ఒక్క వ్యక్తిపైన ఇన్ని కుతంత్రాలా - ఏకపక్షంగా : ఇవిఎం కూడా మార్చినట్టు - ఈటల ఫైర్..!!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందని మాజీ మంత్రి..హుజూరాబాద్ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఆరోపించారు. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదన్నారు. ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా .. ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఎన్నికల కమీషన్ కి

source https://telugu.oneindia.com/news/telangana/etala-rajender-sensational-comments-on-trs-leaders-over-huzurabad-by-poll-incidents-305140.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!