భారత్ లో థర్డ్ వేవ్ భయం; పెరుగుతున్న మరణాలు; రికవరీల కంటే ఎక్కువగా కొత్త కేసులు !!

భారతదేశంలోకరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కాస్త హెచ్చు తగ్గులతో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల ఊగిసలాట ఆందోళన కలిగిస్తుంది. తగ్గినట్టే కనిపిస్తున్న కేసులు మరోమారు క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో మరణాల సంఖ్య పెరగడం కూడా భారతదేశానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ప్రస్తుతం భారత్ లో మరణాలు పెద్ద సంఖ్యలో

source https://telugu.oneindia.com/news/india/third-wave-fear-to-india-deaths-rise-corona-new-cases-increased-than-recoveries-305000.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!