హుజూరాబాద్ లో బిగ్ ఫైట్ : పోలింగ్ ప్రారంభం - చివరి నిమిషం వరకు ఉత్కంఠే..!!

తెలంగాణలో రాజకీయంగా ఉత్కంఠ కారణమవుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. అధికారులు ఇప్పటికే పోలింగ్‎కు అన్ని సర్వసన్నద్ధం చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో

source https://telugu.oneindia.com/news/telangana/big-fight-is-in-huzurabad-polling-starts-evm-s-problems-araising-in-some-polling-booths-305057.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!