వరుసగా రెండో విదేశీ పర్యటనలో మోడీ: భారత్ మణిపూస అంటూ కీర్తించిన ఎన్నారైలు

లండన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటన ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఆయన ఈ దేశంలో పర్యటిస్తారు. అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటారు. అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. మోడీ పర్యటిస్తోన్న దేశాల జాబితాలో వరుసగా ఇది రెండోది. ఇదవరకు మూడు రోజుల పాటు ఇటలీలో పర్యటించారు. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలుసుకున్నారు. అనంతరం రోమ్‌లో జీ20 సదస్సుకు హాజరయ్యారు.

source https://telugu.oneindia.com/news/international/pm-modi-uk-tour-interacts-with-a-kid-present-among-the-indian-community-to-welcome-him-in-glasgow-305180.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!