2021 లో జియో సబ్‌స్క్రైబర్‌లను భారీగా కోల్పోయింది!! కారణం ఏమిటో తెలుసా

ఇండియాలోని టెలికాం రంగంలో సరికొత్త మార్పులకు మొదటగా శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో తరువాత ఎక్కువ మంది చందాదారులను అందుకొని అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ బేస్ తగ్గడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. సెప్టెంబర్ 2021తో ముగిసే త్రైమాసికంలో రిలయన్స్ జియో సుమారు 11.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!