కేరళలో తగ్గని కరోనా ఉధృతి: 6664 కరోనా కేసులు

కేరళలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 6664 కేసులు వచ్చాయి. వైరస్ సోకిన 53మంది చనిపోయారు. దీంతో చనిపోయిన మొత్తం సంఖ్య 28,592కి చేరింది. గత 24 గంటల్లో 61,202 మందికి పరీక్షలు నిర్వహించారు. ఎర్నాకులంలో 1168, తిరువనంతపురంలో 909, కొల్లాం 923, త్రిసూర్‌లో 560,

source https://telugu.oneindia.com/news/india/kerala-reports-6664-new-covid-19-cases-304779.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!