బద్వేలులో పోలింగ్ ప్రారంభం - పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా : భారీ బందోబస్తు- తరలి వస్తున్న ఓటర్లు..!!

ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు శుక్రవారం చేరుకొని..ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ..బీజేపీ..కాంగ్రెస్ తో పాటుగా మొత్తం 15

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/prestigous-contest-in-badvel-polling-starts-in-by-poll-305059.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!