Huzurabad by-poll: ఓటేసిన ఈటల రాజేందర్ దంపతులు.. ఈవీఎంల మొరాయింపు; ఘర్షణలు !!

తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్, బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రలోభాల పర్వం పీక్స్ కు చేరుకుంది. మరోవైపు ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల పోలింగ్ కు అంతరాయం

source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-etela-rajender-and-his-wife-cast-their-votes-here-is-the-updates-305063.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!