సిద్ధిపేట జిల్లాలో ఒక్క ఎకరం వరి సాగు చేసినా ఒక్కొక్కరిని వేటాడుతా: అధికారులకు సిద్ధిపేట కలెక్టర్ వార్నింగ్

సిద్దిపేట జిల్లా కలెక్టర్ వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఒక్క ఎకరంలో వరి సాగు చేసినా, ఆ పరిధిలో వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. అగ్రికల్చర్ మీటింగ్ లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లాలో వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికీ లేదన్నారు.

source https://telugu.oneindia.com/news/telangana/siddipet-collector-warning-to-the-authorities-and-seed-shops-over-paddy-cultivation-304802.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!