చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని-కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కామెంట్స్

ఏపీలో పట్టాభి ఎపిసోడ్ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన మాటలదాడి ఇంకా కొనసాగుతోంది. పట్టాభి ఎపిసోడ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా స్పందించారు. తాజాగా

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-leader-pattabhi-have-life-threat-from-chandrababu-ysrcp-mla-dwarampudi-shocking-comments-304805.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!