ఘోర ప్రమాదం: లోయలోపడిన వాహనం: 13 మంది మృతి, నలుగురికి గాయాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ వాహనం భారీ లోయలో పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన డెహ్రాడూన్ జిల్లాలోని చక్రతా బుల్హద్-బైలా రోడ్ వద్ద చోటు చేసుకుంది. చక్రతా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎస్డీఎం) విభాగం

source https://telugu.oneindia.com/news/india/13-people-killed-4-injured-after-vehicle-plunges-into-gorge-in-dehradun-uttarakhand-305152.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!