కాంగ్రెస్ అగ్రనేతలతో సోనియా భేటీ-వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దిశానిర్దేశం

వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, గోవాతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలకు జరిగే ఈ ఎన్నికల్లో ఎలాగైన సత్తా చాటుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది. సోనియాగాంధీ ఏర్పాటు చేసిన

source https://telugu.oneindia.com/news/india/sonia-gandhi-met-top-congress-leaders-to-draw-next-years-five-state-election-strategy-304799.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!