నీలోఫర్ ఆస్పత్రిలో ఘోరం: రూ. 100 కోసం ఆక్సిజన్ పైప్ మరొకరికి, నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్: నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది కాసుల కక్కుర్తి కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం రూ.100కు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారికి ఇవ్వాల్సిన ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు ఓ వార్డుబాయ్. దీంతో ఆ బాలుడు ప్రాణవాయువు అందక ఉక్కిరిబిక్కిరై కొన్ని క్షణాల్లోనే

source https://telugu.oneindia.com/news/telangana/hyderabad-a-child-dies-after-ward-boy-removes-oxygen-support-for-rs-100-at-niloufer-hospital-305148.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!