ఓటెత్తిన హుజూరాబాద్‌ -86.33% పోలింగ్‌ నమోదు : భారీ పోలింగ్ ఎవరికి మేలు చేసేను..!!

రాజకీయంగా ఉత్కంఠ..ఆసక్తికి కారణమైన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచే ఓటెత్తారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో 82.19 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 86.33 శాతం పోలింగ్ స్థాయిలో జరిగింది. అధికార టీఆర్ఎస్...బీజేపీ తో పాటుగా కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఒక విధంగా

source https://telugu.oneindia.com/news/telangana/huge-polling-in-huzuarabad-creating-tension-in-political-parties-exit-poll-prediction-in-favor-of-e-305124.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!