ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం : ట్రస్టు స్వాధీనానికి నోటీసులు..!!

టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పైన ప్రభుత్వం మరో సారి ఫోకస్ పెట్టింది. ఈ సారి ఆయన ట్రస్టుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ ఛైర్మన్ గా వ్యవహరించటంతో తన తండ్రి పేరుతో దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-endowments-commissioner-issued-notices-to-tdp-leader-dulipalla-narendra-304855.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!