ఏపీ ప్రభుత్వానికి ఊరట- కేంద్రం నుంచి నిధులు : పరిహారం కింద కేటాయింపు..!!

ఆర్దిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కొంత మేర ఊరట కలగనుంది. ఇప్పటికే భారీగా అప్పులు చేస్తూ కేంద్ర సాయం కోరుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం తో నిధులు సమకూరనున్నాయి. కేంద్రం తాజాగా రాష్ట్రాలకు రూ.44 వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. అందులో భాగంగా.. తెలంగాణకు రూ.1,264 కోట్లు

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/central-govt-released-gst-compansation-for-telugu-states-it-give-relief-for-ap-govt-305002.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!