రేపు కుప్పానికి చంద్రబాబు: డ్యామేజ్.. కంట్రోల్‌ అవుతుందా?

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం.. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాల్లో చంద్రబాబు అక్కడే గడుపుతారు. మండలాలవారీగా సమీక్షలను నిర్వహిస్తారు. అనంతరం బహిరంభ సభలో ప్రసంగిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన పరాభవం నేపథ్యంలో చంద్రబాబు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-chief-chandrababu-all-set-to-visit-his-own-constituency-kuppam-in-chittoor-on-october-29-and-30-304914.html

ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు 24 గంటల్లో రీఛార్జ్ చేసుకోవాలి...

భారతి ఎయిర్‌టెల్ ఇటీవల తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ను విడుదల చేసింది. ఇందులో టెల్కో వారు ఆఫర్‌లోని అన్ని నిబంధనలు మరియు షరతులను పాటిస్తే వారికి రూ. 6,000 నగదు ప్రయోజనాన్ని అందజేస్తుంది. కానీ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారులు రూ.249 ప్లాన్‌తో లేదా అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే

సీఎం జగన్ కేసుల్లో రోజు వారీ విచారణ- నేటి నుంచే : హైకోర్టు స్పష్టత..!!

ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. కేసుల వారీగా నిందితులు దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ చేపతామని తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లోని నిందితులు తమపై కేసులు కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పలు పిటీషన్ల పైన జస్టిస్ షమీమీ్ అక్తర్ విచారణ చేపట్టారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-high-court-has-decided-to-hold-a-day-to-day-hearing-in-the-jagan-cases-304912.html

టీ20 మ్యాచ్ స్కోర్ బోర్డ్‌లాగా దూసుకెళ్తోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు: మళ్లీ పెంపు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇవ్వాళ కూడా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌పై 35 పైసలు పెరిగింది. టీ20 ప్రపంచకప్ కప్ టోర్నమెంట్‌లోని స్కోర్ బోర్డ్‌లాగా పరుగులు తీస్తూనే ఉంది. ఇంధన ధరలు తగ్గుముఖం పడతాయనే ఆశలు ఇక ఏ మాత్రం లేవు. వాటిని వదిలేసుకోవాల్సిందే. ఒక్కరోజు పెంచకపోతే.. వాటి రేట్లను తగ్గించినట్టే అని source https://telugu.oneindia.com/news/india/petrol-and-diesel-prices-hiked-on-october-28-2021-check-rates-here-for-in-your-city-304911.html

నెత్తిన వంట గ్యాస్ \"బండ\" - రూ.100 మేర పెంపు : రేషన్ దుకాణాల్లో చిన్న సిలిండర్లు..!!

ఇప్పటికే నిత్యావసర వస్తువులు- పెట్రో ఉత్పత్తుల ధరలతో సతమతం అవుతున్న వేళ..మరో పిడుగు సామాన్యుడిపైన పడేందుకు సిద్దం అవుతోంది. కొంత కాలంగా వంట గ్యాస్ ధరల్లో సైతం హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల వేళ సైతం వంట గ్యాస్ ధరలు పెంచేందుకు రంగం సిద్దమైందంటూ బీజేపీ పైన ప్రతిపక్షాలు విమర్శలు మొదలు source https://telugu.oneindia.com/news/india/seem-to-be-lpg-rates-may-hit-common-man-again-rs-100-hike-after-diwali-304909.html

టీమిండియా అభిమానులకు మరో బ్యాడ్‌ న్యూస్: కోహ్లీ స్థానాన్ని ఆక్రమించిన పాక్ ఓపెనర్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఇంకా బోణీ చేయలేదు. గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఈ ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. రెండు జట్లకూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఆడిన తొలి మ్యాచుల్లో పాకిస్తాన్‌ చేతిలోనే పరాజయాన్ని చవి చూశాయి. రెండో source https://telugu.oneindia.com/news/icc-rankings-virat-kohli-has-dropped-down-to-the-5th-spot-and-kl-rahul-also-slipped-in-the-304908.html

నేటి కేబినెట్ లో కీలక నిర్ణయాల దిశగా : ఆ వెంటనే గవర్నర్ తో సీఎం జగన్ భేటీ -ఏం జరుగుతోంది..!!

రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా కొద్ది రోజులు గా ఏపీ ప్రభుత్వం..సినీ ఇండస్ట్రీలో చర్చకు కారణమైన సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందు కోసం చట్ట సవరణకు ప్రభుత్వం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cabinet-meet-to-day-to-take-key-decision-on-assigned-lands-and-online-movie-tickets-304907.html

మద్యం, నగదు పంపిణీ: హెచ్ఆర్సీకి ఫిర్యాదు

హుజురాబాద్ బై పోల్ ప్రచారం ముగిసింది. ఇక ప్రలోభాలే మిగిలింది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. డబ్బులు, మద్యం పంపిణీపై హైకోర్టు న్యాయవాది సయ్యద్ సలీమ్ హెచ్ఆర్సీ లో source https://telugu.oneindia.com/news/india/money-liquor-distribution-at-huzurabad-304905.html

ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో స్ట్రీమ్‌ను షెడ్యూల్ చేయడం ఎలా?

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్‌బుక్ యాజమాన్యంలో గల ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల తన యొక్క వినియోగదారులకు లైవ్ స్ట్రీమ్‌లను షెడ్యూల్ చేసే సామర్థ్యాన్ని పరిచయం చేసింది. లైవ్ షెడ్యూలింగ్ అని పిలువబడే ఈ ఫీచర్ మీ స్ట్రీమ్‌ను 90 రోజుల ముందుగానే షెడ్యూల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీని సాయంతో మీ యొక్క ఫాలోవర్‌లు ట్యూన్ చేయడానికి

పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకున్న విద్యార్థులపై ఫిర్యాదు; జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులకు ఉగ్రవాద సంస్థ

ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నందుకు శ్రీనగర్‌లో వైద్య విద్యార్థులపై ఫిర్యాదు చేసిన వారిని టార్గెట్ చేస్తూ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (ULF) హెచ్చరికలు జారీ చేసింది. పోలీసు ఫిర్యాదును ఎవరు దాఖలు చేశారో తమకు తెలుసని, 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, source https://telugu.oneindia.com/news/india/terror-group-threatens-non-locals-in-j-k-who-complained-against-those-students-celebrating-pakistan-304863.html

జనాభా రిజిస్టర్ లో వివాదాస్పద ప్రశ్నలు-రాష్ట్రాల అభ్యంతరాల బేఖాతర్-కొనసాగించిన కేంద్రం

జాతీయ జనాభా రిజిస్టర్ లో వివరాల నమోదు కోసం కేంద్రం రూపొందించిన ప్రశ్నావళిపై గతంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజల మాతృభాష, తల్లితండ్రుల జన్మస్ధలం వంటి ప్రశ్నల్ని ఇందులో ఉంచడంపై రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. అయినా కేంద్రం వీటిని పట్టించుకోలేదు. ఈ ప్రశ్నల్ని యథాతథంగా కొనసాగిస్తూ జనాభా లెక్కలు గణించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు source https://telugu.oneindia.com/news/india/centre-ignore-objections-on-contentious-questions-in-npr-form-circulate-the-same-to-census-official-304862.html

ఏపీ ప్రభుత్వ అప్పీల్ లో కేంద్రం ఇంప్లీడ్ : ఇళ్ల నిర్మాణం నిలిపివేతపై రంగంలోకి -30 లక్షల జీవితాలతో..!!

ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం పేదలందరికీ ఇళ్లు విషయంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపటొద్దన్న హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌లో కేంద్ర ప్రభుత్వం ఇంప్లీడ్‌ కానుంది. పథకం అమల్లో భాగంగా కొన్ని అంశాల పైన న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం source https://telugu.oneindia.com/news/andhra-pradesh/central-govt-impleaded-in-ap-govt-apppeal-on-house-for-all-scheme-implementaion-on-single-judge-orde-304861.html

Illegal affair: భర్త కోటీశ్వరుడు, ఆటో డ్రైవర్ తో ఆంటీ జంప్, ఖర్చుల కోసం రూ. 47 లక్షలు, గోల్డ్ !

ఇండోర్/ చెన్నై: కోటీశ్వరుడైన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి దంపతులు హ్యాపీగానే ఉన్నారు. భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. దంపతుల ఇంట్లో ఎప్పుడూ భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. ప్రతిరోజూ భార్య స్నేహితులను కలవడానికి బయటకు source https://telugu.oneindia.com/news/india/illegal-affair-the-wife-of-a-millionaire-man-ran-away-with-an-auto-driver-indore-in-madhya-pradesh-304860.html

అమెజాన్‌లో కీబోర్డ్ & మౌస్ కాంబోలపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు!! మిస్ అవ్వకండి

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఇప్పుడు కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కీబోర్డులు మరియు మౌస్ లు వంటి కంప్యూటర్ పెరిఫెరల్స్‌పై కొన్ని ప్రత్యేక ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కంప్యూటర్ పరికరాలను విడిగా కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ లో లాజిటెక్, డెల్, హెచ్‌పి మరియు ఇతర కంపెనీల ద్వారా

పెగాసస్ పై సుప్రీం కీలక నిర్ణయం-నిపుణుల కమిటీ-ఆరోపణల్ని కేంద్రం తిరస్కరించకపోవడంతో-

ఈ మధ్య కాలంలో దేశంలో రాజకీయ నేతల్ని, వీపీఐపీల్ని కుదిపేసిన పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విపక్ష నేతలు, అధికారులు, జర్నలిస్టులపై ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో కేంద్రం గూఢచర్యం చేస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. వీటిని కేంద్రం స్పష్టంగా తిరస్కరించలేకపోయింది. దీంతో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. source https://telugu.oneindia.com/news/india/supreme-court-forms-independent-expert-committee-on-pegasus-row-as-no-denial-by-centre-304858.html

సమీర్ వాంఖడే పై నేడు ఎన్సీబీ విజిలెన్స్ టీమ్ విచారణ; ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఉచ్చులో వాంఖడే విలవిల!!

బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి పలు ఆరోపణలు ఎదుర్కొన్న సమీర్ వాంఖడే పై విచారణ చేపట్టింది ఎన్సీబీ. లంచం ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో source https://telugu.oneindia.com/news/india/sameer-wankhede-to-face-ncb-vigilance-team-today-in-bribary-allegations-in-aryan-khan-drugs-case-304857.html

వాట్సాప్ బిజినెస్ అకౌంటులో కొత్త ఫీచర్!! ఉపయోగం ఏమిటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లో అధికంగా ఉపయోగించే యాప్ వాట్సాప్ ఇప్పుడు కొత్తగా ఒక ఫీచర్‌పై పనిచేస్తోంది అని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్ యొక్క విషయానికి వస్తే బిజినెస్ అకౌంటులకు మెసేజ్ రేటింగ్‌ను జోడించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ వ్యాపార వినియోగదారులు పంపిన మెసేజ్ లను రేట్ చేయడానికి వినియోగదారులను

ఏపీ జైళ్లలో ఖైదీల ములాఖత్ లు ప్రారంభం-వ్యాక్సిన్ వేయించుకున్న వారికే కలిసే ఛాన్స్

ఏపీలోని జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేస్తుంటారు. కానీ కోవిడ్ నేపథ్యంలో ఖైదీల కుటుంబ సభ్యులు వారిని కలిస్తే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో గతేడాది ములాఖత్ లు నిలిపేశారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించబోతున్నారు. ఏపీలోని జైళ్లలో ఖైదీల ములాఖత్ లను source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-resume-mulakhats-in-prisons-today-only-allow-vaccinated-family-members-304856.html

ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం : ట్రస్టు స్వాధీనానికి నోటీసులు..!!

టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పైన ప్రభుత్వం మరో సారి ఫోకస్ పెట్టింది. ఈ సారి ఆయన ట్రస్టుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ ఛైర్మన్ గా వ్యవహరించటంతో తన తండ్రి పేరుతో దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-endowments-commissioner-issued-notices-to-tdp-leader-dulipalla-narendra-304855.html

తిరుపతి ఎయిర్ పోర్ట్ ఇక ప్రైవేటుకు.. కేంద్రానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బిడ్డింగ్ ప్రతిపాదనలు !!

దేశానికి ఉన్న ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడుల దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఆర్థికంగా నష్టాలు వచ్చే సంస్థలను ప్రైవేటుపరం చేసి తద్వారా ఆర్థిక ఒత్తిడుల నుంచి గట్టెక్కాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాల ప్రైవేటీకరణ పై దృష్టి సారించింది. అందులో భాగంగా దేశంలోని 13 విమానాశ్రయాలను ప్రైవేటు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/tirupati-airport-ready-for-privatization-airport-authority-of-india-bidding-proposals-to-center-304853.html

ఏపీ నుంచే దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా-నల్గొండ ఎస్పీ షాకింగ్ కామెంట్స్-పవన్ ట్వీట్

ఏపీలో కొంతకాలంగా గంజాయిపై జరుగుతున్నంత చర్చ ఉమ్మడి ఏపీలో సైతం జరగలేదు. విపక్షాలు అదే పనిగా అక్రమ గంజాయి సరఫరాపై విమర్శలు చేస్తున్నా చూసీచూడనట్లుగా ముందుకు పోతున్న ప్రభుత్వానికి తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో ఓ అధికారి షాకిచ్చారు. ఏపీలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు కొనసాగింపుగా ఉన్న ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇవే కామెంట్స్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cannabis-supply-from-ap-across-the-country-nalgonda-sp-comments-pawan-kalyan-tweeted-304852.html

YouTube లో కొత్త ఫీచర్ 'New To You ' ! ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

YouTube లో  వినియోగదారులు కొత్త సృష్టికర్తలను మరియు తాజా కంటెంట్‌ను కనుగొనడాన్ని సులభతరం చేసే ప్రయత్నంలో, YouTube "New To You " అనే కొత్త వ్యక్తిగతీకరించిన ట్యాబ్‌ను పరిచయం చేస్తోంది. YouTube ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది మరియు ఇప్పుడు అది చివరకు అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తోంది.

బద్వేలు - హుజూరాబాద్ లో నేటితో ప్రచారానికి తెర : రెండు చోట్లా బీజేపీకి ప్రతిష్ఠాత్మకం..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుంది. ఏపీలోని కడప జిల్లా బద్వేలు..తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియెజకవ ర్గాలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. గతంలో 48 గంటల ముందు ప్రచారం నిలిపివేసారు. ఎన్నికల సంఘం తాజా నిబంధనల మేరకు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని source https://telugu.oneindia.com/news/andhra-pradesh/by-election-campaign-in-badvel-and-huzuzrabad-end-to-day-eveving-prestigious-for-ruling-parties-in-304851.html

Wife: భార్య ముక్కు కోసేసి సున్నం పెట్టుకోమని చెప్పిన మొగుడు, పుట్టింటిలో మకాం వేసిందని కోపంతో !

శివపురి/ఇండోర్: చక్కగా సంసారం చేసుకుంటున్న దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఉమ్మడి కుటుంబంలో భర్తతో కలిసి ఉంటున్న భార్యతో ఆమె భర్త అప్పుడప్పుడు గొడవలు పడేవాడు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇదే విషయంలో పెద్లలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంతకాలం తరువాత భార్య ఆమె పిల్లలను source https://telugu.oneindia.com/news/india/wife-man-slashes-wife-s-nose-over-domestic-dispute-in-shivpuri-district-in-madhya-pradesh-304850.html

ఆంధ్రప్రదేశ్: కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు - దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ప్రెస్ రివ్యూ

కోవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50వేలు పరిహారంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులిచ్చినట్లు 'సాక్షి' వెల్లడించింది. ''మృతిచెందిన వారి భార్యా పిల్లలు లేదా రక్తసంబంధీకులకు ఈ పరిహారం చెల్లిస్తామని సింఘాల్ ప్రకటించారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీనికోసం జిల్లా స్థాయిలో సీడీఏసీ source https://telugu.oneindia.com/news/india/ap-govt-to-give-rs-50k-for-the-covid-death-families-here-is-how-to-apply-press-review-304849.html

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం: రెండు దశాబ్దాల్లో ఏం సాధించింది.. మార్చుకోవాల్సింది ఏంటి?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు రెండు దశాబ్దాల పార్టీ. ఒక రాజకీయ పార్టీ చరిత్రలో రెండు దశాబ్దాల ఉనికి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా టీఆర్ఎస్ జరుపుకుంటున్నది ఒక విధంగా విజయమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యాన్ని సాధించేవరకూ ఒక స్పష్టమైన, మడమతిప్పని రాజకీయ పోరాటం చేస్తామనే హామీతో 2001లో టీఆర్ఎస్ స్థాపన జరిగింది. {image-trs-1635305959.jpg source https://telugu.oneindia.com/news/india/telangana-rashtra-samithi-what-has-been-achieved-in-two-decades-what-needs-to-change-304844.html

భారతదేశంలో ఫేక్ న్యూస్ మీద పోరాటంలో ఫేస్‌బుక్ తంటాలు పడుతోందా?

"నేను నా జీవితంలో ఇప్పటి వరకు చూసిన వాటికంటే, గత మూడు వారాల్లో చూసిన శవాలు ఎక్కువ'' అని ఇండియాలో ఫేస్‌బుక్ మీద పరిశోధన వ్యక్తి ఒకరు 2019లో ఓ నివేదికలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన 3 వారాలపాటు సోషల్ మీడియా అల్గారిథమ్స్‌ మీద పరిశోధన చేశారు. ఈ పరిశోధనాంశాలు అంతర్గత సమాచారం source https://telugu.oneindia.com/news/india/is-facebook-getting-into-trouble-in-the-fight-against-fake-news-in-india-304843.html

గ్రామ సచివాలయంలొనే కరోనా చికిత్స - 11,789 మినీ కోవిడ్‌ కేర్‌ సెంటర్లు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనేక పధకాల నిర్వహణ... సేవల్లో ఇప్పటికే కీలకంగా మారిన గ్రామ సచివాలయాల్లో ఇక కరోనా సేవాలు అందనున్నాయి. కరోనా తీవ్రత తగ్గినా..అక్కడక్కడా పాజిటివ్ కేసులు నమోదవుతునే ఉన్నాయి. అందులో భాగంగా... ఇప్పుడు మరో కీలక సేవలకు గ్రామ సచివాలయాలు సిద్దం అవుతున్నాయి. భాగంగా వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్‌ కేర్‌ సెంటర్లను గ్రామ సచివాలయాల పరిధిలోనే ఏర్పాటు చేయబోతున్నారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-planning-to-starts-covid-care-centers-in-viallage-secretariats-304848.html

ఎనిమిదో రోజుకు చేరిన వైఎస్ షర్మిల పాదయాత్ర: కంప్లీట్ షెడ్యూల్ ఇదే: ఇబ్రహీపట్నంలో ఎంట్రీ

హైదరాబాద్: తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి సమగ్ర అవగాహనను ఏర్పరచుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టిన మహా పాదయాత్ర.. బుధవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన ఆమె రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టారు. source https://telugu.oneindia.com/news/telangana/ysrtp-chief-ys-sharmila-s-8th-day-padayatra-the-complete-schedule-is-here-304846.html

Bharat Biotech: కోవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వని ప్రపంచ ఆరోగ్య సంస్థ: పెండింగ్‌లోనే

జెనీవా: హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్‌కు ఊరట లభించట్లేదు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి అవసరమై అనుమతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంజూరు చేయలేదు. మరింత అదనపు సమాచారాన్ని అందజేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించింది. వాటిని పరిశీలించిన తరువాతే- తుది నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేసింది. source https://telugu.oneindia.com/news/international/who-s-technical-advisory-group-sought-additional-clarifications-from-bharat-biotech-for-its-covaxin-304845.html

Video: బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు: ఐదుగురు సజీవ దహనం, మరో 10 మందికి గాయాలు

చెన్నై: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లకురిచి జిల్లా శంకరపురంలోని ఓ బాణాసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో పది మందికిపైగా గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు source https://telugu.oneindia.com/news/india/tamil-nadu-five-killed-10-injured-in-blaze-at-firecracker-store-in-kallakurichi-304840.html

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్: మోడీ సర్కార్‌కు సవాళ్లు ఇవే

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ప్రతిపక్ష యూపీఏ- తమ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదివరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే అర్ధాంతరంగా ముగించిన పరిస్థితుల్లో.. అందరి దృష్టీ తాజా సెషన్స్ మీదే ఉన్నాయి. మరోసారి అలాంటి సన్నివేశాలను source https://telugu.oneindia.com/news/india/parliament-winter-session-to-be-held-from-29th-november-to-23rd-december-304806.html

చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని-కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కామెంట్స్

ఏపీలో పట్టాభి ఎపిసోడ్ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన మాటలదాడి ఇంకా కొనసాగుతోంది. పట్టాభి ఎపిసోడ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా స్పందించారు. తాజాగా source https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-leader-pattabhi-have-life-threat-from-chandrababu-ysrcp-mla-dwarampudi-shocking-comments-304805.html

వ్యాక్సిన్ తీసుకోకుంటే నో రేషన్, నో పింఛన్: ఆ వార్తలు నమ్మొద్దు; తెలంగాణా డీహెచ్ శ్రీనివాస రావు యూటర్న్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే లబ్ధిదారులకు ఇచ్చే రేషన్ ను, పింఛన్ ను నిలిపివేస్తామని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందరు నవంబర్ 1వ తేదీ లోగా వ్యాక్సిన్ తీసుకోవాలని లేకుంటే వ్యాక్సిన్ తీసుకోని కుటుంబాలపై వేటు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మీడియాలో వార్తలు source https://telugu.oneindia.com/news/telangana/telangana-health-director-uturn-do-not-believe-the-news-no-ration-no-pension-who-are-not-vaccinat-304804.html

సిద్ధిపేట జిల్లాలో ఒక్క ఎకరం వరి సాగు చేసినా ఒక్కొక్కరిని వేటాడుతా: అధికారులకు సిద్ధిపేట కలెక్టర్ వార్నింగ్

సిద్దిపేట జిల్లా కలెక్టర్ వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఒక్క ఎకరంలో వరి సాగు చేసినా, ఆ పరిధిలో వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. అగ్రికల్చర్ మీటింగ్ లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లాలో వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికీ లేదన్నారు. source https://telugu.oneindia.com/news/telangana/siddipet-collector-warning-to-the-authorities-and-seed-shops-over-paddy-cultivation-304802.html

Lanzhou: చైనాలో మళ్లీ పేలిన కరోనా బాంబు: 4 మిలియన్ల జనాభా ఉన్న సిటీలో లాక్‌డౌన్

బీజింగ్: సుమారు రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి జన్మనిచ్చినట్టుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డ్రాగన్ కంట్రీ.. చైనా మరోసారి లాక్‌డౌన్‌లో వెళ్లింది. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ప్రకటించింది. కొద్దిరోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్‌ source https://telugu.oneindia.com/news/international/coronavirus-outbreak-china-announced-lock-down-in-lanzhou-city-of-4-million-people-304801.html

Lady: ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, ఫ్రెండ్స్ తో విహారయాత్రకు వెళ్లిన యువతి, బాత్ రూమ్ లో శవమైంది!

బెంగళూరు/ ముంబాయి/ కొడుగు: చాలా కాలం తరువాత పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు కావడంతో పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ఇంతకాలం పర్యాటక కేంద్రాలు బోసిపోయాయి. ఇప్పుడు పర్యాటక కేంద్రాలు విహారయాత్రకు వచ్చేవారితో కలర్ ఫుల్ గా కనపడుతున్నాయి. విహారయత్రకు వచ్చిన యువతి సంతోషంగా ఆపరిసర ప్రాంతాల్లో తిరుగుతోంది. ముంబాయిలో source https://telugu.oneindia.com/news/india/lady-24-year-old-young-woman-tourist-suspicious-death-at-unregistered-homestay-in-kodagu-in-karnata-304800.html

కాంగ్రెస్ అగ్రనేతలతో సోనియా భేటీ-వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దిశానిర్దేశం

వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, గోవాతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలకు జరిగే ఈ ఎన్నికల్లో ఎలాగైన సత్తా చాటుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది. సోనియాగాంధీ ఏర్పాటు చేసిన source https://telugu.oneindia.com/news/india/sonia-gandhi-met-top-congress-leaders-to-draw-next-years-five-state-election-strategy-304799.html

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకోకుంటే.. నో రేషన్..నో పింఛన్?

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే విషయంలో తెలంగాణ సర్కార్.. కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఆర్థికంగా ఒడిదుడుకులకు లోనయింది. మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక్కటే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ పట్ల భయాందోళనలు, అనుమానాలతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటోన్న వారికి ప్రభుత్వం కన్నెర్ర చేసింది. source https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-likely-to-implement-no-vaccination-no-ration-or-pension-304798.html

అరకోటి రైతాంగానికి భరోసా సాయం: రూ.2,190 కోట్లు: ఒక్క క్లిక్‌తో జమ: మూడు పథకాలకు నిధులు

అమరావతి: రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన మూడు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఈ నిధులను విడుదల చేశారు. ఆ నిధులను రైతుల బ్యాంకు అకౌంట్లలోకి జమ చేశారు. వాటి విలువ 2,190 కోట్ల రూపాయలు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, వైఎస్సార్ source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-release-rs-2190-cr-under-ysr-rythu-bharosa-zero-interest-loans-and-yantra-seva-scheme-304796.html

ఒప్పో A56 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన యొక్క పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవడానికి కంపెనీ A-సిరీస్ విభాగంలో ఒప్పోA56 5G ను చైనీస్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ విభాగంలో లభించే ఈ హ్యాండ్‌సెట్‌ డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ వంటి ఫీచర్స్ ఉండి మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ద్వారా శక్తిని

చంద్రబాబుకు ఢిల్లీ టూర్ లో నిరాశ- మోడీ, షా అపాయింట్ మెంట్లు కరవు- గతంమర్చిపోలేదా?

ఏపీలో పట్టాభి ఎపిసోడ్, తదనంతర పరిణామాలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు హుటాహుటిన బయలుదేరి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ టీమ్ కు అక్కడ నిరాశ తప్పేలా లేదు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, టీడీపీ నేతల బృందానికి అక్కడ అపాయింట్ మెంట్ల విషయంలో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. దీంతో source https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-disappointment-to-tdp-chief-chandrababu-on-delhi-tour-as-no-response-from-pm-modi-amit-shah-304795.html

drugs case లో షాకింగ్ ట్విస్ట్ లు: నకిలీ పత్రాలతో సమీర్ వాంఖడే ఉద్యోగం; మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలనం

షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే ను మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సమీర్ వాంఖడే ముస్లిం అని ఉద్యోగం కోసం నకిలీ పత్రాలను ఉపయోగించి అర్హులైన దళితుడి ఉద్యోగాన్ని లాగేసుకున్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణలు చేశారు. source https://telugu.oneindia.com/news/india/sameer-wankhede-job-with-forged-documents-maharashtra-minister-nawab-malik-targeting-ncb-official-304794.html

కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు-ఏపీ సర్కార్ ప్రకటన-దరఖాస్తు విధానం ఇలా..

ఏపీలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం నిర్ణయించిన విధంగా కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులోనే దరఖాస్తు విధానాన్ని కూడా పొందుపరిచింది. ఏపీలో కోవిడ్ 19తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, వారసులకు source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-announce-rs-50000-to-covid-19-deceased-families-how-to-apply-for-compensation-304793.html

Aryan Khan: షారుక్ ఖాన్ కొడుకుతో సెల్ఫీలు, లొంగిపోతానని కిరణ్ గోసావి స్టేట్ మెంట్, కథ క్లైమాక్స్!

ముంబాయి/ లక్నో: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముంబాయి తీరంలో విలాసవంతమైన క్రూయిజ్ షిప్ లో హైటెక్ ప్రోఫైల్ యువకుల డ్రగ్స్ పార్టీ కేసులో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, అతని ఫ్రెండ్స్ ఇప్పటికే జైలుపాలైనారు. ఆ రోజు క్రూయిజ్ source https://telugu.oneindia.com/news/india/aryan-khan-kiran-gosavi-witness-in-mumbai-drugs-on-cruise-case-to-surrender-in-lucknow-304792.html

అమెజాన్‌లో వీటి కొనుగోలుపై తగ్గింపు ఆఫర్స్ అదనంగా డిస్కౌంట్ కూపన్‌లు కూడా!! మిస్ అవ్వకండి

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అదనపు హ్యాపీనెస్ డేస్ సేల్ లో వినియోగదారులు కొనుగోలు చేయడం కోసం అమెజాన్ కూపన్ కార్నివాల్ ఆన్‌లో ఉంది. కూపన్ కార్నివాల్ దుకాణదారులకు అనేక రకాల ఉత్పత్తులపై అదనపు తగ్గింపులను అందిస్తోంది. ఇది ఎలా పని చేస్తుందో ఆశ్చర్యపోతున్నారా? దిగువ ఉత్పత్తి

AP Covid Ex-gratia: కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల పరిహారం చెల్లింపుకు ఉత్తర్వులు

కరోనా సెకండ్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి బీభత్సం సృష్టించింది. కరోనా మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయి నేటికీ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఏపీ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-covid-ex-gratia-key-orders-for-payment-of-rs-50000-corona-compensation-to-the-families-304789.html

వోడాఫోన్ ఐడియా(Vi) 180 రోజుల వాలిడిటీ ప్లాన్‌లో అద్బుతమైన ప్రయోజనాలు ఎన్నో!!

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సర్వీస్ బ్రాండ్ లలో వోడాఫోన్ ఐడియా ఒకటి. ఎయిర్‌టెల్, జియో ప్రైవేట్ టెల్కోలతో పోలిస్తే Vi కి వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంది. మీరు Vi యొక్క సిమ్ ను ఉపయోగిస్తుంటే కనుక మిగిలిన టెల్కోలతో పోలిస్తే ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి. అయితే మీరు ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ

జగన్ సర్కార్ కు 'ఎయిడెడ్' సంకటం- బెదిరింపులపై తల్లితండ్రుల్లో టెన్షన్-అమ్మఒడికీ నిరాకరణ

ఏపీలో ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్ధల విషయంలో వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న ధోరణి ఇప్పుడు వివాదాస్పదవుతోంది. ఓవైపు విద్యాసంస్ధల్ని బలవంతంగా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం లేదంటూ హైకోర్టుకు కూడా చెప్పిన ప్రభుత్వం.. మరోవైపు మాత్రం దొడ్డిదారిన వారిని లొంగదీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఒత్తిళ్లు భరించలేక ఎయిడెడ్ స్కూళ్లు మూసివేతకు సిద్ధమవుతున్నాయి. ఇది చివరికి source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ire-on-jagan-governments-new-policy-on-private-aided-schools-parent-refuse-ammavodi-amounts-304787.html

Flipkart లో దీపావళి పండగ ఆఫర్లు ! 80% వరకు కూడా తగ్గింపు, లిస్ట్ చూడండి.

వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మరో పండుగ సీజన్ సేల్‌తో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2021 అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించబడుతుంది మరియు ఎలక్ట్రానిక్స్ పరికరాలపై అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపులు మరియు ఆఫర్‌లను అందిస్తుంది.

భారత విమాన ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తేసిన అమెరికా: ఈ తేదీ నుంచే: కొత్త గైడ్‌లైన్స్ ఇవే

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కల్లోలాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించడానికి ముందుకు రాలేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ source https://telugu.oneindia.com/news/international/us-president-joe-biden-issues-guidelines-for-nov-8-international-travel-reopening-says-whitehouse-304783.html

వైఎస్ షర్మిల మహా పాదయాత్రకు బ్రేక్: ఆ దీక్ష పునరుద్ధరణ

హైదరాబాద్: తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడంపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టిన పాదయాత్ర..మంగళవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన ఆమె రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టారు. మొత్తం 90 అసెంబ్లీ, source https://telugu.oneindia.com/news/telangana/ysrtp-chief-ys-sharmila-resumes-her-one-day-hunger-strike-nirudyoga-nirahara-deeksha-today-304781.html

కేరళలో తగ్గని కరోనా ఉధృతి: 6664 కరోనా కేసులు

కేరళలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 6664 కేసులు వచ్చాయి. వైరస్ సోకిన 53మంది చనిపోయారు. దీంతో చనిపోయిన మొత్తం సంఖ్య 28,592కి చేరింది. గత 24 గంటల్లో 61,202 మందికి పరీక్షలు నిర్వహించారు. ఎర్నాకులంలో 1168, తిరువనంతపురంలో 909, కొల్లాం 923, త్రిసూర్‌లో 560, source https://telugu.oneindia.com/news/india/kerala-reports-6664-new-covid-19-cases-304779.html

ఏమీ ధైర్యం.. బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డ్ తీసిన అమిత్ షా..

జమ్ము కశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌లో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ప్రజలతో మాట్లాడే సమయంలో అమిత్ షా తన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ తీసివేశారు. ఎందుకంటే.. ప్రజలతో తాను ప్రత్యక్షంగా మాట్లాడుతానని కామెంట్ చేశారు. అందుకే తీసివేశానని స్పష్టంచేశారు. శ్రీనగర్‌లో గల షేర్ ఏ కశ్మీర్ source https://telugu.oneindia.com/news/india/amit-shah-removes-bulletproof-shield-in-srinagar-304778.html

ఏపీలో రాష్ట్రపతి పాలన- డీజీపీని రీకాల్ చేయాలి : ఎంపీని కొట్టారు-జగన్ పై పుస్తకం : ప్రెసిడెంట్ తో చంద్రబాబు టీం

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ టీం రాష్ట్రపతిని కోరింది. ప్రధానంగా నాలుగు డిమాండ్లను రాష్ట్రపతికి నివేదించారు. రాష్ట్రంలో పరిస్థితుల పైన వినతి పత్రంతో పాటుగా వైసీపీ పాలన పైన ప్రచురించిన పుస్తాన్ని టీడీపీ నేతలు రాష్ట్రపతికి అందించారు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందని చంద్రబాబు ఆ లేఖలో ఆరోపించారు. source https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandra-babu-complaint-on-jagan-government-to-president-asked-to-impose-article-356-in-ap-304739.html

Girlfriend: నిలువునా ముంచేసిన ప్రియురాలు, నిశ్చితార్థం, వీడియో తీసి ఉరి వేసుకున్న జిమ్ ట్రైనర్ !

బెంగళూరు: జిమ్ సెంటర్ లో ట్రైనర్ గా ఉద్యోగం చేస్తున్న యువకుడు చూడటానికి పొడవుగా, కండలు పెంచి అందంగానే ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం జిమ్ ట్రైనర్ కు ఓ యువతి పరిచయం అయ్యింది. తరువాత ఆ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు సంతోషంగా తిరిగారు. మొదట మనం వివాహం చేసుకుందామని ఆ యువతి ఆమె ప్రియుడికి source https://telugu.oneindia.com/news/india/girlfriend-love-failure-gym-trainer-commits-suicide-in-rr-nagar-in-bengaluru-city-304738.html

భారత్ లో క్షీణత దిశగా కరోనా; తగ్గుతున్న యాక్టివ్ కేసులు, తాజాగా 14,306 కొత్త కేసులు, 443 మరణాలు

భారతదేశంలోకరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కాస్త హెచ్చు తగ్గులతో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 14,306 కొత్త కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) మరియు 443 కరోనా సంబంధిత మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం కేసులు source https://telugu.oneindia.com/news/india/corona-in-india-decreasing-active-cases-latest-14306-new-cases-443-deaths-304736.html

వైఎస్, జగన్ బాటలో ప్రియాంకా గాంధీ-యూపీలో కీలక హామీ-నాడు వైఎస్ ను నిందించి.. ఇప్పుడు

యూపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కీలక హామీలు గుప్పిస్తోంది. ఇఫ్పటికే మహిళలకు ఎన్నికల్లో 40 శాతం సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇవాళ మరో కీలక హామీ ఇచ్చారు. గతంలో యూపీలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ప్రియాంక గాంధీ source https://telugu.oneindia.com/news/india/congress-leader-priyanka-gandhi-follows-footsteps-of-ys-jagan-promise-free-treatment-upto10-lakhs-304735.html

టీఆర్ఎస్ ప్లీనరీ 2021: గులాబీ ఫ్లెక్సీలు, కటౌట్ లపై బీజేపీ గురి .. కేటీఆర్ కు సూటి ప్రశ్న!!

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేసింది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ టిఆర్ఎస్ ప్లీనరీకి ముస్తాబైంది. పార్టీ రూల్స్ ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి ప్లీనరీ జరగాల్సి ఉన్నా 2020లో కరోనా మహమ్మారి కారణంగా ప్లీనరీని నిర్వహించలేదు. ఇక ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరిగి 20 సంవత్సరాలు source https://telugu.oneindia.com/news/telangana/trs-party-plenary-bjp-targets-trs-flexi-cutouts-direct-question-to-ktr-304734.html

NEET PG 2021 counselling: అది తేలేంత వరకు నిలిపివేయండి: మోడీ సర్కార్‌కు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ 2021 పరీక్షలకు సంబంధించి ఇదివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఇదే విషయంపై మరోసారి కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇదివరకు source https://telugu.oneindia.com/news/india/supreme-court-asks-centre-to-put-the-counselling-for-neet-pg-on-hold-304733.html

జియో కంటే వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ ప్లాన్‌లు మెరుగ్గా ఉండడానికి కారణాలు ఇవే...

ఇండియాలోని టెలికాం రంగంలో మూడవ స్థానంలో కొనసాగుతున్న వోడాఫోన్ ఐడియా (Vi) దాని ప్రత్యర్థులు రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్‌లతో పోల్చితే కొన్ని అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ప్రయోజనాల విషయానికి వస్తే Vi యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇతర ఆపరేటర్‌ల కంటే మెరుగ్గా ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది వారాంతపు డేటా

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: సెల్ఫ్ డిఫెన్స్ లో సమీర్ వాంఖడే; తనపై కుట్ర అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు ఉచ్చు బిగించడం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్పతివరకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రాకుండా అడుగడుగునా అడ్డుకుంటుంది. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే source https://telugu.oneindia.com/news/india/aryan-khan-drugs-case-sameer-wankhede-in-self-defense-letter-to-mumbai-police-alleging-conspiracy-304730.html

Telangana: ములుగు జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్: పలువురు మావోయిస్టులు మృతి?

ములుగు: తెలంగాణలో మరోసారి భీకర ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. గ్రేహౌండ్స్-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందుతోంది. ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించినట్లు జిల్లా పోలీసు అధికారులు నిర్ధారించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మావోయిస్టుల source https://telugu.oneindia.com/news/telangana/telangana-encounter-between-greyhound-and-maoists-at-bijapur-mulugu-number-of-naxal-gunned-down-304729.html

అమెజాన్‌లో ఈ రోజు 50% కంటే ఎక్కువ డిస్కౌంట్ తో లభించే డీల్స్ ఇవే...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో వినియోగదారులకు ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లను అందించడంతోపాటుగా అదనపు క్యాష్‌బ్యాక్‌ల కోసం యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ మరియు ఇండస్‌ల్యాండ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వాక్యూమ్ క్లీనర్, డిష్‌వాషర్ లేదా స్మార్ట్ స్పీకర్ మరియు స్మార్ట్ వాచ్ వంటివి కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే కనుక ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో మీరు పరిగణించదగిన

Oppo నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ ! Samsung ను దెబ్బకొట్టడమే లక్ష్యం ....?

ఒప్పో తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ పై పనిచేస్తుందని చాలా కాలంగా పుకార్లు వచ్చాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో, కంపెనీ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను 2021లో ఏదో ఒక సమయంలో పరిచయం చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పుడు, వచ్చే నెలలో నవంబర్ లో ఎట్టకేలకు ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ జరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2021

అనాలోచిత చర్యకు జగన్ సర్కార్ మూల్యం-విద్యా దీవెన నిలిపేస్తామని హెచ్చరిక- కాలేజీలకు ఇవ్వకపోతే

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యా దీవెన(ఫీజు రీయింబర్స్ మెంట్ ) కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజుల్ని కాలేజీల ఖాతాల్లో కాకుండా పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీనిపై ముందు నుంచీ రచ్చ జరుగుతోంది. ఇలా ఫీజులు తమ ఖాతాల్లో వేయించుకున్న వారిలో source https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-regime-warns-to-stop-jagananna-vidya-deevena-amounts-to-mothers-not-paying-fee-to-colleges-304728.html

TRS plenary 2021: మెనూ కార్డ్ ఇదే: నాన్ వెజ్ ఘుమఘుమలు: తిన్నోళ్లకు తిన్నంత

హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని పురస్కరించుకుని రాష్ట్రం మొత్తం గులాబీమయమైంది. మూడేళ్ల తరువాత తొలిసారిగా ఈ ప్లీనరీని నిర్వహిస్తోంది టీఆర్ఎస్. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆ లోటును తీర్చేలా అత్యంత వైభవంగా పార్టీ ప్లీనరీని నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. మాదాపూర్‌ హెటెక్స్‌లో దీనికి source https://telugu.oneindia.com/news/telangana/trs-plenary-2021-a-food-menu-with-29-types-of-delicious-dishes-were-being-prepared-304726.html

Lady: పక్కింటోడు అని పలకరించిన పాపానికి ?, కూల్ డ్రింక్ లో మత్తుమందు, చేసేపని చేసి వీడియో తీసి !

లూధియాన/పంజాబ్: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న వివాహిత మహిళకు, మరో వ్యక్తికి పరిచయం ఉంది. ఉమ్మడి కుటుంబంలో భర్తతో కలిసి అతని భార్య నివాసం ఉంటున్నది. ఇంటికి వచ్చి వెలుతున్న వ్యక్తితో ఆమె మాట్లాడుతోంది. అందంగా ఉన్న మహిళ మీద ఆ కామాంధుడి కన్నుపడింది. తన కోరిక తీర్చాలని, ఈ విషయం సీక్రేట్ గా ఉంటుందని అతని source https://telugu.oneindia.com/news/india/lady-man-spikes-womans-cold-drink-rapes-her-and-tapes-obscene-act-to-threaten-her-in-punjab-304725.html