ఏపీ జైళ్లలో ఖైదీల ములాఖత్ లు ప్రారంభం-వ్యాక్సిన్ వేయించుకున్న వారికే కలిసే ఛాన్స్

ఏపీలోని జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేస్తుంటారు. కానీ కోవిడ్ నేపథ్యంలో ఖైదీల కుటుంబ సభ్యులు వారిని కలిస్తే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో గతేడాది ములాఖత్ లు నిలిపేశారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించబోతున్నారు. ఏపీలోని జైళ్లలో ఖైదీల ములాఖత్ లను

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-resume-mulakhats-in-prisons-today-only-allow-vaccinated-family-members-304856.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!